Hyderabad
-
#Telangana
hyderabad : ఈ నెల 22న భాగ్య నగరంలో శ్రీరామ చంద్రుని ప్రాణ ప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలు
యావత్ ప్రపంచం అయోధ్య వైపు చూస్తోంది. హిందూ ప్రపంచం పండుగగా భావిస్తున్న అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) నిర్ణయించింది. పరిషత్ అధ్యక్షులు అభిషేక్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, కృష్ణ ధర్మ పరిషత్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ,కార్యదర్శి అశోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హిందూ ఐక్యత చాటేలా..హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పరిషత్ అధ్యక్షులు అభిషేక్ […]
Published Date - 09:37 PM, Fri - 19 January 24 -
#Telangana
Komatireddy: హైదరాబాద్-అమెరికా మధ్య డైరెక్ట్ విమాన సౌకర్యం కల్పించండి: కోమటిరెడ్డి
Komatireddy: తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో హైదరాబాద్-అమెరికా మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏవియేషన్ ఇండస్ట్రీ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2024 ప్రారంభ సెషన్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలకు సహాయపడే ప్రత్యక్ష విమానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను అభ్యర్థించారు. భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్లోని జకరన్పల్లి, మహబూబ్నగర్లోని […]
Published Date - 02:10 PM, Fri - 19 January 24 -
#Speed News
Aviation Show: హైదరాబాద్ లో ఏవియేషన్ షో షురూ.. బేగంపేటలో సందడే సందడి
బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభమైంది. వింగ్స్ ఇండియా-2024 ఈవెంట్ నేటి నుండి నాలుగు రోజుల పాటు జరుగుతుంది. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సేవలను అప్గ్రేడ్ చేయడానికి 2023లో 777-9 ఎయిర్క్రాఫ్ట్లలో 10 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ విమానాల […]
Published Date - 03:20 PM, Thu - 18 January 24 -
#Telangana
NTR Death Anniversary : ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్
కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు (NTR Death Anniversary) గారి వర్ధంతి సందర్భంగా కోట్లాది మంది ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్. నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి అనంతరం ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలు తెలుసుకొని సీఎంగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించి ఎంతోమందికి […]
Published Date - 09:16 AM, Thu - 18 January 24 -
#Telangana
Medaram : మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క, సారలమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఫిబ్రవరి 21
Published Date - 07:43 AM, Thu - 18 January 24 -
#Speed News
Hyderabad: ప్రయాణ రాకపోకల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రికార్డ్, 1 రోజులోనే 77 వేల మంది ప్రయాణం
Hyderabad: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో కొత్త ట్రెండ్ను కొనసాగించింది. రికార్డు స్థాయిలో అత్యధిక సంవత్సరానికి (YTD) సంఖ్యలను సాధించింది. డిసెంబర్ 31, 2023 నాటికి RGIA వద్ద YTD ప్యాసింజర్ ట్రాఫిక్ 18.6 మిలియన్ల మార్కును అధిగమించించింది. ఈ మేరకు GMR ఎయిర్పోర్ట్స్ విడుదల చేసిన డిసెంబర్ 2023 నెలవారీ ట్రాఫిక్ డేటా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరం YTDలో ప్రతి నెలా విమానాశ్రయం సుమారు 2 మిలియన్ల మంది […]
Published Date - 08:27 PM, Wed - 17 January 24 -
#Devotional
Ayodhya: రామయ్యకు భారీగా నైవేద్యాన్ని సమర్పించిన హైదరాబాద్ వాసీ.. ఏకంగా అన్ని కిలోల లడ్డు?
