CM Chandrababu
-
#Andhra Pradesh
CM Chandrababu : పవన్ కల్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు – నాదెండ్ల మనోహర్
CM Chandrababu : జనసేన మద్దతు లేకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది కాదని, కూటమి విజయానికి జనసేనే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు
Date : 11-03-2025 - 8:31 IST -
#Andhra Pradesh
SVSN Varma: ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సెన్సేషనల్ కామెంట్స్
ఎమ్మెల్సీ పదవి పై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, "చంద్రబాబుతో నా ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని" చెప్పారు.
Date : 10-03-2025 - 12:44 IST -
#Andhra Pradesh
Rapido : రాపిడోతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం
Rapido : భారతదేశంలో అతిపెద్ద రైడ్-షేరింగ్ ప్లాట్ఫామ్ అయిన రాపిడో, మహిళలకు అర్థవంతమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (MEPMA)తో చేతులు కలిపింది. అవగాహన ఒప్పందం (MoU) ద్వారా అధికారికీకరించబడిన ఈ భాగస్వామ్యం ద్వారా, స్వయం సహాయక బృందం (SHG) సభ్యులు చలనశీలత రంగంలో స్వయం సమృద్ధిగల సూక్ష్మ వ్యవస్థాపకులుగా మారడానికి వీలు కల్పించడం ద్వారా మద్దతు ఇవ్వడం రాపిడో లక్ష్యంగా పెట్టుకుంది. […]
Date : 10-03-2025 - 12:17 IST -
#Andhra Pradesh
TDP MLC Candidates: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ!
యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి శ్రీకాకుళానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం ఇచ్చింది.
Date : 09-03-2025 - 9:01 IST -
#Andhra Pradesh
Lokesh : ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలు..ఎమ్మెల్యేకి మంత్రి లోకేశ్ అభినందనలు
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..తరువాత వారం పాటు మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 60 రోజుల్లో ఈ అభివృద్ధి పనులను పూర్తిచేసి, ప్రజలకు అంకితం చేస్తామన్నారు.
Date : 09-03-2025 - 2:54 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఉమెన్స్ డే వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే నిబంధనను తొలగించారు.
Date : 08-03-2025 - 7:59 IST -
#Andhra Pradesh
Minister Lokesh: తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు ఉన్నారు: మంత్రి లోకేష్
త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదు. భారతదేశంలోని భాషా వైవిధ్యమే దానిని అడ్డుకుంటుంది. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం.
Date : 08-03-2025 - 5:58 IST -
#Andhra Pradesh
International Women’s Day : ఇకపై ఎంత మంది పిల్లలకైనా ప్రసూతి సెలవులు : సీఎం చంద్రబాబు
అధిక సంతానం వద్దని గతంలో నేనే చెప్పాను. దేశం కోసం అలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలను కనాలని చెబుతున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయి.
Date : 08-03-2025 - 3:56 IST -
#Andhra Pradesh
Anganwadis : అంగన్వాడీలకు గ్రాట్యుటీ పెంపు: ఏపీ ప్రభుత్వం !
అంగన్వాడీ ఆయాలకు రూ.1.09 లక్షల నుంచి 1.41 లక్షల వరకు గ్రాట్యుటీ అందిస్తారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.17.73 కోట్ల భారం పడనుంది.
Date : 08-03-2025 - 2:55 IST -
#Andhra Pradesh
Women’s Day : మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
అనంతరం స్టాల్స్ను సందర్శించి రుణాల పంపిణీ, మహిళలతో ముఖాముఖితోపాటు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమై, జిల్లా అధికారులతో సమీక్ష చేస్తారు.
Date : 08-03-2025 - 6:58 IST -
#Andhra Pradesh
Jagan : జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చారు – సీఎం చంద్రబాబు
Jagan : వివేకా హత్య కేసులో అనేక అనుమానాస్పద సంఘటనలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు తెలిపారు. సాక్షులను ఒకరి తర్వాత ఒకరిని హత్య చేయించడం, నిజాలు వెలుగులోకి రాకుండా కుట్రలు చేయడం
Date : 07-03-2025 - 9:30 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ ను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు సమర్పించారు.
Date : 07-03-2025 - 9:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu: 2047 నాటికి నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్: చంద్రబాబు
గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
Date : 06-03-2025 - 11:39 IST -
#Telangana
Harish Rao: చంద్రబాబు.. జగన్ ఇద్దరు ఇద్దరే: హరీశ్ రావు
తెలంగాణ నీటి హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేసేది బీఆర్ఎసే అని, చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
Date : 05-03-2025 - 6:53 IST -
#Andhra Pradesh
CM Chandrababu : వృధా నీటిని తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు : సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలెక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందని, తెలుగుజాతి కోసం పుట్టింది తమ పార్టీ అన్నారు. ఎన్డీయే గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిలా పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Date : 05-03-2025 - 10:45 IST