Bihar
-
#Speed News
Gopalganj Accident: బీహార్లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్లోని గోపాల్గంజ్లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది
Published Date - 01:50 PM, Sun - 28 April 24 -
#Telangana
Majlis In Bihar : బిహార్లో ‘మజ్లిస్’ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్న స్థానాలివే..
Majlis In Bihar : మజ్లిస్ పార్టీ బిహార్ లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తోంది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు.
Published Date - 03:33 PM, Sun - 21 April 24 -
#Speed News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..
Published Date - 01:42 PM, Tue - 16 April 24 -
#India
RJD Manifesto: బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా
దేశంలో భారత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే 5 ఏళ్లలో దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు.
Published Date - 12:16 PM, Sat - 13 April 24 -
#India
Tea Man : హార్డ్ కోర్ ఫ్యాన్.. ప్రధాని మోడీకి టీ ఇవ్వాలనేదే చిరకాల వాంఛ
Tea Man : అతడి పేరు అశోక్ సాహ్ని. బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఉన్న బ్రహ్మపుర నివాసి. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కరుడుగట్టిన ఫ్యాన్.
Published Date - 02:56 PM, Thu - 4 April 24 -
#India
Bihar : బీహార్లో సీట్ల ఒప్పందం.. ఆర్జేడీకు 26, కాంగ్రెస్కు 9
INDIA Bloc Seat Sharing Bihar: బిహార్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress)తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు(Lok Sabha Seats) ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు. Lok Sabha elections 2024 | Bihar: RJD, […]
Published Date - 05:07 PM, Fri - 29 March 24 -
#Cinema
Neha Sharma : రాజకీయాల్లోకి ‘చిరుత’ బ్యూటీ.. ఆ లోక్సభ సీటు నుంచి పోటీ!
Neha Sharma : హీరో రామ్చరణ్ నటించిన ‘చిరుత’ సినిమాతో వెండి తెరకు పరిచయమైన నేహా శర్మ రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది.
Published Date - 05:27 PM, Sat - 23 March 24 -
#India
Paper Leak: బీహార్లో ప్రశ్నపత్రం లీక్, టీఆర్ఈ-3 రద్దు
టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్ఈ-3 ని రద్దు చేసింది.
Published Date - 06:31 PM, Wed - 20 March 24 -
#India
Pashupati Paras: బీజేపీకి బిగ్ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి పశుపతి పరాస్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Published Date - 12:06 PM, Tue - 19 March 24 -
#India
Rohini: రాజకీయాల్లోకి మాజీ సీఎం కుమార్తె.. ఎక్కడ నుండి పోటీ అంటే..!
Rohini Acharya: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తరపున ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. We’re now […]
Published Date - 01:58 PM, Mon - 18 March 24 -
#Covid
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్(Rajasthan),ఉత్తరప్రదేశ్(Uttar Pradesh),బీహార్ (Bihar)రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. We’re now […]
Published Date - 12:43 PM, Thu - 7 March 24 -
#India
PM Modi Bihar Visit: నితీష్ కుమార్ ను చేయి పట్టుకుని లాగిన ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు బీహార్ లో పర్యటించారు . ఔరంగాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
Published Date - 04:48 PM, Sat - 2 March 24 -
#Speed News
Bihar: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ని కైమూర్ జిల్లా దేవ్కలి జాతీయ రహదారిపై కారు, కంటైనర్ ట్రక్కు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మరణించారు.
Published Date - 09:46 AM, Mon - 26 February 24 -
#India
Rahul Gandhi : రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన
Rahul Gandhi’Bharat Jodo Nyay Yatra’: బీహార్లోని ససారమ్(Sasaram)లో జరుగుతున్న రాహుల్గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్(Rahul) జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఎస్యూవీ రూఫ్పై కూర్చుని ప్రజలకు […]
Published Date - 03:03 PM, Fri - 16 February 24 -
#India
AIMIM: బీహార్లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత
MIM Leader Shot Dead: : బీహార్లోని గోపాల్గంజ్లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్ను కూడా కాల్చి […]
Published Date - 11:38 AM, Tue - 13 February 24