Pawan Kalyan
-
#Cinema
Mithun Chakraborty : మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ‘గోపాల గోపాల’ సినిమా గుర్తు చేసుకుంటూ పవన్ స్పెషల్ పోస్ట్..
మిథున్ చక్రవర్తి తెలుగులో గోపాల గోపాల సినిమాలో స్వామిజి పాత్రలో నటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ సినిమాని గుర్తుచేసుకుంటూ మిథున్ చక్రవర్తికి స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ విడుదల చేసారు.
Date : 30-09-2024 - 5:00 IST -
#Cinema
Prakash Raj : ‘నువ్వు హిందూ ద్రోహివి ఆలయానికి ఎలా వెళ్తావు’ – ప్రకాష్ రాజ్ కు సూటి ప్రశ్న
Prakash Raj : 'నేపాల్ రాజధాని ఖాట్మండు(Kathmandu)లోని పశుపతినాథ్ ఆలయాన్ని(Pashupatinath Temple) సందర్శించారు
Date : 29-09-2024 - 1:38 IST -
#Andhra Pradesh
EX Minister Roja Comments: లడ్డూ కల్తీ వివాదంపై రోజా సంచలన వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణ ప్రజలు ఎవరు దీని నమ్నరు కానీ ఇతర ప్రాంతాల ప్రజలు నమ్ముతున్నారు. సినిమాల్లో ఒక్కో గెటప్ ఒక్కో డైలాగులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తే అప్పుడు గెటప్పులు మారుస్తూ మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్.
Date : 28-09-2024 - 1:32 IST -
#Cinema
Actor Simbu OG : పవన్ సినిమాలో పాట పాడిన శింబు..
Simbu : 'OG ' మూవీ లో నటుడు శింబు ఓ సాంగ్ ను పాడినట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేసారు
Date : 23-09-2024 - 3:16 IST -
#Andhra Pradesh
RK Roja : లడ్డూ వివాదంపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
TTD Laddu Issue : చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదన్నారు చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Date : 22-09-2024 - 4:53 IST -
#Andhra Pradesh
Tirumala laddu issue: నన్ను మన్నించు స్వామీ.. పవన్ ప్రాయశ్చిత్త నిరాహార దీక్ష ప్రారంభం
Tirumala laddu issue: తిరుపతి బాలాజీ దేవస్థానం ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం చర్చనీయాంశమైంది. కాగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పశ్చాత్తాపం చెందేందుకు 11 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. అతను లార్డ్ బాలాజీ నుండి క్షమాపణ కూడా కోరాడు.
Date : 22-09-2024 - 11:05 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: ఏడుకొండలవాడా..! క్షమించు.. పవన్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను.
Date : 22-09-2024 - 8:47 IST -
#Cinema
Kandula Durgesh : ఏపీలో నిర్మాతలు స్టూడియోలు నిర్మించడానికి వస్తే.. ప్రభుత్వం సహకారం: మంత్రి కందుల దుర్గేశ్
విలేఖరుల సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..
Date : 20-09-2024 - 7:36 IST -
#Cinema
Pawan Kalyan : పవన్ని కలిసిన హరిహర వీరమల్లు మూవీ టీమ్.. షూటికి రెడీ అవుతున్న డిప్యూటీ సీఎం..
పవన్ సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెడతాడా అని ఎదురుచూస్తున్నారు.
Date : 20-09-2024 - 6:31 IST -
#Andhra Pradesh
Jana Sena : పవన్ కళ్యాణ్తో బాలినేని, సామినేని ఉదయభాను భేటీ
Balineni and samineni udayabhanu meet pawan kalyan: వీరిద్దరూ ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. జనసేన పార్టీలో చేరేందుకు వీరిద్దరూ తమ ఆసక్తిని పవన్ కళ్యాణ్ కు తెలిపారు.
Date : 19-09-2024 - 6:03 IST -
#India
Pawan Kalyan : ప్రధాని మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతం : పవన్ కళ్యాణ్
PM Modi political rise is a miracle: 'అతి సామాన్యమైన ఫ్యామిలీలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Date : 17-09-2024 - 1:18 IST -
#Cinema
Jani Master : జనసేన పార్టీకి దూరంగా ఉండాలి.. జానీ మాస్టర్ కి పార్టీ ఆదేశాలు..
జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఎప్పట్నుంచో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే.
Date : 16-09-2024 - 4:12 IST -
#Andhra Pradesh
YS Jagan : పిఠాపురం వరద బాధితులను కలువనున్న జగన్
YS Jagan : పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఏలేరు ముంపు ప్రభావంతో మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు అతలాకుతలమైన నేపథ్యంలో ఈ పర్యటన సాగుతోంది.
Date : 13-09-2024 - 10:55 IST -
#Andhra Pradesh
East Godavari Accident : తూ.గో.లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, పవన్లు సంతాపం
East Godavari Accident : తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి గ్రామ సమీపంలో జంగ్రెడ్డిగూడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో జీడిపప్పు తీసుకెళ్తున్న ఐషర్ లారీ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.
Date : 11-09-2024 - 11:45 IST -
#Andhra Pradesh
AP Floods : ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
AP Floods : కృష్ణా, ఎన్టీఆర్ (ఎన్టీఆర్ జిల్లా), గుంటూరు, బాపట్ల జిల్లాలు తీవ్ర ప్రభావం చూపుతున్న జిల్లాలుగా గుర్తించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించి మూల్యాంకనం చేయనున్నారు.
Date : 11-09-2024 - 10:36 IST