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో ఐదు రోజుల్లో బాల రామయ్య గర్భగుడిలో కొలువుదీరనున్నారు. రామయ్
Published Date - 06:00 PM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
Villagers Return : పట్నానికి పయనమైన పల్లె వాసులు
వారం రోజుల పాటు పల్లెల్లో ఎంతో ఆనందంగా గడిపిన పల్లెవాసులు..ఇక పట్నానికి పయనమయ్యారు. సంక్రాంతి సందర్బంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుండి తమ సొంతర్లకు వెళ్లారు. దీంతో నగరం సగం ఖాళీ అయ్యింది. నిత్యం రద్దీ తో ఉండే నగర రోడ్లన్నీ గత వారం రోజులుగా ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఇక రేపటి నుండి మళ్లీ స్కూల్స్ , విద్యాసంస్థలు ప్రారంభం కాబోతుండడం..సంక్రాంతి సెలవులు సైతం పూర్తి కావడం తో పల్లెకు […]
Published Date - 11:25 AM, Wed - 17 January 24 -
#Telangana
Power Cut : హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్..ఈరోజు నుండి కరెంట్ కోతలు
హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక జారీ చేసారు విద్యుత్తు అధికారులు. ఈరోజు (జనవరి 17) నుండి ఫిబ్రవరి 10 వరకు కరెంటు కోతలు ఉంటాయని తెలిపారు. వేసవి/రబీ సీజన్లో అధిక విద్యుత్ డిమాండ్కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని TSSAPDCL MD ముషారఫ్ అలీ ఫరూఖీ తన (ఎక్స్) వేదికగా వెల్లడించారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్లపై పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ […]
Published Date - 09:42 AM, Wed - 17 January 24 -
#Special
Rameshwaram Cafe: హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్ లో ఫ్రీ ఫుడ్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో కేఫ్ కల్చర్ పెరుగుతోంది, ప్రతి వారం నగరంలో కొత్త కేఫ్ పుట్టుకొస్తోంది. అద్భుతమైన రుచిని అందించే అల్పాహారాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఇలాంటి కేఫ్ లు స్వర్గధామంగా మారుతున్నాయి.
Published Date - 03:10 PM, Tue - 16 January 24 -
#Sports
HCA : ఈ నెల 18 నుంచి ఉప్పల్ టెస్టు టిక్కెట్లు అమ్మకం
ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు వచ్చే 18వ తేదీ
Published Date - 07:15 AM, Tue - 16 January 24 -
#Telangana
Telangana : తెలంగాణలో విషాదం.. గాలి పటాలు ఎగురవేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువకులు
సంక్రాంతి పండుగ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ
Published Date - 07:09 AM, Tue - 16 January 24 -
#Speed News
Kishan Reddy: ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని పెకిలించారు: కిషన్ రెడ్డి
Kishan Reddy: ప్రధాని మోడీ హాయంలో దేశంలో పౌరులు సురక్షితంగా జీవిస్తున్నారని, మత కలహాలు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అవ్వకముందు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారని చెప్పారు. హైదరాబాద్ గోకల్చాట్, దిల్సుఖ్నగర్, లుంబిని పార్క్లో మూడుచోట్ల ఒకేసారి బాంబు బ్లాస్ట్లు జరిగాయని చెప్పారు. ముంబైలాంటి ప్రాంతాల్లో నడుస్తున్న రైళ్లలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు భారత్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. నరేంద్ర మోదీ […]
Published Date - 06:37 PM, Sun - 14 January 24 -
#Speed News
Infosys Prize 2023: హైదరాబాదీ కరుణ మంతెనకు ఇన్ఫోసిస్ ప్రైజ్ 2023
బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో సోషల్ సైన్సెస్ రంగంలో ఆమె చేసిన సేవలకు గాను హైదరాబాద్కు చెందిన కరుణ మంతెన, కొలంబియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, 2023 ఇన్ఫోసిస్ ప్రైజ్ లభించింది.
Published Date - 01:25 PM, Sun - 14 January 24 -
#Telangana
Kokapet Lands: కోకాపేట భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కు మరో తలనొప్పి
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో 11 ఎకరాల భూమిని కేటాయిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ నగర న్యాయవాది తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
Published Date - 12:10 PM, Sun - 14 January 24