Telangana
-
#Telangana
Congres : రేపు తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే
Congres : ఈ సమావేశంలో ముఖ్యంగా కులగణనపైనే కాంగ్రెస్ అగ్రనేతలు ఫోకస్ చేయనున్నారట. కాస్ట్సెన్సెస్ ని ఎలా అమలు చేయాలనే దానిపై మేధావులు, సీనియర్లతో రాహుల్, ఖర్గేలు చర్చిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కుటుంబ సర్వే అనంతరం ఈ కులగణన జరగనున్న విషయం తెలిసిందే.
Date : 04-11-2024 - 2:42 IST -
#Speed News
Ponnam Prabhakar : కులగణన ద్వారా తెలంగాణ ఒక దిక్సూచి కావాలి..
Ponnam Prabhakar : రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనను పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతించారు. దర్శనం అనంతరం, వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అమ్మవారి దర్శనం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.
Date : 04-11-2024 - 12:52 IST -
#Telangana
Temperatures Falling : పడిపోతున్న టెంపరేచర్స్.. పెరుగుతున్న చలి.. అక్కడ మైనస్ 50 డిగ్రీలు
ఈసారి భాగ్యనగరంలో మరింత తక్కువ టెంపరేచర్(Temperatures Falling) నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
Date : 04-11-2024 - 10:14 IST -
#Telangana
Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30.50 లక్షల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఆరు కిలోల సన్నబియ్యాన్ని అందించనున్నట్టు తెలిపారు. ఈ సన్న బియ్యాన్ని జనవరి 2025 నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
Date : 03-11-2024 - 8:13 IST -
#Speed News
Krishank : ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం
Krishank : "ప్రతి ఆలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించడం... ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన అర్హత కలిగి ఉన్నారు" అని క్రిశాంక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
Date : 03-11-2024 - 1:24 IST -
#Speed News
Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
Tiger Tension : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రస్తుతం పులి సంచారం జరుగుతున్నది, ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. పులి సంచరించడం అనేది అక్కడి రైతులకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి హృదయాలను కదిలించే విషయంగా మారింది. ఈ పులి ఉన్న ప్రాంతంలో రైతులు భయంతో బయటకు రాలేకపోతున్నారు.
Date : 03-11-2024 - 1:00 IST -
#Speed News
Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.
Date : 03-11-2024 - 11:59 IST -
#Telangana
Caste Census : కులగణన సర్వేకు సర్వం సిద్ధం చేసిన రేవంత్ సర్కార్ ..
Caste Census : సర్వే టైమ్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా, సమగ్రంగా సర్వే జరిగేలా ఏర్పాట్లకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు
Date : 02-11-2024 - 2:51 IST -
#Speed News
Vinod Kumar: మాటలు పక్కపెట్టి.. రహదారి పని చూడండి.. బండిపై వినోద్ కుమార్ విమర్శలు
Vinod Kumar: వినోద్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ రహదారి 365 సూర్యాపేట నుంచి దుద్దెఢ వరకు ఉండాలని, దుద్దెఢ నుంచి సిరిసిల్ల మీదుగా కోరుట్లకు వరకు విస్తరించాలని ప్రతిపాదనలు చేశామన్నారు. "కోరుట్ల నుండి దుద్దెఢ వరకు రహదారి వెన్ను పూస లాగ ఉండేలా ప్రతిపాదించాం" అని ఆయన పేర్కొన్నారు.
Date : 02-11-2024 - 12:56 IST -
#Speed News
BRS Survey : బీఆర్ఎస్ సీక్రెట్ సర్వే.. సీఎం రేవంత్పైనా ప్రశ్నలు అడిగిన గులాబీ పార్టీ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను బలంగా ఢీకొనే వ్యూహాన్ని సిద్ధం చేసుకునేందుకే బీఆర్ఎస్(BRS Survey) ఈ సర్వేను నిర్వహిస్తోంది.
Date : 02-11-2024 - 10:50 IST -
#Telangana
NSSO Survey : తెలంగాణలో అప్పుల ఊబిలో 42 శాతం మంది.. ఎన్ఎస్ఎస్ఓ సంచలన నివేదిక
తెలంగాణ ప్రజల్లో ఎక్కువమంది ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో.. అత్యవసరాలు వచ్చినప్పుడు అప్పులు(NSSO Survey) చేస్తున్నారు.
Date : 02-11-2024 - 9:12 IST -
#Telangana
Telangana Caste Survey: తెలంగాణలో కులగణనకు రంగం సిద్ధం.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు!
ప్రభుత్వం సర్వేను పూర్తి చేయడానికి ఉపాధ్యాయులతో సహా కనీసం 80,000 మంది ఎమ్మార్వోలు, ఎండీవోలు, ఎంపీవోలు, ఆశా- అంగన్వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది.
Date : 02-11-2024 - 12:13 IST -
#Telangana
KTR : కాంగ్రెస్ గ్యారంటీల గారడీతో రాష్ట్రం ఆగమైంది – కేటీఆర్
KTR : బడ్జెట్ చూసుకుని గ్యారంటీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు
Date : 01-11-2024 - 10:37 IST -
#Telangana
TGSPF : తెలంగాణ సచివాలయ బందోబస్తు బాధ్యతలు చేపట్టిన ఎస్పీఎఫ్
TGSPF : సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత మొదటగా ఎస్పీఎఫ్కే భద్రత బాధ్యతలు అప్పగించారు. అయితే 2023 ఏప్రిల్ 25న భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) లేదా బెటాలియన్ పోలీసులకు అప్పగించారు.
Date : 01-11-2024 - 8:38 IST -
#Speed News
Liquor Sales: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్.. రెండో స్థానంలో ఏపీ..
Liquor Sales: మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రంగంలో రెండో స్థానాన్ని అధిష్టించింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) చేసిన అధ్యయనం ప్రకారం, గత ఏడాదిలో తెలంగాణలో ప్రతి వ్యక్తి మద్యం కోసం సగటు రూ.1,623 ఖర్చు చేశాడు, కాగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఖర్చు రూ.1,306గా నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో ఈ సంఖ్య రూ.1,245, ఛత్తీస్గఢ్లో రూ.1,227 గా ఉంది.
Date : 01-11-2024 - 3:56 IST