Ap
-
#Andhra Pradesh
Chandrababu : విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ(Vijayawada)లో డయేరియా(diarrhea) మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియాతో వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. We’re now on WhatsApp. Click to Join. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల […]
Date : 01-06-2024 - 12:09 IST -
#Andhra Pradesh
AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. We’re now on […]
Date : 31-05-2024 - 11:09 IST -
#Andhra Pradesh
AP : కాబోయే సీఎం చంద్రబాబే..ఆయనకే మీ సమస్యలు చెప్పుకోండి – కారుమూరి
కారుమూరి నాగేశ్వరావు వద్దకు పలువురు స్థానికులు వచ్చి తమ సమస్యలు చెపుతుండగా..కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని..ఆయనే మీ సమస్యలు చెప్పుకోండి అంటూ నాగేశ్వరావు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారాయి
Date : 31-05-2024 - 11:09 IST -
#Andhra Pradesh
AP : సజ్జలపై క్రిమినల్ కేసు
వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు
Date : 31-05-2024 - 10:32 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను..ఈ పిలుపు వినేందుకు సిద్ధం
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో ఎవరికీ రానంతగా రికార్డు స్థాయి మెజారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి
Date : 30-05-2024 - 9:20 IST -
#Andhra Pradesh
Amit Shah : ఎన్నికల ఫలితాల వేళ ఏపీకి అమిత్ షా..
శ్రీవారి దర్శనం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట ఎయిర్ పోర్టుకు సాయంత్రం చేరుకుంటారు
Date : 30-05-2024 - 8:51 IST -
#Andhra Pradesh
Votes Counting : జూన్ 4న ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసా ?
జూన్ 4వ తేదీ సమీపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఆ రోజు జరిగే ఓట్ల లెక్కింపుపైనే ఉంది.
Date : 30-05-2024 - 8:02 IST -
#Andhra Pradesh
AP : జూన్ 9న ప్రమాణస్వీకారం..ఎలాంటి అనుమనం లేదు..!: సజ్జల
Sajjala Ramakrishna Reddy : ఏపి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల(Counting agents)కు పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం(swearing in)ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తెలిపారు. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ […]
Date : 29-05-2024 - 2:30 IST -
#Andhra Pradesh
Power Cuts : పట్టణాల్లోనూ గంటల తరబడి విద్యుత్ కోతలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
అసలే ఎండలు మండిపోతున్నాయి.. సూరీడు నిప్పులు కక్కుతున్నాడు.. రాత్రి టైంలోనూ ఉక్కపోత పట్టి పీడిస్తోంది..
Date : 29-05-2024 - 7:58 IST -
#Andhra Pradesh
EC : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
వైసీపీ(YCP) తరపున మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఎన్నికల సంఘానికి(Electoral Commission) ఫిర్యాదు(complaint) చేశారు. ఈ మేరకు ఆయన ఈసీ అధికారులని కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు(Postal Ballot Counting) సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశామని..అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపామని పేర్ని నాని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి […]
Date : 28-05-2024 - 2:44 IST -
#Andhra Pradesh
Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్’ వ్యాధి కలకలం
పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది.
Date : 28-05-2024 - 8:44 IST -
#Andhra Pradesh
Viral : ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’
ఇప్పుడు ఎక్కడ చూసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది బైకర్లు తమ వాహనాలపై 'పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా' అంటూ పవన్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు
Date : 28-05-2024 - 8:26 IST -
#Andhra Pradesh
AP : కృష్ణా జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారి చేతివాటం..
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ..భారీగా జీతాలు అందుకుంటూనే అడ్డా దారుల్లో కొంతమంది తమ జేబులు నింపుకుంటారు. కొంతమంది లంచాలు తీసుకుంటూ ఉంటె..మరికొంతమంది ప్రజలకు..ప్రభుత్వం ద్వారా లభించే సొమ్మును కూడా కాజేస్తుంటారు
Date : 27-05-2024 - 6:48 IST -
#Andhra Pradesh
Vizag : మనువరాలిపై తాత అత్యాచారం..20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిన కోర్ట్
విశాఖకు చెందిన శ్యామ్ సుందర్ అనే వ్యక్తి 2017లో వరుసకు మనువరాలి అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు
Date : 27-05-2024 - 5:58 IST -
#Andhra Pradesh
Temperatures : తెలుగు రాష్ట్రాల్లో మరో 2 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు !
బెంగాల్ తీరాన్ని దాటిన రెమాల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Date : 27-05-2024 - 8:57 IST