Amaravati Capital
-
#Andhra Pradesh
Botsa Satyanarayana: చంద్రబాబు సొంత లాభం కోసమే అమరావతి..!
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇక ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామని బొత్స పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ […]
Published Date - 01:27 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
Capital Amaravati : అమరావతిపై జగనన్న మాస్టర్ ప్లాన్
అమరావతి రైతులకు హైకోర్టు తీర్పు సానుకూలమా? ప్రతికూలమా? అనేది ఒక మాత్రన అర్థం కావడంలేదు.
Published Date - 12:33 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
AP Governor Speech : ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది – గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
Published Date - 02:09 PM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
Amaravati Capital : అమరావతిపై ‘గవర్నర్’ ఆట
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరాలు జరుపుకుంటోన్న అమరావతి రైతులకు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం చేదును మిగిలించింది.
Published Date - 02:07 PM, Mon - 7 March 22 -
#Andhra Pradesh
Capital Amaravathi : ‘అమరావతి’ రాజధాని ఎండమావే.!
మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉంది. అమరావతి ఏకైక రాజధాని ఏపీకి ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ క్యాబినెట్లోని సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ అధికార వికేంద్రకరణ మూడు రాజధానులతోనే సాధ్యమని చెబుతున్నాడు.
Published Date - 05:15 PM, Sat - 5 March 22 -
#Andhra Pradesh
Andhra Pradesh: శ్రీలక్ష్మి పిటిషన్ పై.. వ్యంగంగా స్పందించిన హైకోర్టు
అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.వి. సోమయాజులు తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ పై, హైకోర్టు స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్యవ్యాఖ్యానం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ‘తెలుగు రాష్ట్రాల్లో నీతికి, నిజాయితీకి పేరున్న సిన్సియర్ సీనియర్ మోస్ట్ అధికారి’ అంటూ జగన్ స్పెషల్ […]
Published Date - 12:41 PM, Sat - 5 March 22