Bjp
-
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Published Date - 03:47 PM, Sun - 29 June 25 -
#Andhra Pradesh
Jagan : స్వార్థ రాజకీయాల్లో జగన్ నం.1 – షర్మిల
Jagan : రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల మౌలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, 41 మీటర్ల ఎత్తుతో అది ప్రాజెక్టు కాదని, కేవలం బ్యారేజ్ మాత్రమేనని అన్నారు.
Published Date - 08:17 PM, Sat - 28 June 25 -
#Andhra Pradesh
YS Sharmila : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ వల్లే మోడీకి ఆ ధైర్యం – షర్మిల
YS Sharmila : టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 45 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నా
Published Date - 12:07 PM, Sat - 28 June 25 -
#Telangana
Telangana : జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ నెల 30వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. జూన్ 1 నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదే రోజున నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. అయితే పోటీ ఉంటే జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Published Date - 11:27 AM, Sat - 28 June 25 -
#India
Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్ గాంధీ
ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు.
Published Date - 06:10 PM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Bhanuprakash Reddy: జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Published Date - 02:19 PM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Minister Lokesh: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
దేశంలో ఎవరూ చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి.
Published Date - 02:11 PM, Thu - 12 June 25 -
#Telangana
Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఇది తన చివరి రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు.
Published Date - 01:03 PM, Thu - 12 June 25 -
#Andhra Pradesh
Kutami Govt : కూటమి సర్కార్ కు ఏడాది..ప్లస్ లు, మైనస్ లు ఇవే…!!
Kutami Govt : మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. బుధవారం ఈ సంకీర్ణ పాలనకు ఏడాది పూర్తి కాగా, గురువారం రెండో ఏడాదిలోకి అడుగు పెట్టింది
Published Date - 10:58 AM, Thu - 12 June 25 -
#India
“భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీ
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాబద్ధంగా
Published Date - 12:44 AM, Wed - 11 June 25 -
#India
BJP National President: బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షులు ఎవరు? రేసులో ముగ్గురు దిగ్గజాలు!
కొత్త బీజేపీ అధ్యక్షుడు 2026 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2029 సాధారణ ఎన్నికల కోసం వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అందువల్ల, ఈ ఎన్నిక కేవలం సంస్థాగత మార్పు మాత్రమే కాదు.. పార్టీ భవిష్యత్ దిశ, ప్రాధాన్యతలను కూడా నిర్ణయిస్తుంది.
Published Date - 09:39 PM, Sat - 7 June 25 -
#India
Rahul Gandhi : ఫిక్సింగ్ తప్పదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:37 PM, Sat - 7 June 25 -
#South
NDA Seat Sharing: బీహార్లో ఎన్నికలు.. ఎన్డీఏలో సీట్ల పంపకానికి రెండు ఫార్ములాలు?
ఎన్డీఏలో సీట్ల పంపకం మొదటి ఫార్ములా ప్రకారం గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ సీటుపై తన అభ్యర్థిని నిలబెట్టకుండా, ఆ స్థానంలో మరో గఠన్ భాగస్వామి పార్టీకి అవకాశం ఇవ్వనుంది.
Published Date - 12:05 PM, Sat - 7 June 25 -
#Speed News
Caste Census: కేంద్రం కీలక నిర్ణయం.. 2027 మార్చి 1 నుంచి జనగణన?!
1872లో దేశంలో మొదటిసారిగా జనగణన ప్రారంభమైంది. దీని ఉద్దేశం సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడం. అయితే ప్రారంభంలో జాతికి సంబంధించిన ప్రశ్నలు జనగణనలో ఉండేవి.
Published Date - 06:41 PM, Wed - 4 June 25 -
#Andhra Pradesh
Praja Tirpu Dinam : విధ్వంసకారుడు వద్దు, విజనరీ లీడర్ కావాలనుకున్న రోజు
AP Results Day : అధికారం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మునుపటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, తాము ఇచ్చిన తీర్పు ప్రజల బలాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 10:57 AM, Wed - 4 June 25