Bihar
-
#Andhra Pradesh
AP Student Suicide : పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని సూసైడ్.. సూసైడ్ నోట్ లభ్యం
విద్యార్థిని ఉండే హాస్టల్ రూంలో సూసైడ్ నోట్(AP Student Suicide) దొరికిందని పోలీసులు వెల్లడించారు.
Published Date - 11:51 AM, Sat - 21 September 24 -
#India
Jungle Raj : దళిత కాలనీలో 80 ఇళ్లకు నిప్పు.. భూవివాదంతో తీవ్ర ఉద్రిక్తత
నవాడా జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో ఓ భూవివాదం(Jungle Raj) విషయంలో ఘర్షణ జరిగింది.
Published Date - 02:24 PM, Thu - 19 September 24 -
#India
Prashant Kishor : మద్య నిషేధంతో ఏటా రూ.20వేల కోట్ల నష్టం.. గెలవగానే బ్యాన్ ఎత్తేస్తాం : పీకే
దీన్ని ఆసరాగా చేసుకొని అధికారులు, లిక్కర్ మాఫియా అక్రమంగా మద్యం విక్రయించి వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన(Prashant Kishor) ఆరోపించారు.
Published Date - 11:50 AM, Sun - 15 September 24 -
#India
Bihar : బీహార్లో కాల్పులు..బీజేపీ నేత సహా ఇద్దరు హత్య
ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సొంత జిల్లా ముంగేర్ జిల్లాలో 24 గంటల్లోనే దుండుగులు నాలుగు భారీ ఘటనలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేపీ నేతతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Published Date - 04:50 PM, Mon - 2 September 24 -
#India
Mamata Warns Modi: ఢిల్లీ తగలపెట్టేస్తా జాగ్రత్త: మమతా మాస్ వార్నింగ్
మీరు బెంగాల్ను తగలబెడితే, అస్సాం, ఈశాన్య, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడిపోతుంది అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ని బంగ్లాదేశ్ అని కొందరు అనుకుంటున్నారని మమత అన్నారు.
Published Date - 11:34 PM, Wed - 28 August 24 -
#India
Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ: పీకే సంచలన నిర్ణయం
బీహార్లోని గయా జిల్లాలోని బేలా గంజ్ మరియు ఇమామ్ గంజ్ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జాన్ సూరాజ్ పోటీ చేసే అవకాశం ఉందని గత వారం ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉంటారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు
Published Date - 06:29 PM, Sun - 25 August 24 -
#Viral
Toddler Bites Snake: పాముని నోట్లోకి తీసుకుని నమిలిన ఏడాది పాప
గయా జిల్లాలోని జముహర్ గ్రామంలో రాకేష్ కుమార్ ఏడాది వయసున్న కుమార్తె ఇంటి టెర్రస్పై ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. అయితే అది బొమ్మ అనుకున్న ఆ చిన్నారి పామును చేత పట్టుకుని నోట్లో పెట్టుకుంది.
Published Date - 05:24 PM, Wed - 21 August 24 -
#Speed News
Bihar: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు మృతి
బీహార్లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో ఉన్న బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు.
Published Date - 08:03 AM, Mon - 12 August 24 -
#Viral
Bihar Viral News: సోదరుడు అక్రమ సంబంధం, తల్లిదండ్రులు అరెస్ట్, కొడుకు సూసైడ్
సోదరుడి నేరానికి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడాన్ని యువకుడు చూడలేకపోయాడు, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బీహార్ లో జరిగింది. యువతి, డూడూ కుమార్ ఇంటి నుండి పారిపోయారు, ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు డూడూ కుమార్ మరియు అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Published Date - 03:00 PM, Sat - 10 August 24 -
#Speed News
Goods Train Accident: బీహార్ లో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన కిరోసిన్ ట్యాంకర్లు
బీహార్ లోని కతిహార్ గూడ్స్ రైలు కోచ్లు పట్టాలు తప్పాయి కతిహార్ రైల్వే డివిజన్ పరిధిలోని కుమేద్పూర్ స్టేషన్ (బెంగాల్) సమీపంలో కిరోసిన్ ట్యాంకర్తో వెళ్తున్న గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది.
Published Date - 02:04 PM, Fri - 9 August 24 -
#Speed News
Bihar: ఇంజిన్ నుంచి విడిపోయిన 19 బోగీలు, తప్పిన భారీ ప్రమాదం
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం పెను రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్లే బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు రెండు భాగాలుగా విభజించబడింది. రైలు ఇంజన్ 19 బోగీలను వదిలి 100 మీటర్లు ముందుకు కదిలింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
Published Date - 02:47 PM, Mon - 29 July 24 -
#Speed News
Bihar Reservation Act: 65 శాతం రిజర్వేషన్ పై నితీష్ ప్రభుత్వానికి సుప్రీం షాక్
గిరిజనులు మరియు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 50 శాతం నుండి 65 శాతానికి పెంచుతూ నితీష్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు కూడా నిషేధాన్ని కొనసాగించింది.
Published Date - 01:56 PM, Mon - 29 July 24 -
#India
Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీశ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Published Date - 05:09 PM, Sat - 27 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Published Date - 02:11 PM, Sat - 27 July 24 -
#India
BJP New Chiefs: బీహార్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షులు మార్పు
భారతీయ జనతా పార్టీ బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల పేర్లను ప్రకటించింది. దీంతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జ్ల పేర్లను కూడా ప్రకటించారు.
Published Date - 08:56 AM, Fri - 26 July 24