Ahmedabad
-
#Speed News
Commonwealth Games: అహ్మదాబాద్లో చరిత్రాత్మక ఘట్టం.. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య నగరం ఖరారు!
భారతదేశం మొదటిసారిగా 1934లో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంది. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు ఇప్పటివరకు మొత్తం 564 పతకాలు సాధించారు. ఇందులో 202 స్వర్ణం, 190 రజతం, 171 కాంస్య పతకాలు ఉన్నాయి.
Date : 26-11-2025 - 7:35 IST -
#Sports
Commonwealth Games 2030 : అంతర్జాతీయ క్రీడా పోటీలకు భారత్ సిద్ధం..2030 కామన్వెల్త్ గేమ్స్కు బిడ్కు గ్రీన్ సిగ్నల్
భారత ఒలింపిక్ అసోషియేషన్ (IOA) ఇటీవల జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో, ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఉత్సవానికి బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం ఆసక్తి ఉందని ఇప్పటికే మార్చిలోనే IOA "ఇంట్రెస్ట్ ఆఫ్ హోస్టింగ్" లేఖను అధికారికంగా పంపించింది.
Date : 13-08-2025 - 2:28 IST -
#India
Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు వివరణ
ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక సిద్ధమయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడతాయి అని మంత్రి రాజ్యసభలో తెలిపారు.
Date : 21-07-2025 - 12:51 IST -
#India
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కూలిపోవడానికి కారణం ఇదే!
కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) లో రికార్డైన సంభాషణలో ఒక పైలట్ మరొక పైలట్ను "నీవు ఎందుకు కటాఫ్ చేశావు?" అని ప్రశ్నించగా రెండో పైలట్ "నేను కటాఫ్ చేయలేదు" అని సమాధానం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.
Date : 12-07-2025 - 9:07 IST -
#India
Ahmedabad : ఎయిరిండియా విమాన ప్రమాదం.. కేంద్రానికి ప్రాథమిక నివేదిక
ఈ నివేదికను మంగళవారం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత అధికారులు అందుకున్నారు. వైమానిక ప్రమాదాలపై అనుభవం కలిగిన నిపుణుల బృందం ఈ దర్యాప్తును పరిశీలిస్తున్న AAIB డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఈ కమిటీ సభ్యుల్లో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు కూడా ఉన్నారు.
Date : 08-07-2025 - 4:14 IST -
#India
Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంలో ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న మూడు ఏనుగులు హఠాత్తుగా భయభ్రాంతులకు లోనై నియంత్రణ తప్పాయి.
Date : 27-06-2025 - 3:15 IST -
#India
DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
ఈ ఘటనలో ప్రయాణికులు, భవనం లోపల ఉన్నవారు సహా 272 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రక్షణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
Date : 21-06-2025 - 1:33 IST -
#India
Vijay Rupani: గుజరాత్ మాజీ సెం విజయ్ రూపాణీ భౌతికకాయం గుర్తింపు.
Vijay Rupani: గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం మళ్లీ ఒక్కసారి దుఃఖాన్ని మిగిల్చింది.
Date : 15-06-2025 - 2:52 IST -
#Speed News
DGCA Orders: విమాన ప్రమాదం.. డీజీసీఏ కీలక నిర్ణయం, ఇకపై ఈ రూల్స్ పాటించాల్సిందే!
డీజీసీఏ టేకాఫ్కు ముందు అనేక కీలక సాంకేతిక తనిఖీలను నిర్వహించాలని ఆదేశించింది. డీజీసీఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. టేకాఫ్కు ముందు ఇంధన పరామితుల పర్యవేక్షణ, సంబంధిత వ్యవస్థల తనిఖీ జరుగుతుంది.
Date : 13-06-2025 - 7:10 IST -
#India
Ahmedabad Plane Crash: విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVR
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి గుజరాత్ ATS (ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు కీలక ఆధారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Date : 13-06-2025 - 5:33 IST -
#India
PM Modi : అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాని సమీక్ష.. విజయ్ రూపానీ ఫ్యామిలీని పరామర్శించనున్న మోడీ
విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీని ప్రధాని మోడీ పరామర్శించనున్నారు. విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీతో మాట్లాడి, తన ప్రగాఢ సానుభూతిని తెలుపనున్నారు. దేశానికి అద్భుత సేవలు అందించిన నేతను కోల్పోవడం బాధాకరమని ప్రధాని పేర్కొన్నారు.
Date : 13-06-2025 - 12:06 IST -
#Trending
Roshni Songare: ఎయిర్ హోస్టెస్ కావాలని కల.. చివరకు విమాన ప్రమాదంలోనే మృతి!
డోంబివలి నివాసియైన 26 ఏళ్ల కుమారి రోషిణీ రాజేందర్ సోంఘరే కుటుంబంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఆమె తండ్రి రాజేందర్ ధోండూ సోంఘరే (50), ఆమె తల్లి శోభా రాజేందర్ సోంఘరే (45), ఆమె చిన్న సోదరుడు విగ్నేష్ రాజేందర్ సోంఘరే (23).
Date : 13-06-2025 - 11:39 IST -
#India
Ahmedabad : విమాన ప్రమాదం.. సహాయక చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధం: ముకేశ్ అంబానీ
రిలయన్స్ సంస్థ ఈ ప్రమాద బాధితుల పట్ల తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ, సహాయక చర్యలకు తమ పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలలో పాల్గొనడానికి మా సంస్థ సిద్ధంగా ఉంది. అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు మేము సమర్పితంగా పనిచేస్తాం అని వారు తెలియజేశారు.
Date : 13-06-2025 - 10:32 IST -
#India
Air India crash : విమాన ప్రమాదంలో 265 మంది మృతి
Air India crash : మృతుల్లో 169 మంది భారతీయులు కాగా, 52 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ మరియు కొంతమంది కెనడియన్లు ఉన్నారు. ప్రమాదంలో 12 మంది విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
Date : 13-06-2025 - 6:21 IST -
#India
Vijay Rupani : విమాన ప్రమాదంలో మాజీ సీఎం మృతి..గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన
ఈ విషాదకర ఘటనపై గుజరాత్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా, ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సిఆర్ పాటిల్ మాట్లాడుతూ..అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారని తెలిపారు.
Date : 12-06-2025 - 8:17 IST