Amaravati Capital
-
#Andhra Pradesh
AP Cabinet : ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. పెట్టుబడులు, రాజధాని అభివృద్ధిపై దృష్టి
ఈ సమావేశంలో మొత్తం 31 అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో సీఎం ప్రత్యేకంగా చర్చించనున్నారు.
Date : 24-06-2025 - 12:53 IST -
#Andhra Pradesh
Amaravati Relaunch : అమరావతి రీ లాంఛ్ వేడుకకు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..?
Amaravati Relaunch : అమరావతి భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించారు
Date : 03-05-2025 - 10:06 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఉగ్రవాదంపై పోరులో మోడీజీ కి అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
మోడీ ప్రధాని అయ్యేసరికి భారత్ ఆర్థిక వ్యవస్థ పదో స్థానంలో ఉంది. భారత్ ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగింది. త్వరలోనే భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది.
Date : 02-05-2025 - 5:33 IST -
#Andhra Pradesh
Amaravati Relaunch : మోదీ అమృత హస్తాలతో అమరావతి ప్రారంభం – పవన్
Amaravati Relaunch : ‘‘అమరావతి ప్రజా రాజధానిని మీ అమృత హస్తాలతో పునఃప్రారంభిస్తున్నందుకు ఆంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు.
Date : 02-05-2025 - 10:44 IST -
#Andhra Pradesh
Amaravati Latest Updates: అమరావతి కి పాత టెండర్ల స్థానంలో కొత్త టెండర్లు
రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు మరియు భవనాల నిర్మాణానికి సంబంధించిన పాత టెండర్లను ముగించి, కొత్త టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Date : 05-11-2024 - 12:21 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతికి మహర్దశ! ఐకానిక్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు ప్రారంభం
అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా, శాసనసభ, హైకోర్టు, సచివాలయం మరియు వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్కు సంబంధించి, 2018లో లండన్కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ఐకానిక్ భవనాల ఆకృతులను రూపొందించింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతి నిర్మాణాన్ని […]
Date : 15-10-2024 - 11:00 IST -
#Andhra Pradesh
AP @ $243 : 2027నాటికి AP 20లక్షల కోట్లకు..అమరావతితో భేషుగ్గా.!SBI నివేదిక !!
AP @ $243: ఏపీ ఆర్థిక ఒడిదుడుకులకు కారణం రాజధాని అమరావతి ప్రాజెక్టు కూలడం.ఆ ప్రాజెక్టు కొనసాగిఉంటే మెరుగ్గా ఉండేదని ఎస్బీఐ తేల్చింది.
Date : 29-07-2023 - 5:08 IST -
#Andhra Pradesh
PRP to JSP : మెగా హీరోల ఉప్మా కథ! APకి మేలా? కీడా?
ప్రజాస్వామ్యంలో ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే ప్రజలకు అంత మంచిది. కానీ, నాన్ సీరియస్ పార్టీలు (PRP To JSP) వస్తే సమాజానికి చేటు.
Date : 23-06-2023 - 1:39 IST -
#Andhra Pradesh
Political port : బందర్ పోర్ట్ కు అమరావతిని ముడేసిన జగన్
మచిలీపట్నం ఓడరేవు(Political port) ఏర్పాటు, అమరావతి భూములు ధరలకు లింకు పెట్టేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి
Date : 22-05-2023 - 2:55 IST -
#Speed News
Amaravati : మున్సిపాలిటీ వద్దు.. రాజధాని ముద్దు.. తుళ్లూరు గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ తుళ్లూరు గ్రామసభలో రాజధాని ప్రాంత ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తుళ్లూరు మండలలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల ప్రజల మూకుమ్మడి ఏకగ్రీవ తీర్మానం చేశారు.హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల కోసం భూములు త్యాగం చేయమని.. ఆనాడు అధికారులే ప్రజల వద్దకు వచ్చారని రైతులు తెలిపారు. మూడు రాజధానుల బిల్లును ఉద్యోగ సంఘాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని […]
Date : 18-09-2022 - 7:01 IST -
#Andhra Pradesh
Amaravati Farmers : ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా పోరాటం ఆపేది లేదు – అమరావతి రైతులు
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న రెండో విడత మహాపాదయాత్ర నాలుగో రోజుకు చేరింది...
Date : 15-09-2022 - 2:23 IST -
#Andhra Pradesh
Central Minister Comments : అమరావతి రాజధానిపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్.. రాజధానిని..?
అమరావతి రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి హాట్ కామెంట్స్ చేశారు. విజయవాడలో పర్యటించిన ఆయన బైపాస్...
Date : 15-09-2022 - 7:40 IST -
#Andhra Pradesh
Amaravati : అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఐదుగురు అరెస్ట్
అమరావతి రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో ఐదుగురు వ్యక్తులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. రాజధాని అమరావతిలో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని సీఐడీ అభియోగాలు మోపింది. మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్థుల పేరుతో వేర్వేరు సర్వేనెంబర్లలో అసైన్డ్ భూమి కొనుగోలు చేశారని ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి కొల్లి శివరాం, గట్టెం వెంకటేశ్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదిఇలా ఉంటే టీడీపీ […]
Date : 13-09-2022 - 10:25 IST -
#Andhra Pradesh
Amaravati Farmers : అమరావతి టూ అరసవల్లి.. ప్రారంభమైన అమరావతి రైతుల మహాపాదయాత్ర 2.0
అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్తో అమరావతి రైతుల రెండో విడత పాదయాత్ర..
Date : 12-09-2022 - 9:10 IST -
#Andhra Pradesh
Amaravathi: అమరావతిపై వైసీపీ ట్విస్ట్, `పేదల`పై పాలి`టిక్స్`!
ఏపీ రాజధాని అమరావతి వివాదం మళ్లీ రాజుకుంది.
Date : 08-09-2022 - 5:15 IST