Congress
-
#Speed News
Telangana Congress : సీఎం రేవంత్ సీనియర్లకు ప్రాధాన్యమిస్తున్నారా ? లేదా ?
Telangana Congress : సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పది సంవత్సరాలైంది.
Date : 10-03-2024 - 10:22 IST -
#Speed News
Bhatti: 12న మహిళా గ్రూపులకు జీరో వడ్డీ రుణాల పథకం అమలుః భట్టి
Mallu Bhatti Vikramarka:రైతుబంధు(Rythu Bandhu)కు సంబంధించి కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని… త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు […]
Date : 09-03-2024 - 5:53 IST -
#Telangana
Harish Rao: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే… హామీలు అమలవుతాయి: హరీశ్ రావు
Harish Rao: ప్రధాని మోడీ(pm modi)ని బడే భాయ్ అని, ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారని, తద్వారా ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాదని చెప్పకనే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ… కేసీఆర్(kcr) పాలనలో ఏ రోజూ కరెంట్ పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. ఈ […]
Date : 09-03-2024 - 5:22 IST -
#Telangana
Revanth Reddy: చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తాంః రేవంత్ కీలక ప్రకటన
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో ఫేజ్-2 ను తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కులీ కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు హైదరాబాద్ […]
Date : 09-03-2024 - 2:33 IST -
#India
Pm Modi: అందుకే విపక్ష ఇండియా కూటమి వాళ్లు నాపై దాడి చేస్తున్నారుః ప్రధాని మోడీ
Sela Tunnel Pm Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇండియా- చైనా(India- China) సరిహద్దులోని తూర్పు సెక్టార్(Eastern sector)లో నిర్మించిన సేలా టన్నెల్(Sela Tunnel)ను శనివారం ప్రారంభించారు. అరుణాచల్ప్రదేశ్(Arunachal Pradesh) రాజధాని ఈటానగర్(Itanagar)లో నిర్వహించిన ‘వికసిత్ భారత్- వికసిత్ నార్త్ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రూ. 55,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు […]
Date : 09-03-2024 - 1:31 IST -
#Speed News
BRS: అప్పటి రోజులు మళ్లీ వచ్చాయి
బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని సందు దొరికినప్పుడల్లా ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అమలు చేస్తోంది. ఇటీవల గృహజ్యోతి పథకం కింద రూ.500లకే సిలిండర్ను అందజేసేందుకు అన్ని సిద్ధమయ్యాయి. అంతేకాకుండా.. […]
Date : 09-03-2024 - 10:37 IST -
#India
Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికలకు రాహుల్ ఇచ్చిన 5 హామీలు
రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు యువత ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఐదు వాగ్దానాలను ఆవిష్కరించింది. రాజస్థాన్లోని బన్వారాలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యువ న్యాయ పేరుతో 5 వాగ్దానాలను ప్రకటించారు.
Date : 08-03-2024 - 10:17 IST -
#India
Congress First List: లోక్సభ ఎన్నికల కోసం 39 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
లోకసభ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విదలైంది. 39 మందిలో 15 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారు కాగా, 24 మంది ఓబీసీ, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు ఉన్నారు.
Date : 08-03-2024 - 9:36 IST -
#India
Sidhu: పంజాబ్ సీఎంపై నవజోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు
Navjot Singh Sidhu: పంజాబ్ ముఖ్యమంత్రి(Punjab cm) భగవంత్మాన్(Bhagwantman)పై కాంగ్రెస్(Congress) నేత నవజోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ ఆయన ఒకసారి తనను కలిశారని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బీజేపీ(bjp)లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా?’ అన్న ప్రశ్నకు సిద్దూ మరోరకంగా బదులిచ్చారు. We’re now on WhatsApp. Click […]
Date : 08-03-2024 - 12:42 IST -
#India
Congress: ఆరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఖరారు..
Congress: కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఏకంగా ఆరు రాష్ట్రాల్లో(six states) లోక్సభ ఎన్నికల అభ్యర్థుల(Lok Sabha election candidates)ను ఖరారు చేసిందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. ‘‘కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ లో అభ్యర్థులను ఖరారు చేశాము. ఈ అంశంలో కార్యాచరణ ఇంకా కొనసాగుతోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుంది’’ అని విలేకరులతో కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ […]
Date : 08-03-2024 - 11:40 IST -
#Telangana
Hyderabad: కేసీఆర్ హయాంలో నగరంలో డ్రగ్స్, పబ్ కల్చర్ :సీఎం రేవంత్
గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో గంజాయి , డ్రగ్స్, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ నగరంగా తీసుకొచ్చిన ప్రతిష్టను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని
Date : 07-03-2024 - 7:36 IST -
#Andhra Pradesh
YS Sharmila: ఆయన మాట వల్లే ఏపీ రాజకీయాల్లోకి వచ్చాః షర్మిల
YS Sharmila: మంగళగిరి(Mangalagiri)లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC chief YS Sharmila) ప్రసంగించారు. ఇప్పటికైనా పోరాడకపోతే రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కదని అన్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి ప్రత్యేక హోదా(Special status) ఊపిరి వంటిదని, కానీ తల్లి లాంటి రాష్ట్రానికి జగన్(jagan) వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శించారు. ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్(ys) వారసుడు అవుతాడా? అని […]
Date : 07-03-2024 - 4:15 IST -
#Telangana
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో కృత్రిమ కరవుకు దారితీస్తోందిః కవిత
MLC Kavitha: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారం కృత్రిమ కరవుకు(Artificial famine) దారితీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్(Chit chat with the media) చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు(Kaleshwaram Project) ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని కవిత తెలిపారు. జీవో 3 వల్ల […]
Date : 07-03-2024 - 11:34 IST -
#Speed News
Congress : నేడు కాంగ్రెస్ తొలి జాబితా..!
నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశముంది. ఈ లిస్ట్లో తెలంగాణ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఆశావహుల పేర్లను అధిష్ఠానానికి సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను పరిశీలించి, నిర్ణయించే భారత కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) […]
Date : 07-03-2024 - 10:07 IST -
#Andhra Pradesh
AP : 420 సీఎం అనగానే జగన్ పేరు చెపుతున్న గూగుల్ ..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా విమర్శలు , ప్రతివిమర్శలు , ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఒకరిపై విమర్శలు చేయాలంటే సభల్లో , లేదా మీడియా ముందో చేసేవారుకాని..ఇప్పుడు అంత సోషల్ మీడియా (Social Media)నే..ప్రపంచం మొత్తం చేతిలో ఉండడం తో ఏంచేయాలన్న సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. ఇక ఎన్నికల సమయం కావడం తో అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా […]
Date : 06-03-2024 - 3:53 IST