Bjp
-
#India
Exit Polls 2024 : ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ
ప్రస్తుతం తుది విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం జరుగుతోంది.
Published Date - 08:14 AM, Sat - 1 June 24 -
#India
Congress Boycott Exit Poll: ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
Congress Boycott Exit Poll: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం ఎగ్జిట్పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్పోల్స్ (Congress Boycott Exit Poll)పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్పర్సన్ పవన్ ఖేరా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే […]
Published Date - 12:24 AM, Sat - 1 June 24 -
#Telangana
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Published Date - 07:54 PM, Fri - 31 May 24 -
#India
PM Modi : కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోడీ ధ్యానం
Kanyakumari: ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) ఆధ్యాత్మిక యాత్ర కొసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడి ధ్యానం(Meditation) కొసాగుతుంది. మోడీ వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. కన్యాకుమారి(Kanyakumari)లో ప్రధాని మోడీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు అంటే శనివారం సాయంత్రం వరకు ప్రధాని మోడీ ధ్యానం కొనసాగనుంది. ఏడో విడత పోలింగ్కు ముందు ప్రధాని మోడీ కన్యాకుమారిలో కూర్చున్నారు. వచ్చే 35 […]
Published Date - 10:55 AM, Fri - 31 May 24 -
#Telangana
Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు
Death Threats: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్(Raja Singh) తనకు బెదిరింపు కాల్స్(Threatening calls) వస్తున్నాయని అన్నారు. ఈరోజు తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చియని..తనను చంపుతానంటూ బెదిరింస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు. We’re now on WhatsApp. Click to Join. గతంలోనూ ఈ బెదిరింపుల(threats)పై తాను ఫిర్యాదు చేశానని..కానీ […]
Published Date - 04:22 PM, Wed - 29 May 24 -
#Telangana
TS : ఫోన్ ట్యాపింగ్.. సామాన్య నేరం కాదు..దేశద్రోహం వంటిదే: లక్ష్మణ్
Phone Tapping: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్(Lakshman)ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారంపై కెసీఆర్(KCR)పై విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని… దేశద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ […]
Published Date - 03:11 PM, Wed - 29 May 24 -
#Telangana
Phone Tapping Case: కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది.
Published Date - 11:31 PM, Tue - 28 May 24 -
#India
400 Lok Sabha Seats : బీజేపీకి 400 పార్ అసాధ్యం.. ఎందుకో చెప్పిన ఖర్గే
ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు.
Published Date - 08:33 PM, Tue - 28 May 24 -
#India
Lok Sabha Polls : బిజెపి గెలుపు కష్టమే అంటున్న పరకాల ప్రభాకర్
2019 సమయంలో పుల్వామా ఉగ్రదాడిని రాజకీయంగా వాడుకున్నారు. జవాన్ల మరణాలను రాజకీయంగా వాడుకుని దేశభక్తి పేరుతో రాజకీయం చేసి గెలిచారని పరకాల ప్రభాకర్ చెప్పుకొచ్చారు
Published Date - 08:43 PM, Mon - 27 May 24 -
#India
Amit Shah : కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు – అమిత్ షా
ఐదు దశల్లో మోడీ 310 సంఖ్యను అధిగమించారని..ఆరో దశలో 400 దాటిందని ధీమా వ్యక్తం చేసారు. ఈ ఎన్నికలతో ఇండియా కూటమి దుమ్ము తుడిచిపెట్టుకుపోయిందని, ఈసారి కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటదు
Published Date - 06:14 PM, Mon - 27 May 24 -
#Speed News
Phone Tapping Case: బీఎల్ సంతోష్ను అడ్డంపెట్టుకొని కవితను తప్పించే ప్లాన్.. రాధాకిషన్రావు స్టేట్మెంట్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
Published Date - 01:29 PM, Mon - 27 May 24 -
#India
Kejwiral : కేజ్రీవాల్ కోసం పాక్ నాయకులు పోస్ట్.. బీజేపీ ఆగ్రహం…!
ఎనిమిది రాష్ట్రాలు, యూటీలలో జరుగుతున్న ఆరవ దశ లోక్సభ ఎన్నికల మధ్య, పాకిస్థాన్ రాజకీయ నాయకుడు ఫవాద్ చౌదరి శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సందేశాన్ని పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.
Published Date - 08:15 PM, Sat - 25 May 24 -
#India
Narendra Modi : కాంగ్రెస్ పాలనలు ఈ ప్రాంతాన్ని శిథిలావస్థలో ఉంచాయి
యూపీలోని శనివారం ఘాజీపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, స్వాతంత్య్ర సమరయోధుల భూమికి INDI కూటమి ద్రోహం చేసిందని ఆరోపించారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న మాఫియాకు వరుసగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల పాలన కారణమని ఆరోపించారు.
Published Date - 07:37 PM, Sat - 25 May 24 -
#India
LS Polls : లోక్సభ ఎన్నికల్లో.. పీకే అంచనా నిజమవుతుందా?
ఎన్నికల ప్రక్రియ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా మంచి విషయం ఏదైనా ఉందంటే, అది భారీ ప్రజానీకం. ఏపీలో 2024 పోలింగ్ సగటును జాతీయ సగటుతో పోల్చితే ఇది అర్థం చేసుకోవచ్చు.
Published Date - 01:23 PM, Sat - 25 May 24 -
#India
Mamata Banerjee : కొంతమంది న్యాయమూర్తుల తీర్పులకు ప్రాథమిక అర్హత లేదు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం మళ్లీ కలకత్తా హైకోర్టు న్యాయవ్యవస్థలోని కొన్ని విభాగాలపై 'బేసిక్ మెరిట్' అంటూ దాడి చేశారు. ‘‘కోర్టులు, న్యాయవ్యవస్థపై మాకు అపారమైన గౌరవం ఉంది.
Published Date - 07:30 PM, Fri - 24 May 24