Bihar
-
#Off Beat
Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం
శంకర్ సాహ్కు 2000 సంవత్సరంలో పూనమ్(Division Of Husband) అనే మహిళతో పెళ్లి జరిగింది.
Date : 18-02-2025 - 6:57 IST -
#Business
PM Kisan 19th Installment: పీఎం కిసాన్ నిధులు.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోండిలా!
పీఎం కిసాన్ యోజన 19వ విడత ఈ నెలలో విడుదల కానుంది. వాయిదాలు విడుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రావడం ప్రారంభమవుతుంది.
Date : 15-02-2025 - 12:41 IST -
#India
Prashant Kishor : ‘‘నేను డబ్బులు అలా సంపాదించాను’’.. ప్రశాంత్ కిశోర్ వివరణ
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బులు లేని జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులకు అయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం’’ అని పీకే(Prashant Kishor) వివరించారు.
Date : 12-02-2025 - 7:45 IST -
#India
Viral News : కలికాలం బ్రదర్.. బాయ్ఫ్రెండ్ కోసం రోడ్డుపై కొట్టుకున్న యువతులు
Viral News : ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన పూర్నియాలోని గులాబ్బాగ్ హాన్స్దా రోడ్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగింది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో ఇద్దరు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు.
Date : 04-02-2025 - 10:21 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana : టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు
Botsa Satyanarayana : భారతదేశం లోక్ సభలో ప్రవేశ పెట్టిన 2025 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. బిహార్ రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను గుర్తుచేస్తూ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ బడ్జెట్లో ఏమీ అందజేయకపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Date : 02-02-2025 - 1:06 IST -
#India
Bihar Budget 2025: ఎన్నికల ఏడాది ఎఫెక్ట్.. బడ్జెట్లో బిహార్పై వరాల జల్లు
మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు (Bihar Budget 2025)ఏర్పాటు.
Date : 01-02-2025 - 4:28 IST -
#India
Muslim Population : ఇండియాలోని ఈ ప్రాంతంలో 97 శాతం ముస్లింలు, ఏ స్టేట్లో ఎంతో తెలుసా.?
Muslim Population : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదిక ప్రకారం, 2050 నాటికి (311 మిలియన్లు) అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఇండోనేషియాను అధిగమించనుంది. అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక జనాభాను కలిగి ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ముస్లిం జనాభా పెరిగిందని చెబుతారు. రాష్ట్రంలో 97 శాతం మంది ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నారు, ఇక్కడ ప్రతి 100 మందిలో 97 మంది ముస్లింలు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.
Date : 25-01-2025 - 11:39 IST -
#India
Rahul Gandhi : రూ.250 ల కోసం రాహుల్ పై ఫిర్యాదు
Rahul Gandhi : రూ.250 నష్టానికి బాధ్యుడిగా రాహుల్ గాంధీని గుర్తించి నష్టపరిహారం అందించాలనే అభ్యర్థన చేశారు
Date : 21-01-2025 - 6:20 IST -
#India
Bihar Next CM : లాలూ కుమారుల ఢీ.. ‘‘నెక్ట్స్ సీఎం నేనే’’ అంటూ తేజ్ప్రతాప్ సంచలన వీడియో
సీఎం అభ్యర్థి(Bihar Next CM) విషయంలో సోదరుడు తేజస్వి యాదవ్తో తేజ్ ప్రతాప్ పోటీపడుతున్నారా ? అనే కోణంలో చర్చ నడుస్తోంది.
Date : 18-01-2025 - 4:44 IST -
#India
Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు
Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అగ్రనేత , బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్ను కొనియాడారు. తేజస్విని అతిపెద్ద నాయకుడిగా ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షకు వ్యతిరేకంగా బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న అభ్యర్థుల నిరసనలకు సారథ్యం వహించాలని తేజస్విని ఆయన కోరారు. ఆదివారం రోజు ఈ నిరసన […]
Date : 05-01-2025 - 2:33 IST -
#India
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 11:19 IST -
#India
Delhi Weather : ఢిల్లీలో రెండు రోజులు ఎల్లో అలర్ట్..!
Delhi Weather : వాతావరణ శాఖ ప్రకారం, 2024 సంవత్సరం చివరి రోజు అంటే డిసెంబర్ 31, ఉదయం పొగమంచు , సాయంత్రం వరకు చలిగాలులు కనిపిస్తాయి. హిమాచల్లో జనవరి 1న వాతావరణం స్పష్టంగా ఉంటుంది, అయితే ఆ తర్వాత మంచు కురిసే అవకాశం ఉంది.
Date : 31-12-2024 - 10:29 IST -
#India
BPSC row : జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ప్రశాంత్ కిశోర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
Date : 30-12-2024 - 3:05 IST -
#India
Prashant Kishor : ప్రశాంత్ కిశోర్పై కేసు.. బీపీఎస్సీ అభ్యర్థులను రెచ్చగొట్టారనే అభియోగం
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) సహా పలువురిపై బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 30-12-2024 - 9:13 IST -
#India
Nirmala Sitharaman : మహిళల కోసం క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్.. చెక్కులు అందించిన నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : క్రెడిట్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ కింద లబ్ధిదారులకు రుణ చెక్కులను ఆర్థిక మంత్రి పంపిణీ చేశారు. అనంతరం బ్యాంకులు, సంస్థలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు సంబంధిత పథకాలు, సోలార్ లైట్ విద్యుత్ పథకాలు, మిథిలా పెయింటింగ్, అగరబత్తులు, జూట్ బ్యాగులు, అదౌరి, పచ్చళ్లు, తిలోడి, మఖానాకు సంబంధించిన స్టాల్స్ను సందర్శించారు.
Date : 29-11-2024 - 7:16 IST