Ahmedabad
-
#Sports
Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబు బెదిరింపు.. పేల్చివేస్తామని పాక్ నుంచి మెయిల్!
నరేంద్ర మోదీ స్టేడియం IPL జట్టు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంలో గుజరాత్ అనేక మ్యాచ్లు ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఈ స్టేడియంలో మే 14న లక్నో సూపర్ జెయింట్స్తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఆడనుంది.
Date : 07-05-2025 - 7:22 IST -
#Off Beat
Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ
గుజరాత్లోని అహ్మదాబాద్(Dogs Crematorium) నగరం దానిలిమ్డా ప్రాంతంలో ఉన్న కరుణా మందిర్లో పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక శ్మశాన వాటికను నిర్మిస్తున్నారు.
Date : 16-04-2025 - 2:24 IST -
#Sports
GT vs RR: రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ ఘనవిజయం.. టాప్ పొజిషన్లో టైటాన్స్!
రాజస్థాన్ రాయల్స్కు ఈ మ్యాచ్లో 218 పరుగుల భారీ లక్ష్యం లభించింది. జట్టు ప్రారంభం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే 12 పరుగుల వద్ద యశస్వీ జైస్వాల్, నితీష్ రాణా తమ వికెట్లను కోల్పోయారు.
Date : 09-04-2025 - 11:55 IST -
#India
Modi : మోదీ దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు – సీఎం రేవంత్
Modi : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశాన్ని విభజించాలన్న గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.
Date : 09-04-2025 - 8:24 IST -
#Sports
Punjab Kings: పోరాడి ఓడిన గుజరాత్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!
ఐపీఎల్ 2025 5వ మ్యాచ్ న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలిచింది.
Date : 26-03-2025 - 12:12 IST -
#Sports
India vs England: మూడు వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు కుప్పకూలింది. ఇందులో శుభమన్ గిల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా విరాట్, అయ్యర్ బ్యాట్తో అర్ధ సెంచరీలు సాధించారు.
Date : 12-02-2025 - 8:58 IST -
#Sports
Shubman Gill: చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్.. అత్యంత వేగంగా 2500 పరుగులు!
భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో గిల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫిబ్రవరి 6న నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన సిరీస్లో మొదటి మ్యాచ్లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులు చేశాడు.
Date : 12-02-2025 - 8:09 IST -
#India
International Kite Day : భారతదేశంలో అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యత ఏమిటి?
International Kite Day : రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎగరడం చూస్తుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అవును, ఈ గాలిపటం కోసం ఒక రోజు కూడా కేటాయించబడింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 14న అంతర్జాతీయ గాలిపటాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి ఈ రోజు వేడుక ఎలా వచ్చింది? ప్రత్యేకత ఏమిటి? పూర్తి సమాచారం ఇదిగో
Date : 14-01-2025 - 10:55 IST -
#Business
Gautam Adani : ‘‘ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ అదానీ పాటించాడు’’ : గౌతం అదానీ
మిలియన్ల మంది ప్రజలకు సేవ చేయగల అద్భుతమైన డెలివరీ వ్యవస్థ ఇస్కాన్కు ఉంది’’ అని గౌతం అదానీ(Gautam Adani) కొనియాడారు.
Date : 12-01-2025 - 8:29 IST -
#India
Fake Currency : నటుడు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.1.30 కోట్ల ఫేక్ కరెన్సీ.. బంగారం వ్యాపారికి కుచ్చుటోపీ
ఈ ఒప్పందంలో భాగంగా ఆ ఇద్దరు కేటుగాళ్లు అనుపమ్ ఖేర్ ఫొటోతో రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లను(Fake Currency) ప్రింట్ చేయించారు.
Date : 30-09-2024 - 10:12 IST -
#India
Gujarat Rains Live Updates: గుజరాత్ను ముంచెత్తిన వర్షాలు, ముగ్గురు మృతి, స్కూళ్లకు సెలవు
గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నివాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరిందని వడోదర నివాసి తెలిపారు. ప్రజలు ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు
Date : 27-08-2024 - 1:53 IST -
#Speed News
Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున బాంబు బెదిరింపులు.బెదిరింపులకు పాల్పడిన యువకుడు అరిహంత్ను అరెస్ట్ చదువు ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోయాడు
Date : 14-08-2024 - 10:10 IST -
#Speed News
Akasa Flight: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాసా విమానంలో ‘సెక్యూరిటీ అలర్ట్’
భద్రతా హెచ్చరికల దృష్ట్యా అకాసా ఎయిర్లైన్ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అందిన సమాచారం ప్రకారం విమానం QP 1719 186 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బందితో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లింది.
Date : 03-06-2024 - 1:11 IST -
#Sports
RCB Vs RR: టెర్రరిస్టుల నుంచి విరాట్ కోహ్లీకి ప్రాణహాని
రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అహ్మదాబాద్లో ఎలిమినేటర్2 జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ కారణంగా కోహ్లీ భద్రతను దృష్టిలో ఉంచుకుని
Date : 22-05-2024 - 4:32 IST -
#Sports
Kolkata vs Hyderabad: ప్లేఆఫ్స్లో ఏ జట్టు రాణించగలదు..? ఆ విషయంలో సన్రైజర్స్ కంటే బెటర్గా కేకేఆర్..!
ఐపీఎల్లో 58 రోజులు.. 70 మ్యాచ్ల తర్వాత ప్లేఆఫ్లో 4 జట్లు పోటీపడనున్నాయి.
Date : 21-05-2024 - 11:37 IST