Bjp
-
#India
Lok Sabha Elections : వామ్మో.. ఎన్నికల బెట్టింగ్ 7 లక్షల కోట్లకు చేరిందట..!
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు 7 దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. అయితే.. అదేరోజున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Date : 02-06-2024 - 9:31 IST -
#Andhra Pradesh
AP Exit Polls : చంద్రబాబు, పవన్, జగన్లపై ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఇదే
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది.
Date : 02-06-2024 - 5:22 IST -
#India
Rahul Gandhi : గెలిచేది మేమే.. అవి మోడీ పోల్స్ : రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
Date : 02-06-2024 - 3:04 IST -
#Speed News
PM Modi : ‘తెలంగాణ’ దశాబ్ది వేడుకల వేళ తెలుగులో మోడీ ట్వీట్
తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకల వేళ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు.
Date : 02-06-2024 - 11:45 IST -
#Speed News
Mahabubnagar MLC Election : కౌంటింగ్ షురూ.. కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Date : 02-06-2024 - 8:26 IST -
#India
Narendra Modi : ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ట్వీట్లు..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ( ఎన్డిఎ) ప్రభుత్వానికి నిర్ణయాత్మక ఆదేశాన్ని ప్రతిబింబిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Date : 01-06-2024 - 9:58 IST -
#Speed News
Exit Polls : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది..?
తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వివిధ సర్వేల ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీకి 7 నుంచి 12 సీట్లు రావచ్చని, కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 9 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Date : 01-06-2024 - 8:51 IST -
#Andhra Pradesh
Results Of AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరి అభిప్రాయాలూ ఎలా ఉన్నాయి..?!
Results Of AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Results Of AP Elections) మీద గతంలో ఎప్పుడు లేనటువంటి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రావడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపుగా రాష్ట్రంలో అసలు ఏ పార్టీ నెగ్గుతుంది అనే దాని మీద ఒక సరైన ప్రిడిక్షన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే, కొన్ని సర్వేలు సంస్థలు వైస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే..మరికొన్ని సర్వే […]
Date : 01-06-2024 - 10:49 IST -
#India
Exit Polls 2024 : ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ
ప్రస్తుతం తుది విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం జరుగుతోంది.
Date : 01-06-2024 - 8:14 IST -
#India
Congress Boycott Exit Poll: ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం..!
Congress Boycott Exit Poll: సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు వచ్చేసింది. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే శనివారం సాయంత్రం ఎగ్జిట్పోల్స్ వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్పోల్స్ (Congress Boycott Exit Poll)పై వివిధ టీవీ ఛానెళ్లు పెట్టిన చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల ఛైర్పర్సన్ పవన్ ఖేరా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే […]
Date : 01-06-2024 - 12:24 IST -
#Telangana
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Date : 31-05-2024 - 7:54 IST -
#India
PM Modi : కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోడీ ధ్యానం
Kanyakumari: ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) ఆధ్యాత్మిక యాత్ర కొసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడి ధ్యానం(Meditation) కొసాగుతుంది. మోడీ వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. కన్యాకుమారి(Kanyakumari)లో ప్రధాని మోడీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు అంటే శనివారం సాయంత్రం వరకు ప్రధాని మోడీ ధ్యానం కొనసాగనుంది. ఏడో విడత పోలింగ్కు ముందు ప్రధాని మోడీ కన్యాకుమారిలో కూర్చున్నారు. వచ్చే 35 […]
Date : 31-05-2024 - 10:55 IST -
#Telangana
Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు
Death Threats: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్(Raja Singh) తనకు బెదిరింపు కాల్స్(Threatening calls) వస్తున్నాయని అన్నారు. ఈరోజు తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చియని..తనను చంపుతానంటూ బెదిరింస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు. We’re now on WhatsApp. Click to Join. గతంలోనూ ఈ బెదిరింపుల(threats)పై తాను ఫిర్యాదు చేశానని..కానీ […]
Date : 29-05-2024 - 4:22 IST -
#Telangana
TS : ఫోన్ ట్యాపింగ్.. సామాన్య నేరం కాదు..దేశద్రోహం వంటిదే: లక్ష్మణ్
Phone Tapping: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్(Lakshman)ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారంపై కెసీఆర్(KCR)పై విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని… దేశద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ […]
Date : 29-05-2024 - 3:11 IST -
#Telangana
Phone Tapping Case: కేసీఆర్ అరెస్ట్ తప్పదా..?
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేసీఆర్ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని కాంగ్రెస్, బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్ట్ తప్పదని కొందరు భావిస్తున్నారు. తాజాగా బీజేపీ కేసీఆర్ అరెస్టును తప్పనిసరి చేయాల్సిందేనని తెగేసి చెప్పింది.
Date : 28-05-2024 - 11:31 IST