Hyderabad
-
#Telangana
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధి కోసం అండమాన్ నికోబార్ బృందం
హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ బృందం
Published Date - 11:05 AM, Sun - 18 February 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో శుక్రవారం ఆటోలు, క్యాబ్ లు బంద్
హైదరాబాద్లో వేలాది మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ఆటోరిక్షా అండ్ ట్యాక్సీ యూనియన్ శుక్రవారం సమ్మెకు దిగనుంది. సమ్మెలో భాగంగా అన్ని ఆటోరిక్షాలు, వ్యాన్లు, క్యాబ్లు కార్యకలాపాలు నిలిపివేయాలని కోరినట్లు
Published Date - 11:48 PM, Thu - 15 February 24 -
#Speed News
Telangana: జోరుగా తెలంగాణ కొత్త వీసీ నియామకం ప్రక్రియ షురూ
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల పదవీకాలం ముగియనుండటంతో కొత్త వీసీ నియామకం ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకానికినోటిఫికేషన్ జారీచేసింది. పది యూనివర్సిటీలకు సంబంధించి వీసీ పోస్టుల కోసం హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది ఉన్నత విద్యా […]
Published Date - 08:11 PM, Thu - 15 February 24 -
#Telangana
Free Bus Scheme: సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద టిఎస్ఆర్టిసిలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది. ఎక్కువ మంది ప్రయాణీకులకు సీటింగ్ కల్పించడానికి
Published Date - 05:00 PM, Thu - 15 February 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్ పాఠశాలల్లో భారీగా ఫీజుల పెంపు
వచ్చే విద్యా సంవత్సరానికి గానూ హైదరాబాద్లోని పలు పాఠశాలల్లో భారీగా ఫీజులు పెంచారు. ఫీజులను 65 శాతం వరకు పెంచినట్లు సమాచారం. బాచుపల్లిలోని ప్రసిద్ధ పాఠశాలకు చెందిన నర్సరీ విద్యార్థి 2024 విద్యా సంవత్సరానికి గానూ 3.7 లక్షలు చెల్లించాల్సి ఉంది
Published Date - 04:46 PM, Thu - 15 February 24 -
#Telangana
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Published Date - 03:51 PM, Thu - 15 February 24 -
#Telangana
CM Revanth : రాష్ట్రంలోని అన్ని తండాల్లో పాఠశాలలు నిర్మిస్తాంః సిఎం రేవంత్ రెడ్డి
At Sant Sevalal Maharaj Program :హైదరాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో సంత్ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj )విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలని బంజారాలు నినదించారని అన్నారు. బంజారాల ఆశీర్వాదంతో తెలంగాణలో ప్రజా సర్కార్ ఏర్పడిందని చెప్పారు. సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఆయన జయంతి ఉత్సవాలు […]
Published Date - 01:49 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
YS Sharmila: మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడారుః షర్మిల
YS Sharmil: వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్(jagan) పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి మండిపడ్డారు. ఉమ్మడి రాజధాని(capital)హైదరాబాద్ మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు మీరు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అని నిలదీశారు. ప్రజలు మీకు ఐదేళ్లు అధికారాన్ని అందిస్తే… విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక […]
Published Date - 12:24 PM, Thu - 15 February 24 -
#Telangana
Robbery in Hyderabad : యూపీ తరహాలో పట్టపగలే హైదరాబాద్ బంగారం షాప్లో దోపిడీ
హైదరాబాద్ (Hyderabad) లో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే గన్ లతో , కత్తులతో బెదిరించి దోపిడీ (Robbery) చేస్తున్నారు. తాజాగా మలక్పేట – అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్లో ఈ తరహా దొంగతనమే జరిగింది. టోపి, మాస్క్ ధరించి ఒకరు కస్టమర్ లాగా వచ్చి కత్తితో బెదిరించి షాప్ల ఉన్న గోల్డ్ దోచుకొని కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని కొట్టారు. దీనికి సంబదించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ తరహా ఘటనలు ఎక్కువగా […]
Published Date - 11:33 AM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Ganta : జగన్ పుణ్యమా అని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందిః గంటా
ap capital issue : వైసీపీ(ysrcp) కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఏపీకి రాజధాని(capital) ఏర్పాటయ్యేంత వరకు హైదరాబాద్(hyderabad) ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యాలు వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ(tdp) నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైవీ సుబ్బారెడ్డి, సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే కొత్త పల్లవి.. ఇది మీ […]
Published Date - 11:05 AM, Thu - 15 February 24 -
#Devotional
HYD: పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలు షురూ, అమ్మవారి ఆలయం ముస్తాబు
HYD: పెద్దమ్మ తల్లి 30వ వార్షికోత్సవ వేడుకలకు అమ్మవారి ఆలయం ముస్తాబవుతున్నది. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహం అదే రోజున ప్రతిష్ఠాపన జరిగింది. దీంతో ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై వీధుల్లో ఊరేగిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. బుధవారం ఉదయం 3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం నిర్వహిస్తారు. గురువారం మండల పూజలు, వేదపారాయణం, శుక్రవారం రథోత్సవం, శనివారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పుష్కరిణిలో […]
Published Date - 11:15 PM, Wed - 14 February 24 -
#Telangana
HYD : కేసీఆర్ కు సీఎం పదవి లేకపోయేసరికి వైసీపీ నేతలకు ధైర్యం వచ్చింది – బిఆర్ఎస్
కేసీఆర్ సీఎం (KCR CM)గా లేరన్న ధైర్యంతోనే హైదరాబాద్ (Hyderabad) ఉమ్మడి రాజధానిపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ […]
Published Date - 11:46 PM, Tue - 13 February 24 -
#Telangana
TSRTC Joint Director: TSRTC జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వ రావు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టిసి జాయింట్ డైరెక్టర్గా ఐపిఎస్ అపూర్వరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని బస్భవన్లోని తన కార్యాలయంలో ఆమె ఛార్జ్ తీసుకున్నారు
Published Date - 10:43 PM, Tue - 13 February 24 -
#Cinema
Sai Dharam Tej: పోలీసులకు సహకరిస్తూ, ట్రాఫిక్స్ నిబంధనలు పాటించాలి : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్
Sai Dharam Tej: రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్నెస్తో వుండాలని అన్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరా హిల్స్లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది […]
Published Date - 09:03 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Hyderabad : హైదరాబాద్ ఫై కన్నేసిన వైసీపీ నేతలు..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి..పదేళ్లు గడుస్తుంది. రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రభుత్వాలు ఏర్పాటై పాలన కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైసీపీ నేతలు మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేయాలనీ కొత్త పాట అందుకున్నారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అప్పటి టిడిపి ప్రభుత్వం కూడా అమరావతి లో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి […]
Published Date - 02:08 PM, Tue - 13 February 24