Amaravati Capital
-
#Andhra Pradesh
Political port : బందర్ పోర్ట్ కు అమరావతిని ముడేసిన జగన్
మచిలీపట్నం ఓడరేవు(Political port) ఏర్పాటు, అమరావతి భూములు ధరలకు లింకు పెట్టేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
Date : 22-05-2023 - 2:55 IST -
#Speed News
Amaravati : మున్సిపాలిటీ వద్దు.. రాజధాని ముద్దు.. తుళ్లూరు గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ తుళ్లూరు గ్రామసభలో రాజధాని ప్రాంత ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తుళ్లూరు మండలలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల ప్రజల మూకుమ్మడి ఏకగ్రీవ తీర్మానం చేశారు.హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల కోసం భూములు త్యాగం చేయమని.. ఆనాడు అధికారులే ప్రజల వద్దకు వచ్చారని రైతులు తెలిపారు. మూడు రాజధానుల బిల్లును ఉద్యోగ సంఘాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని […]
Date : 18-09-2022 - 7:01 IST -
#Andhra Pradesh
Amaravati Farmers : ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా పోరాటం ఆపేది లేదు – అమరావతి రైతులు
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న రెండో విడత మహాపాదయాత్ర నాలుగో రోజుకు చేరింది...
Date : 15-09-2022 - 2:23 IST -
#Andhra Pradesh
Central Minister Comments : అమరావతి రాజధానిపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్.. రాజధానిని..?
అమరావతి రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన బైపాస్...
Date : 15-09-2022 - 7:40 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఐదుగురు అరెస్ట్
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతిలో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్థుల పేరుతో వేర్వేరు సర్వేనెంబర్లలో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదిఇలా ఉంటే టీడీపీ […]
Date : 13-09-2022 - 10:25 IST -
#Andhra Pradesh
Amaravati Farmers : అమరావతి టూ అరసవల్లి.. ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0
అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్తో అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర..
Date : 12-09-2022 - 9:10 IST -
#Andhra Pradesh
Amaravathi: అమరావతిపై వైసీపీ ట్విస్ట్, `పేదల`పై పాలి`టిక్స్`!
ఏపీ రాజధాని అమరావతి వివాదం మళ్లీ రాజుకుంది.
Date : 08-09-2022 - 5:15 IST -
#Andhra Pradesh
Amaravathi : మౌనంగా ఎదుగుతోన్న `అమరావతి`
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికీ అక్కడ పునాదులను కదిలించలేకపోయారు.
Date : 03-09-2022 - 1:34 IST -
#Andhra Pradesh
Amaravathi : అమరావతిపై చిరు, పవన్ చెరోదారి!
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ ఇద్దరూ రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో వెళుతున్నారు. ఫలితంగా మెగా అభిమానులు, జనసేన్యం వేర్వేరుగా అనే విధంగా ప్రచారం జరుగుతోంది. ఆ గ్యాప్ ను పూడ్చడానికి పలుమార్లు నాగబాబు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం పెద్దగా లేకపోయింది. దీంతో నేరుగా పవన్ రంగంలోకి దిగినట్టు ఉన్నారు.
Date : 23-08-2022 - 12:31 IST -
#Andhra Pradesh
Amaravathi : ‘అమరావతి’పై పొత్తు ఎత్తుగడ
రాష్ట్ర, రాజకీయ ప్రయోజనాలను వేర్వేరుగా చూడలేం. అందుకే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యతిరేక ఓటును చీలిపోకుండా చేస్తానంటూ జనసేనాని పవన్ ఆ పార్టీ ఎనిమిదో ఆవిర్భావ సభలో చెప్పారు
Date : 13-08-2022 - 4:24 IST -
#Andhra Pradesh
Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజధానులు!
వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశాన్ని మరింత ఫోకస్ చేయాలని వైసీపీ భావిస్తోంది.
Date : 25-07-2022 - 2:00 IST -
#Andhra Pradesh
Amaravathi : ఇవాళ జగన్కు షాకిచ్చే తీర్పు?
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పలు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది.
Date : 14-07-2022 - 10:26 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతిపై `మోసం` గురూ!
`అదో కమ్మరావతి..చంద్రబాబు మనుషుల ఇన్ సైడర్ ట్రేడింగ్..రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు..భ్రమరావతి గ్రాఫిక్స్ ...అదో ఎడారి, స్మశానం..` ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు సీఎం జగన్, వైసీపీ కీలక మంత్రులు..` ఇప్పుడు అక్కడి నిర్మాణాలను లీజుకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధం అయింది.
Date : 27-06-2022 - 1:54 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana: చంద్రబాబు సొంత లాభం కోసమే అమరావతి..!
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇక ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామని బొత్స పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ […]
Date : 08-03-2022 - 1:27 IST -
#Andhra Pradesh
Capital Amaravati : అమరావతిపై జగనన్న మాస్టర్ ప్లాన్
అమరావతి రైతులకు హైకోర్టు తీర్పు సానుకూలమా? ప్రతికూలమా? అనేది ఒక మాత్రన అర్థం కావడంలేదు.
Date : 08-03-2022 - 12:33 IST