Amaravati
-
#Andhra Pradesh
Amaravati: ఎమ్మెల్యే క్వార్టర్స్ను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు
తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన 288 స్లాట్లతో కూడిన 12 టవర్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఫ్లాట్లను పరిశీలించిన తరువాత, శాసనసభ్యులు మరియు ఎంపీలకు అలాంటి సౌకర్యాలు ఢిల్లీ లేదా హైదరాబాద్లో అందుబాటులో లేవని గుర్తించారు.
Published Date - 05:43 PM, Fri - 5 July 24 -
#Andhra Pradesh
White Paper on Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
అమరావతిలో భవనాలు, నిర్మాణ సామగ్రి పాడయ్యాయని అన్నారు. జగన్పై నమ్మకం లేక పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని, అమరావతి నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని తెలిపారు
Published Date - 04:35 PM, Wed - 3 July 24 -
#Andhra Pradesh
Amaravati : అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు బాబు సిద్ధం
పోలవరం పై శ్వేతపత్రం విడుదల చేసి గత ప్రభుత్వ లోపాలు , తప్పులు , ఖర్చులను బయటపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు..ఇప్పుడు అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు
Published Date - 09:18 PM, Mon - 1 July 24 -
#Andhra Pradesh
Real Estate : అమరావతి ప్రభావం.. హైదరాబాద్లో భారీగా పడిపోయిన ఇళ్ల విక్రయాలు..?
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా మన మదిలో ఐటీ మెరుస్తుంది. ఐటీ మాత్రమే కాదు, నగరంలో రియల్ ఎస్టేట్ కూడా పెద్ద రంగం, కొన్నేళ్లుగా ఈ రంగం అభివృద్ధి చెందుతోంది.
Published Date - 09:05 PM, Sun - 30 June 24 -
#Andhra Pradesh
Amaravati : రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన చంద్రబాబు..
ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఫౌండేషన్ స్టోనికి కొబ్బరికాయ కొట్టి నేలపై మోకరిల్లి నమస్కరించారు
Published Date - 01:27 PM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
Narayana : టాప్5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతాం
రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామన్నారు.
Published Date - 10:49 AM, Sun - 16 June 24 -
#Andhra Pradesh
Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్పై ఎఫెక్టు పడుతుందా ?
ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రాణం పోసుకుంటోంది.. ఇది ఇప్పుడు చాలా మంది నోట వినిపిస్తోన్న మాట.
Published Date - 12:41 PM, Sat - 15 June 24 -
#Andhra Pradesh
Amaravati : 4 ఏళ్ల నిరసనకు ముగింపు పలికిన రాజధాని రైతులు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల తరలింపునకు వ్యతిరేకంగా అమరావతి రైతులు నాలుగేళ్లుగా చేస్తున్న నిరసనను బుధవారం విరమించారు.
Published Date - 09:53 PM, Wed - 12 June 24 -
#Andhra Pradesh
Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Published Date - 01:16 PM, Tue - 11 June 24 -
#Andhra Pradesh
Amaravati : దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతా – చంద్రబాబు
జగన్ మూడు రాజధానుల పేరుతో నాటకాలాడారని.. చివరకు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు
Published Date - 09:14 PM, Sun - 5 May 24 -
#Andhra Pradesh
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. We’re now […]
Published Date - 08:24 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
Sharmila : వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారు?: షర్మిల
ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలతో కలిసి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.
Published Date - 02:16 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ
జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).
Published Date - 02:09 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Sharmila : జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు..? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: షర్మిల
అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు.
Published Date - 02:03 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతుల త్యాగాలు వృథా కానివ్వను: చంద్రబాబు
అమరావతి రైతుల త్యాగాలు వృథా కాబోవని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మూడు రాష్ట్రాల రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ వారి త్యాగాలు వృథా కాదన్నారు.
Published Date - 07:20 AM, Mon - 18 December 23