HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >News Headlines Today February 8 2024

Top News Today: ఫిబ్రవరి 8 ముఖ్యంశాలు

అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం

  • Author : Vamsi Chowdary Korata Date : 08-02-2024 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Top Today News
Top Today News

Top News Today: ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ అనారోగ్యంతో కన్నుమూశారు. వారం రోజులుగా చంద్రశేఖర్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సీనియర్‌ జర్నలిస్ట్‌, వీక్షణం పత్రిక ఎడిటర్‌ ఎన్‌. వేణుగోపాల్‌ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబుని ఎన్డీయేలో చేరాలని అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం

సింగరేణిలో ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు రానున్న 15 రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు.

ఈ రోజుతో ఏపీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి . నిత్యావసరాల ధరల పెరుగుదల, జగన్‌హమీలు, రైతు సమస్యలు వంటి అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనతో శాసన సభా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి.

హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాములు అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

ఈ రోజు నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10న శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 12 నుండి వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వరకూ వివిధ పరిణామాలపై తీసిన యాత్ర 2 సినిమా ఈ రోజు విడుదలైంది. అమెరికా, యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమాలో ప్రతి సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పిస్తుందంటున్నారు . ఈ చిత్రానికి 3 రేటింగ్ ఇస్తున్నారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం చూపించారు. జనసేన జెండాలు థియోటర్లోకి తీసుకొచ్చి నానా హంగామా చేశారు. స్క్రీన్ ముందు మంట పెట్టి దాని చుట్టూ డాన్సులు చేశారు.

అండర్‌ -19 పురుషుల ప్రపంచకప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది.

రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం .58,010ల వద్ద, 24 క్యారెట్ల బంగారం 63,240 వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీపై 1000 తగ్గి 75,000 కి చేరింది.

అండర్‌ -19 పురుషుల ప్రపంచకప్‌లో యువ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తుదిపోరుకు అర్హత సాధించింది.

రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం .58,010ల వద్ద, 24 క్యారెట్ల బంగారం 63,240 వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీపై 1000 తగ్గి 75,000 కి చేరింది.

Also Read: Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్‌లో పురుగుల అన్నం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • february 8
  • gold price
  • News Headlines
  • telangana
  • tollywood
  • Top News Today

Related News

Good news for Singareni workers: Union Minister Kishan Reddy

Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్‌లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌తో పాటు తాడిచెర్ల-2 కోల్‌ బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్‌ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • I will only do such films from now on... Kajal's sensational decision.

    Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

  • Gold and silver prices have dropped again.

    Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd