Bjp
-
#India
Vice President Election 2025 : ఓటేసిన టీడీపీ, బీజేపీ ఎంపీలు
Vice President Election 2025 : ఓటు హక్కు వినియోగించుకోవడానికి వివిధ పార్టీల ఎంపీలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
Published Date - 02:00 PM, Tue - 9 September 25 -
#Telangana
BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు: రామచందర్ రావు
బీసీలకు న్యాయం చేస్తామనే పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటించకుండా, మాటల మాయాజాలంతో ప్రజలను మభ్యపెడుతోంది. కామారెడ్డి గడ్డ మీద బీసీల రిజర్వేషన్ పేరుతో మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు అని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 03:51 PM, Mon - 8 September 25 -
#India
Modi Manipur : ఎట్టకేలకు మణిపుర్ కు ప్రధాని మోదీ?
Modi Manipur : ప్రధాని ఈ నెల 13 లేదా 14న మణిపూర్లో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి మణిపూర్ గవర్నర్ అనుసూయ ఉయికీ మరియు అజయ్ కుమార్ భల్లాతో
Published Date - 04:07 PM, Sun - 7 September 25 -
#India
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుశ్చర్యను అప్పటికే వెలుగులోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Published Date - 03:40 PM, Sun - 7 September 25 -
#India
BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలకమైన జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణలపై ఈ సమావేశం జరిగిన సందర్భంలో, మోడీ తనను ఓ సాధారణ ఎంపీలా చూపించడంలో ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు.
Published Date - 03:16 PM, Sun - 7 September 25 -
#Telangana
CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?
CBI Enquiry on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖపై కేంద్రం తీసుకునే నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
Published Date - 08:28 PM, Mon - 1 September 25 -
#Telangana
BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్ఎస్ నేతలే : బండి సంజయ్
బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.
Published Date - 11:36 AM, Mon - 1 September 25 -
#India
Tarun Chugh : ‘మోడరన్ జిన్నా’ మమత అంటూ తరుణ్ చుగ్ వ్యాఖ్యలు
Tarun Chugh : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తీవ్రంగా స్పందించారు.
Published Date - 04:12 PM, Sat - 30 August 25 -
#India
Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తింపు డిమాండ్ పై సుప్రీంకోర్టులో కీలక ముందడుగు
సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్లో రామసేతువు మతపరమైన, చారిత్రక ప్రాధాన్యతను గుర్తించి, దాని పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలన్న డిమాండ్ను ఆయన ఏళ్లుగా వినిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:46 PM, Fri - 29 August 25 -
#India
Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా అల్టిమేటం.. మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే.!
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బిహార్లోని దర్భంగాలో మహాకూటమి నిర్వహించిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 04:15 PM, Fri - 29 August 25 -
#India
Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ
ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.
Published Date - 01:23 PM, Thu - 28 August 25 -
#Telangana
Urea Shortage : యూరియా సమస్య కు అసలు కారణం కేంద్రమే..!
Urea Shortage : కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడం, బ్లాక్లో యూరియా అమ్ముడవడం వంటి సంఘటనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి
Published Date - 07:46 PM, Mon - 25 August 25 -
#Telangana
Congress : కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య భేటీ అనేది అసత్యం: రాజగోపాల్ రెడ్డి
. ఎవరైనా సామాన్యంగా కలవడాన్ని రహస్య భేటీగా చూపించడమేంటీ? ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. నేను ఎవరి వెనక కూడా కుట్రలు చేసేటివాడిని కాను అని రాజగోపాల్ రెడ్డి మీడియాతో స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని మీడియా వర్గాలు, సోషల్ మీడియా ఖాతాలు ఆయనపై వివిధ ఊహాగానాలను వ్యాప్తి చేశాయి.
Published Date - 11:35 AM, Mon - 25 August 25 -
#India
Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
బీహార్లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
Published Date - 02:34 PM, Sun - 24 August 25 -
#Telangana
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Published Date - 08:00 PM, Sat - 23 August 25