Amaravati Capital
-
#Andhra Pradesh
Amaravathi : మౌనంగా ఎదుగుతోన్న `అమరావతి`
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిని ఎంత నిర్లక్ష్యం చేసినప్పటికీ అక్కడ పునాదులను కదిలించలేకపోయారు.
Published Date - 01:34 PM, Sat - 3 September 22 -
#Andhra Pradesh
Amaravathi : అమరావతిపై చిరు, పవన్ చెరోదారి!
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ ఇద్దరూ రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో వెళుతున్నారు. ఫలితంగా మెగా అభిమానులు, జనసేన్యం వేర్వేరుగా అనే విధంగా ప్రచారం జరుగుతోంది. ఆ గ్యాప్ ను పూడ్చడానికి పలుమార్లు నాగబాబు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం పెద్దగా లేకపోయింది. దీంతో నేరుగా పవన్ రంగంలోకి దిగినట్టు ఉన్నారు.
Published Date - 12:31 PM, Tue - 23 August 22 -
#Andhra Pradesh
Amaravathi : ‘అమరావతి’పై పొత్తు ఎత్తుగడ
రాష్ట్ర, రాజకీయ ప్రయోజనాలను వేర్వేరుగా చూడలేం. అందుకే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యతిరేక ఓటును చీలిపోకుండా చేస్తానంటూ జనసేనాని పవన్ ఆ పార్టీ ఎనిమిదో ఆవిర్భావ సభలో చెప్పారు
Published Date - 04:24 PM, Sat - 13 August 22 -
#Andhra Pradesh
Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజధానులు!
వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల అంశాన్ని మరింత ఫోకస్ చేయాలని వైసీపీ భావిస్తోంది.
Published Date - 02:00 PM, Mon - 25 July 22 -
#Andhra Pradesh
Amaravathi : ఇవాళ జగన్కు షాకిచ్చే తీర్పు?
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పలు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది.
Published Date - 10:26 AM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
Amaravati : అమరావతిపై `మోసం` గురూ!
`అదో కమ్మరావతి..చంద్రబాబు మనుషుల ఇన్ సైడర్ ట్రేడింగ్..రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదు..భ్రమరావతి గ్రాఫిక్స్ ...అదో ఎడారి, స్మశానం..` ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు సీఎం జగన్, వైసీపీ కీలక మంత్రులు..` ఇప్పుడు అక్కడి నిర్మాణాలను లీజుకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధం అయింది.
Published Date - 01:54 PM, Mon - 27 June 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: చంద్రబాబు సొంత లాభం కోసమే అమరావతి..!
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇక ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామని బొత్స పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ […]
Published Date - 01:27 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
Capital Amaravati : అమరావతిపై జగనన్న మాస్టర్ ప్లాన్
అమరావతి రైతులకు హైకోర్టు తీర్పు సానుకూలమా? ప్రతికూలమా? అనేది ఒక మాత్రన అర్థం కావడంలేదు.
Published Date - 12:33 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
AP Governor Speech : ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది – గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
Published Date - 02:09 PM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
Amaravati Capital : అమరావతిపై ‘గవర్నర్’ ఆట
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరాలు జరుపుకుంటోన్న అమరావతి రైతులకు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం చేదును మిగిలించింది.
Published Date - 02:07 PM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
Capital Amaravathi : ‘అమరావతి’ రాజధాని ఎండమావే.!
మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉంది. అమరావతి ఏకైక రాజధాని ఏపీకి ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ క్యాబినెట్లోని సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ అధికార వికేంద్రకరణ మూడు రాజధానులతోనే సాధ్యమని చెబుతున్నాడు.
Published Date - 05:15 PM, Sat - 5 March 22 -
#Andhra Pradesh
Andhra Pradesh: శ్రీలక్ష్మి పిటిషన్ పై.. వ్యంగంగా స్పందించిన హైకోర్టు
అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.వి. సోమయాజులు తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ పై, హైకోర్టు స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్యవ్యాఖ్యానం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘తెలుగు రాష్ట్రాల్లో నీతికి, నిజాయితీకి పేరున్న సిన్సియర్ సీనియర్ మోస్ట్ అధికారి’ అంటూ జగన్ స్పెషల్ […]
Published Date - 12:41 PM, Sat - 5 March 22