HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Paper Leak Bpsc Tre 3 0 Held On March 15 Cancelled New Date Later

Paper Leak: బీహార్‌లో ప్రశ్నపత్రం లీక్, టీఆర్‌ఈ-3 రద్దు

టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్‌ఈ-3 ని రద్దు చేసింది.

  • By Praveen Aluthuru Published Date - 06:31 PM, Wed - 20 March 24
  • daily-hunt
Paper Leak
Paper Leak

Paper Leak: టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్‌ఈ-3 ని రద్దు చేసింది. మార్చి 15న బీహార్‌లో 1 నుంచి 5వ తరగతి, 6 నుంచి 8వ తరగతి పరీక్షలు నిర్వహించగా, ఒకరోజు ముందుగానే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. కొందరు వ్యక్తులు ప్రశ్నపత్రాన్ని అభ్యర్థులకు విక్రయించారు.

అంతకుముందు బీహార్‌లోని ఆర్థిక నేరాల విభాగం (EOU) దర్యాప్తులో కోల్‌కతాలోని ప్రింటింగ్ ప్రెస్ నుండి పేపర్ లీక్ అయిందని మరియు బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన విశాల్ కుమార్ చౌరాసియా అనే వ్యక్తి దీనికి ప్రధాన సూత్రధారి అని తేల్చారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా మార్చి 15న రెండు షిఫ్టులలో జరిగిన పరీక్షను రద్దు చేసినట్లు BPSC తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Also Read: Pawan vs YSRCP : పవన్‌పై వైఎస్సార్‌ సీపీ కొత్త ప్లాన్‌.. ఫలించేనా..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • BPSC
  • Exam Cancelled
  • March 1
  • Paper Leak
  • Teachers Recruitment

Related News

Prashant Kishor

Bihar Election 2025 : నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు -ప్రశాంత్ కిశోర్

Bihar Election 2025 : బిహార్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పోటీ చేయబోనని ఆయన స్పష్టంచేశారు.

  • Bihar Elections

    Bihar Elections : బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

Latest News

  • AP Secretariat Employees : సచివాలయ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు

  • BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

  • Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

  • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd