AP Assembly Session
-
#Andhra Pradesh
AP Assembly : వైనాట్ 23 దడ, అసెంబ్లీ అరాచకం అందుకే.!
ఏపీ రాజకీయం(AP Assembly) ఈనెల 23వ తేదీ చుట్టూ తిరుగుతోంది.అందుకే,
Published Date - 11:00 AM, Tue - 21 March 23 -
#Speed News
AP Assembly: 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు
అమరావతి: ఏపీలో ఈ నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
Published Date - 03:43 PM, Fri - 3 March 23 -
#Andhra Pradesh
Polavaram : పోలవరం పాపం బాబుదేనన్న జగన్
గోదావరి నది మీదుగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జరుగుతున్న జాప్యానికి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని గత తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వమే కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆరోపించారు.
Published Date - 05:14 PM, Mon - 19 September 22 -
#Andhra Pradesh
AP Assembly : అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల బహిష్కరణ
రెండో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. సభకు అంతరాయం కలిగిస్తున్నారని భావించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్ష సభ్యుల్ని ఒక రోజు సస్పెండ్ చేశారు
Published Date - 02:08 PM, Fri - 16 September 22 -
#Andhra Pradesh
Chandrababu Oath : చంద్రబాబు `శపథం`కు సడలింపు
`ముఖ్యమంత్రిగానే మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతా..` అంటూ చంద్రబాబు చేసిన శపథం సడలిపోయే అవకాశం కనిపిస్తోంది.
Published Date - 08:00 PM, Tue - 12 July 22 -
#Speed News
TDP: సహజ మరణాలన్నీ.. సారా మరణాలే..!
నేటి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమయిన వెంటనే టీడీపీ సభ్యులు మరోసారి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నాటుసారా జంగారెడ్డిగూడెం మృతులపై జ్యుడిషియల్ విచారణ జరపాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతే కాకుండా నాటుసారా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 లక్షల పరిహారాన్ని చెల్లించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. ఇకపోతే అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన […]
Published Date - 10:23 AM, Tue - 22 March 22 -
#Speed News
AP Assembly: 11 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజూ అసెంబ్లీలో ఆందోళనలను కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు భంగం కల్గిస్తున్నారని స్పీకర్ పదే పదే హెచ్చరించినా, వినకపోవడంతో 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. జంగారెడ్డిగూడెం ఘటనపై నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, సభ జరగకుండా […]
Published Date - 12:46 PM, Tue - 15 March 22 -
#Speed News
AP Assembly: ఐదుగురు టీడీపీ నేతల పై సస్పెన్షన్ వేటు..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. అసెంబ్లీలో సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం, సభలో టీడీపీ సభ్యులు […]
Published Date - 03:02 PM, Mon - 14 March 22