Bjp
-
#Speed News
Etela Rajender : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై ఆ పార్టీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:00 PM, Thu - 4 July 24 -
#India
Narendra Modi : డిజిటల్ ఇండియా సాధికారత కలిగిన దేశానికి ప్రతీక
'జీవన సౌలభ్యం' , పారదర్శకతను పెంపొందించే సాధికారత కలిగిన దేశానికి డిజిటల్ ఇండియా ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
Published Date - 08:46 PM, Mon - 1 July 24 -
#India
JP Nadda : మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు
కేవలం మతతత్వాల్లో ఉండే క్రూరత్వాలను గుర్తు చేస్తూ పశ్చిమ బెంగాల్లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి, TMC క్యాడర్ , ఎమ్మెల్యేలు ఈ చర్యను సమర్థిస్తున్నారు.
Published Date - 11:42 AM, Mon - 1 July 24 -
#Andhra Pradesh
Polavaram Project Failures: పోలవరంపై ఎవరి వర్షన్ కరెక్ట్.. షర్మిల చెప్పినట్లు తప్పు ఈ పార్టీలదేనా..?
Polavaram Project Failures: ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project Failures) ఓ హాట్ టాపిక్. పోలవరం ప్రాజెక్ట్ చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతులు చేపట్టారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చేపట్టిన మొదటి పర్యటన పోలవరం ప్రాజెక్ట్ సందర్శన. ఇకపై ప్రతి సోమవారం పోలవరం […]
Published Date - 12:45 PM, Sun - 30 June 24 -
#India
Narendra Modi : మన్ కీ బాత్ పునఃప్రారంభం
లోక్సభ ఎన్నికల సందర్భంగా విరామం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ను పునఃప్రారంభించారు. X లో ఒక పోస్ట్లో, "మరోసారి మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది..."
Published Date - 12:33 PM, Sun - 30 June 24 -
#Telangana
CM Revanth Vs Harish Rao : సీఎం రేవంత్ vs హరీష్ రావు ..తగ్గేదేలే
బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి, చివరి వ్యక్తి హరీష్ రావే అన్నారు
Published Date - 10:32 AM, Fri - 28 June 24 -
#Andhra Pradesh
Janasena : జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందా..?
ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైనాట్ 175 అన్న వైసీపీ కనీసం డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది.
Published Date - 08:41 PM, Thu - 27 June 24 -
#India
LK Advani : ఆస్పత్రి నుంచి బీజేపీ దిగ్గజ నేత అద్వానీ డిశ్చార్జ్
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.
Published Date - 04:08 PM, Thu - 27 June 24 -
#Speed News
Owaisi Vs Raja Singh : మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Published Date - 02:10 PM, Thu - 27 June 24 -
#Telangana
BJP : కేసీఆర్ చేసిన తప్పే..రేవంత్ చేస్తున్నాడు – బిజెపి
గతంలో మీరు చేసిందే కదా...మీము చేస్తుంది కొత్తగా మీము ఏంచేయడం లేదు అని సమాధానం చెపుతుంది
Published Date - 12:42 PM, Thu - 27 June 24 -
#India
LK Advani : ఎల్కే అద్వానీ ఎవరు ? బీజేపీ దిగ్గజ నేత కెరీర్ గ్రాఫ్
ఎల్కే అద్వానీ.. బీజేపీలో దిగ్గజ నేత. అంతకంటే గొప్ప పదం ఏదైనా ఉన్నా ఆయన కోసం వాడొచ్చు.
Published Date - 08:43 AM, Thu - 27 June 24 -
#India
LK Advani : ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.
Published Date - 07:39 AM, Thu - 27 June 24 -
#Telangana
Jaggareddy : ఐటీఐఆర్ మళ్లీ తీసుకుని రావాలని జగ్గారెడ్డి డిమాండ్
కేంద్రంలో తిరిగి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందునా ఐటీఐఆర్ ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను డిమాండ్ చేస్తున్నాని తెలిపారు
Published Date - 07:10 PM, Wed - 26 June 24 -
#India
LS Speaker’s Election: రేపే లోక్సభ స్పీకర్ ఎన్నిక.. కాంగ్రెస్ ఎంపీలందరూ రావాలి
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ ఎన్నికలు రేపు అంటే బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు జూన్ 26న సభకు హాజరుకావాలని లోక్సభలోని తమ ఎంపీలకు కాంగ్రెస్ మూడు లైన్ల విప్ జారీ చేసింది.
Published Date - 12:25 AM, Wed - 26 June 24 -
#Speed News
50 Years of Emergency: 50 ఏళ్ల ఎమర్జెన్సీని పురస్కరించుకుని తెలంగాణ బీజేపీ బ్లాక్ డేగా పాటించింది
1975 జూన్ 15న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ మంగళవారం 'బ్లాక్ డే'గా నిర్వహించింది.
Published Date - 11:44 PM, Tue - 25 June 24