Bihar
-
#India
Supreme Court: బీహార్లో తొలగించిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం!
ఎన్నికల సంఘం ప్రకారం.. తొలగించబడిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించగా, 36 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారని లేదా కనుగొనబడలేదని, 7 లక్షల మంది రెండు చోట్ల నమోదయ్యారని తెలిసింది.
Published Date - 07:21 PM, Thu - 14 August 25 -
#India
Cat Kumar : బీహార్లో విచిత్రమైన ఘటన..పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!
దరఖాస్తుదారుడి పేరు "క్యాట్ కుమార్", తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కటియా దేవి". ఈ సమాచారం స్థానిక అధికారులకు అందిన వెంటనే, రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్ స్పందించారు. ఇలాంటి అసంబద్ధమైన, నకిలీ దరఖాస్తులు అధికార వ్యవస్థను అపహాస్యంలోకి నెడుతున్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 01:39 PM, Mon - 11 August 25 -
#India
Floods :దేశవ్యాప్తంగా నదుల ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ముంపు భయాందోళనలు
Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Published Date - 10:45 AM, Wed - 6 August 25 -
#India
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు.. ఓటరు ముసాయిదా జాబితా విడుదల
ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితా అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలతో పాటు, ఇటీవల జమ చేసిన వివరాలు కూడా ఇందులో భాగమయ్యాయి.
Published Date - 12:46 PM, Fri - 1 August 25 -
#Viral
Bihar : వీడు మాములు బుడతడు కాదు..తాచుపామునే కొరికి చంపేశాడు
Bihar : గోవింద్ అనే ఏడాది వయసున్న బుడ్డోడు మాత్రం అందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఓ విషపూరిత తాచుపామునే కొరికి చంపేశాడు
Published Date - 08:01 AM, Sun - 27 July 25 -
#India
Social Media : ” రీల్స్ మానేయ్యండి..న్యూస్పేపర్లు చదవండి” యువతకు అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచనలు
Social Media : “మీరు రీల్స్లో మునిగిపోతే, బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) మీ ఇంటికి వచ్చి ప్రశ్నిస్తే, మీరు ఏం సమాధానం చెప్పగలరు?” అని ప్రశ్నించారు
Published Date - 10:34 AM, Wed - 16 July 25 -
#India
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!
బిహార్లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది.
Published Date - 10:42 AM, Mon - 14 July 25 -
#India
Nitish Kumar : బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన
Nitish Kumar : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ అమలులోకి రానుంది
Published Date - 01:44 PM, Tue - 8 July 25 -
#India
PM Modi : దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణం: ప్రధాని మోడీ
బిహార్ను ఎన్నో దశాబ్దాల పాటు పేదరికంలో ఉంచినది కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల పాలన. లైసెన్స్ రాజ్ పేరుతో బిహార్ను వెనుకబాటుకు నెట్టేశారు. ఇందులో దళితులు, పేదలు అత్యంత బాధితులుగా మిగిలిపోయారు అన్నారు.
Published Date - 04:48 PM, Fri - 20 June 25 -
#India
PM Modi : ఒక్కసారి వాగ్దానం చేస్తే.. నెరవేర్చి తీరుతాం: ప్రధాని మోడీ
పహల్గాం దాడి తర్వాత 2019లో బిహార్కు వచ్చిన తన పూర్వ పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలోనే పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తానని దేశ ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాకే తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టాను అని చెప్పారు.
Published Date - 01:38 PM, Fri - 30 May 25 -
#Off Beat
24 Fingers Family: ఆ ఫ్యామిలీలో 50 మందికి 24 వేళ్లు.. ఎందుకు ? ఎలా ?
24 వేళ్ల సమస్య తొలుత సుఖరి చౌదరితోనే మొదలైంది. ఆయన 24 వేళ్లతో(24 Fingers Family) జన్మించారు.
Published Date - 07:05 PM, Tue - 13 May 25 -
#India
Tejashwi Yadav : కుల గణన కేవలం డేటా కాదు.. ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం: తేజస్వీ యాదవ్
కేంద్ర ప్రభుత్వం ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. కులగణన ఎప్పటికీ ముగిసిపోదని.. ఇది సామాజిక న్యాయం వైపు చేసే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమేనని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇది మన దేశం సమానత్వం వైపు సాగే ప్రయాణంలో ఒక మార్పును తీసుకొచ్చే క్షణమని అందులో పేర్కొన్నారు.
Published Date - 01:49 PM, Sat - 3 May 25 -
#India
Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ
ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగాద కఠిన శిక్ష విధిస్తామన్నారు.
Published Date - 02:05 PM, Thu - 24 April 25 -
#India
Pahalgam Terror Attack : ఉగ్రవాదులను మట్టిలో కలిపేసే వరకు నిద్రపోం – మోడీ
Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన మోదీ, అమాయక ప్రజలపై దాడులు చేసిన ఉగ్రవాదులు ఎక్కడ దాగినా వారిని వెలికి తీసి మట్టిలో కలిపే వరకు కేంద్రం నిద్రపోదని స్పష్టం చేశారు
Published Date - 01:40 PM, Thu - 24 April 25 -
#India
Split In NDA : ఎన్డీఏకు కటీఫ్.. ‘ఇండియా’లోకి ఆ పార్టీ ?
‘‘నేను గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Split In NDA) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను.
Published Date - 10:41 AM, Tue - 15 April 25