Amaravati
-
#Andhra Pradesh
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. We’re now […]
Date : 27-02-2024 - 8:24 IST -
#Andhra Pradesh
Sharmila : వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారు?: షర్మిల
ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలతో కలిసి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.
Date : 27-01-2024 - 2:16 IST -
#Andhra Pradesh
Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ
జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).
Date : 27-01-2024 - 2:09 IST -
#Andhra Pradesh
Sharmila : జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు..? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: షర్మిల
అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు.
Date : 27-01-2024 - 2:03 IST -
#Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతుల త్యాగాలు వృథా కానివ్వను: చంద్రబాబు
అమరావతి రైతుల త్యాగాలు వృథా కాబోవని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని మూడు రాష్ట్రాల రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న నిరసన నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ వారి త్యాగాలు వృథా కాదన్నారు.
Date : 18-12-2023 - 7:20 IST -
#Andhra Pradesh
Amaravati : నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అమరావతి ఉద్యమం.. ఏకైక రాజధాని అమరావతేనంటూ గళం విప్పిన రైతులు, ప్రజలు
అమరావతి రైతుల ఉద్యమం నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత
Date : 17-12-2023 - 4:20 IST -
#Andhra Pradesh
Parliament Protection : పార్లమెంటుకే రక్షణ లేదా?
డిసెంబర్ 13, 2023న భారత నూతన పార్లమెంటులో (Parliament) ఇద్దరు ఆగంతక యువకులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు.
Date : 14-12-2023 - 10:48 IST -
#Andhra Pradesh
AP Government : ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించట్లేదు.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం.. వైజాగ్ రాజధాని చేయట్లేదా?
వైజాగ్ కు రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Date : 12-12-2023 - 9:53 IST -
#Telangana
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సెల్ఫ్ గోల్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తమ పార్టీ అభ్యర్థులను తెలంగాణ ఎన్నికల బరిలోకి దింపి ఏం విజయం సాధించారు అనేది ఆయన పార్టీ నాయకులు ఎలాగూ ఆత్మ పరిశీలన చేసుకుంటారు.
Date : 05-12-2023 - 1:11 IST -
#Andhra Pradesh
Capital Of AP : జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..అమరావతే ఏపీ రాజధాని అని స్పష్టం
తాజాగా 28 రాష్ట్రాల రాజధానుల మాస్టర్ ప్లాన్ను కేంద్రం ఆమోదించింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం దక్కింది.
Date : 04-12-2023 - 6:42 IST -
#Andhra Pradesh
CM Jagan : ‘సింహం సింగిల్గానే వస్తుంది.. తోడేళ్లన్నీ ఏకమైనా ఏమీ చేయలేరు’ – సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (CM Jagan) మరోసారి రజనీకాంత్ (Rajanikanth) డైలాగ్స్ చెప్పి కార్యకర్తల్లో , పార్టీ నేతల్లో జోష్ నింపారు.
Date : 17-11-2023 - 3:57 IST -
#Andhra Pradesh
CBN Is Back : జైలు నుండి బయటకు వచ్చాక మీడియా తో చంద్రబాబు ఏమన్నారంటే..
తెలుగు ప్రజలందరకీ నమస్కారాలు అభినందనలు. నేను (CBN) కష్టాల్లో ఉన్నప్పుడు 52 రోజులుగా నాకోసం రోడ్లపైకి వచ్చి ఎక్కడికక్కడ సంఘీభావం తెలిపారు
Date : 31-10-2023 - 5:08 IST -
#Andhra Pradesh
CM Jagan to Start Bus Yatra in AP : రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర..
ఈ సందర్బంగా అక్టోబర్ 25 నుండి 31తారీకు వరకు బస్సుయాత్ర (Jagan Bus Yatra) చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
Date : 09-10-2023 - 12:28 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు ను జైల్లో పెట్టడం అన్యాయం – మురళీ మోహన్
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) ఫై మరోసారి స్పందించారు నటుడు , మాజీ ఎంపీ మురళి మోహన్ (Murali Mohan).
Date : 02-10-2023 - 4:20 IST -
#Andhra Pradesh
Andhra Pradesh Conistable : వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన గంధం నరేంద్ర
వినాయక నిమజ్జనం బందోబస్తుకు వెళ్లిన గంధం నరేంద్ర అనే కానిస్టేబుల్ (Conistable)పై మద్యం మత్తులో ఆకతాయిలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Date : 02-10-2023 - 3:46 IST