Bihar
-
#Special
Bihar : తల్లి-కుమారుని కలిపిన ఇంటర్నెట్
ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో, వారు ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు లకువగా గుమిగొన్న వ్యక్తి అని మిస్సింగ్ పర్సన్ రిపోర్ట్ దాఖలు చేశారు.
Published Date - 02:01 PM, Fri - 14 March 25 -
#Trending
Akasha Air : తమ గగన పరిధిని బీహార్ కు విస్తరించిన ఆకాశ ఎయిర్
పర్యాటక కేంద్రం మరియు రెండు ప్రధానమైన మెట్రోస్ మధ్య కనక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ ప్రారంభం ఎయిర్ లైన్ బీహార్ రాష్ట్రంలో ప్రవేశించిడానికి గుర్తుగా నిలిచింది.
Published Date - 07:10 PM, Sat - 1 March 25 -
#India
Modi : మోడీ 300 రోజులు తినేది అదేనట..!
Modi : మఖానా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ ఫుడ్ అని, ఇది శరీరానికి తగిన శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరించారు
Published Date - 09:25 PM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని
తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
Published Date - 05:07 PM, Mon - 24 February 25 -
#India
PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్న్యూస్.. నేడు ఖాతాల్లో నగదు
PM Kisan : పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్లో భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.
Published Date - 11:23 AM, Mon - 24 February 25 -
#India
PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ ఖరారు
భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 05:34 PM, Wed - 19 February 25 -
#Off Beat
Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం
శంకర్ సాహ్కు 2000 సంవత్సరంలో పూనమ్(Division Of Husband) అనే మహిళతో పెళ్లి జరిగింది.
Published Date - 06:57 PM, Tue - 18 February 25 -
#Business
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ నిధులు.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోండిలా!
పీఎం కిసాన్ యోజన 19వ విడత ఈ నెలలో విడుదల కానుంది. వాయిదాలు విడుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రావడం ప్రారంభమవుతుంది.
Published Date - 12:41 PM, Sat - 15 February 25 -
#India
Prashant Kishor : ‘‘నేను డబ్బులు అలా సంపాదించాను’’.. ప్రశాంత్ కిశోర్ వివరణ
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులకు అయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం’’ అని పీకే(Prashant Kishor) వివరించారు.
Published Date - 07:45 PM, Wed - 12 February 25 -
#India
Viral News : కలికాలం బ్రదర్.. బాయ్ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న యువతులు
Viral News : ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన పూర్నియాలోని గులాబ్బాగ్ హాన్స్దా రోడ్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగింది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో ఇద్దరు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు.
Published Date - 10:21 AM, Tue - 4 February 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ బడ్జెట్లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Published Date - 01:06 PM, Sun - 2 February 25 -
#India
Bihar Budget 2025: ఎన్నికల ఏడాది ఎఫెక్ట్.. బడ్జెట్లో బిహార్పై వరాల జల్లు
మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు (Bihar Budget 2025)ఏర్పాటు.
Published Date - 04:28 PM, Sat - 1 February 25 -
#India
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్లో ఎంతో తెలుసా.?
Muslim Population : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం, 2050 నాటికి (311 మిలియన్లు) అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియాను అధిగమించనుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా పెరిగిందని చెబుతారు. రాష్ట్రంలో 97 శాతం మంది ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇక్కడ ప్రతి 100 మందిలో 97 మంది ముస్లింలు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Published Date - 11:39 AM, Sat - 25 January 25 -
#India
Rahul Gandhi : రూ.250 ల కోసం రాహుల్ పై ఫిర్యాదు
Rahul Gandhi : రూ.250 నష్టానికి బాధ్యుడిగా రాహుల్ గాంధీని గుర్తించి నష్టపరిహారం అందించాలనే అభ్యర్థన చేశారు
Published Date - 06:20 PM, Tue - 21 January 25 -
#India
Bihar Next CM : లాలూ కుమారుల ఢీ.. ‘‘నెక్ట్స్ సీఎం నేనే’’ అంటూ తేజ్ప్రతాప్ సంచలన వీడియో
సీఎం అభ్యర్థి(Bihar Next CM) విషయంలో సోదరుడు తేజస్వి యాదవ్తో తేజ్ ప్రతాప్ పోటీపడుతున్నారా ? అనే కోణంలో చర్చ నడుస్తోంది.
Published Date - 04:44 PM, Sat - 18 January 25