Bihar
-
#India
Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్, ప్రియాంక బైక్ రైడ్
ఈ రోజు ముజఫర్పూర్లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు.
Date : 27-08-2025 - 3:54 IST -
#Speed News
VoterAdhikarYatra : రాహుల్ చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న సీఎం రేవంత్
VoterAdhikarYatra : ఢిల్లీ నుంచి బీహార్లోని దర్భంగ సమీపంలో రాహుల్ గాంధీ యాత్రలో వీరంతా పాల్గొనడం జరిగింది. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు
Date : 26-08-2025 - 1:21 IST -
#India
Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
బీహార్లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
Date : 24-08-2025 - 2:34 IST -
#India
New Bill : అవినీతిపరులకు చెక్..ప్రధాని మోడీ మద్దతుతో కొత్త బిల్లు..విపక్షాల నిరసనపై ఘాటు స్పందన
ఈ బిల్లుపై కాంగ్రెస్, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మోడీ ఆరోపించారు. వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ పార్టీల నేతలు ఎవరో జైల్లో ఉన్నారు లేదా బెయిల్పై బయట ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు.
Date : 22-08-2025 - 3:58 IST -
#India
Bihar : రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో అపశ్రుతి
జనంతో కిక్కిరిసిన రోడ్ల మధ్య భద్రతా బలగాల మోతాదుకు మించి సమర్పణ ఉండటంతో వాహనం నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉండగా, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న జీప్ ఒక్కసారిగా అదుపు తప్పి ఆ పోలీసు సిబ్బందిపైకి వెళ్లింది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతం గందరగోళానికి గురైంది. స్థానికులు, భద్రతా సిబ్బంది కలసి వాహనాన్ని వెనక్కి తోసి, గాయపడిన కానిస్టేబుల్ను రక్షించారు.
Date : 20-08-2025 - 11:44 IST -
#India
Supreme Court: బీహార్లో తొలగించిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం!
ఎన్నికల సంఘం ప్రకారం.. తొలగించబడిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది మరణించగా, 36 లక్షల మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారని లేదా కనుగొనబడలేదని, 7 లక్షల మంది రెండు చోట్ల నమోదయ్యారని తెలిసింది.
Date : 14-08-2025 - 7:21 IST -
#India
Cat Kumar : బీహార్లో విచిత్రమైన ఘటన..పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!
దరఖాస్తుదారుడి పేరు "క్యాట్ కుమార్", తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కటియా దేవి". ఈ సమాచారం స్థానిక అధికారులకు అందిన వెంటనే, రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్ స్పందించారు. ఇలాంటి అసంబద్ధమైన, నకిలీ దరఖాస్తులు అధికార వ్యవస్థను అపహాస్యంలోకి నెడుతున్నాయంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 11-08-2025 - 1:39 IST -
#India
Floods :దేశవ్యాప్తంగా నదుల ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ముంపు భయాందోళనలు
Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Date : 06-08-2025 - 10:45 IST -
#India
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు.. ఓటరు ముసాయిదా జాబితా విడుదల
ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితా అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలతో పాటు, ఇటీవల జమ చేసిన వివరాలు కూడా ఇందులో భాగమయ్యాయి.
Date : 01-08-2025 - 12:46 IST -
#Viral
Bihar : వీడు మాములు బుడతడు కాదు..తాచుపామునే కొరికి చంపేశాడు
Bihar : గోవింద్ అనే ఏడాది వయసున్న బుడ్డోడు మాత్రం అందరి అంచనాలను తలకిందులుచేస్తూ ఓ విషపూరిత తాచుపామునే కొరికి చంపేశాడు
Date : 27-07-2025 - 8:01 IST -
#India
Social Media : ” రీల్స్ మానేయ్యండి..న్యూస్పేపర్లు చదవండి” యువతకు అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచనలు
Social Media : “మీరు రీల్స్లో మునిగిపోతే, బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) మీ ఇంటికి వచ్చి ప్రశ్నిస్తే, మీరు ఏం సమాధానం చెప్పగలరు?” అని ప్రశ్నించారు
Date : 16-07-2025 - 10:34 IST -
#India
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!
బిహార్లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది.
Date : 14-07-2025 - 10:42 IST -
#India
Nitish Kumar : బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన
Nitish Kumar : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ అమలులోకి రానుంది
Date : 08-07-2025 - 1:44 IST -
#India
PM Modi : దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణం: ప్రధాని మోడీ
బిహార్ను ఎన్నో దశాబ్దాల పాటు పేదరికంలో ఉంచినది కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల పాలన. లైసెన్స్ రాజ్ పేరుతో బిహార్ను వెనుకబాటుకు నెట్టేశారు. ఇందులో దళితులు, పేదలు అత్యంత బాధితులుగా మిగిలిపోయారు అన్నారు.
Date : 20-06-2025 - 4:48 IST -
#India
PM Modi : ఒక్కసారి వాగ్దానం చేస్తే.. నెరవేర్చి తీరుతాం: ప్రధాని మోడీ
పహల్గాం దాడి తర్వాత 2019లో బిహార్కు వచ్చిన తన పూర్వ పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలోనే పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తానని దేశ ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాకే తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టాను అని చెప్పారు.
Date : 30-05-2025 - 1:38 IST