Andhra Pradesh
-
#Speed News
AP Inter Exams: ఏపీ ఇంటర్ విద్యార్థులు అల్టర్.. త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షలు
AP Inter Exams: ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్ ఫలితాల్లో 78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మేలోనే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మే 24 నుంచి జూన్ 1 వరకూ […]
Published Date - 08:20 PM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
Lokesh Phone Tapping: నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ప్రజాగళం పేరుతో టీడీపీ ప్రజలకు దగ్గరవుతుంది. వారాహి విజయ యాత్ర పేరుతో పవన్ బరిలోకి దిగగా.. అధికార పార్టీ వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.
Published Date - 05:44 PM, Fri - 12 April 24 -
#Andhra Pradesh
AP Inter Result 2024: ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపే విడుదల
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది. ప్రథమ, ద్వితీయ పరీక్షలకు హాజరైన విద్యార్థులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఫలితాలను చూసుకోవచ్చు
Published Date - 05:27 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Mudragada vs Pawan: పవన్ మగాడు అయితే అంటూ ముద్రగడ సవాల్
ఏపీలో కాపు ఓట్ల శాతం ఏ మేరకు ప్రభావితం చేస్తుందో ప్రస్తుత రాజకీయాలను చూస్తే అర్ధం అవుతుంది. సామజిక వర్గం పిఠాపురం నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే పవన్ ని ఓడించేందుకు ముద్రగడతో పాటు మరో ముగ్గురు నేతలను ఆ నియోజవర్గంలో ఇంచార్జీలుగా నియమించారు సీఎం జగన్ .
Published Date - 03:30 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: రోడ్డు సదుపాయం లేక దారిలోనే ప్రసవించిన గిరిజన మహిళ
గిరిజన ప్రాంత వాసుల్ని ప్రభుత్వలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వాళ్ళని కేవలం ఓటు కోసమే వాడుకుంటున్నారు. గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి.
Published Date - 01:09 PM, Tue - 9 April 24 -
#Andhra Pradesh
AP Hot : ఏపీలో టెంపరేచర్ టెన్షన్.. 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
AP Hot : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెల రాకముందే చాలా జిల్లాల్లో టెంపరేచర్స్ 45 డిగ్రీలకు చేరాయి.
Published Date - 08:37 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
AP Trains Halting : స్పెషల్ ట్రైన్లు రయ్ రయ్.. ఏపీలో హాల్టింగ్స్ ఇవే
AP Trains Halting : రైలు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.
Published Date - 08:59 AM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
AP POLYCET 2024: ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది పొడిగింపు
ఏపీ పాలిసెట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించించింది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఇంకా అప్లయ్ చేసుకొని అభ్యర్థుల కోసం మరో ఐదు రోజులపాటు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 03:09 PM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
Chandrababu: ఎండలు మండుతుంటే.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మంటారా ? : చంద్రబాబు
Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు… pic.twitter.com/i5uuufd2pY — N Chandrababu […]
Published Date - 01:00 PM, Wed - 3 April 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: పింఛన్ అందక మనస్తాపంతో వృద్ధుడు మృతి, స్పందించిన సీఎం జగన్
ఏపీలో నెలవారీ పింఛన్ అందక మనస్తాపంతో వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో సీఎం జగన్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించారు. వివరాలలోకి వెళితే..
Published Date - 06:18 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
AP: కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ప్రకటించిన షర్మిల
YS Sharmila: ఈరోజు విజయవాడ(Vijayawada)లో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని(Election campaign) ప్రారంభించారు. ఏపీలో వైసీపీ(ycp), టీడీపీ(tdp) పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీ(9-guarantees)లను ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు.. 1. […]
Published Date - 04:05 PM, Sat - 30 March 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి
Published Date - 01:45 PM, Wed - 20 March 24 -
#Speed News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్రభావం కారణంగా కోళ్ళు మృత్యువాత పడటంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. కోళ్ళతో పాటే […]
Published Date - 11:45 PM, Tue - 19 March 24 -
#Devotional
Srikalahasti: శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా
Srikalahasti: పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉన్నది. ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయును కంటికి కనిపించదు. కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం. గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు. అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే […]
Published Date - 06:09 PM, Tue - 19 March 24 -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Published Date - 12:39 PM, Tue - 19 March 24