Hyderabad
-
#Telangana
Telangana: మల్లారెడ్డి మహిళ హాస్టల్లో పురుగుల అన్నం
హైదరాబాద్ శివార్లలో ఉన్న మల్లారెడ్డి యూనివర్శిటీ మహిళా హాస్టల్ మెస్లో పురుగులు దర్శనమిచ్చాయి. ఆహారంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యంపై నిరసనకు దిగారు.
Published Date - 03:41 PM, Thu - 8 February 24 -
#Speed News
Book Fair: ఈ నెల 9 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
Book Fair: హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు జరగనుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో బుక్ ఫెయిర్ నిర్వహించేందుకు వేదికలు దొరకని దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బుక్ ఫెయిర్ ఓ పండుగలా జరుగుతోంది. ఈ సారి బుక్ ఫెయిర్ ప్రాంగణా నికి ప్రజా గాయకుడు గద్దర్ పేరును పెట్టినట్టు తెలిపారు. అలాగే బుక్ ఫెయిర్ వేదికకు సంస్కృత పండితుడు, ద్రవిడ యూనివర్సిటీకి వీసీగా ఉన్న దివంగత […]
Published Date - 01:09 PM, Thu - 8 February 24 -
#Telangana
CM Revanth: 15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ : సీఎం రేవంత్
CM Revanth: రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 60 కొత్త ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. పదేండ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురై వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన 32 లక్షల మంది […]
Published Date - 12:06 AM, Thu - 8 February 24 -
#Speed News
Telangana: హైదరాబాద్లో డ్రోన్ పైలట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Published Date - 11:57 PM, Wed - 7 February 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ప్రభుత్వ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలోఫర్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ విభాగం మొదటి అంతస్తులో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 10:40 PM, Wed - 7 February 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్లో అడ్డగోలుగా ప్లాస్మా దందా, ప్రాణాలతో చెలగాటం
Hyderabad: హైదరాబాద్లో అడ్డగోలుగా జరుగుతున్న హ్యూమన్ ప్లాస్మా దందాకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెక్ పెట్టారు. గత కొన్నేళ్ల నుండి గుట్టుచప్పుడు కాకుండా మూసాపేట్ లో హీమో సర్విస్ ల్యాబోరేటరీస్లో డీసీఏ తనిఖీలు నిర్వహించి భారీగా హిమాన్ ప్లాస్మా బ్యాగుల గుర్తించి, సీరం సైతం నిల్వలను సీజ్ చేశారు. ఒక యూనిట్ రూ.700కు కొని, రూ.3,800కు ముఠా అమ్ముతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ […]
Published Date - 01:04 PM, Wed - 7 February 24 -
#Speed News
Free Bus Journey : ఈ బస్సుల్లో పురుషులకూ ప్రయాణం ఉచితం
Free Bus Journey : ‘మహాలక్ష్మి’ పథకం కింద తెలంగాణలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు.
Published Date - 12:39 PM, Wed - 7 February 24 -
#Telangana
Minior Girl : మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత కుమారుడు అత్యాచారం
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన
Published Date - 09:05 AM, Wed - 7 February 24 -
#Telangana
bandi Sanjay: హైదరాబాద్ పై కాషాయ జెండాను ఎగరేయబోతున్నాం, పార్లమెంట్ ఎన్నికలపై బండి ధీమా
bandi Sanjay: హైదరాబాద్ తమ జాగీరని ఎంఐఎం భావిస్తోందని, పాతబస్తీలోని హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి బీజేపీని గెలిపించబోతున్నారని బీజేపీ లక్ష్యమని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. చెప్పారు. కరీంనగర్ లోని 48వ డివిజన్ లోని బ్రాహ్మణవాడలో 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 58వ డివిజన్ లో ఎంపీ లాడ్స్ నిధులకు సంబంధించి రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి […]
Published Date - 09:02 AM, Wed - 7 February 24 -
#Telangana
Chicago: చికాగోలో దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన హైదరాబాదీ
చికాగోలో దొంగలు దాడిలో హైదరాబాద్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నలుగురు దొంగలు దాడి చేయడంతో హైదరాబాద్కు చెందిన విద్యార్థి గాయపడ్డాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
Published Date - 11:06 PM, Tue - 6 February 24 -
#Speed News
Hyderabad: చెప్పుల కోసం తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెప్పుల కోసం సొంత సోదరుడినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వస్తువుల కోసం రక్తబందాన్ని తెంచుకోవడం, అదీ హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. వివరాలలోకి వెళితే..
Published Date - 10:36 PM, Tue - 6 February 24 -
#Telangana
Hyderabad: మూసీ అభివృద్ధిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సింగపూర్ కంపెనీ
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రముఖ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు.
Published Date - 10:23 PM, Tue - 6 February 24 -
#Andhra Pradesh
MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు గాను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Published Date - 05:51 PM, Tue - 6 February 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో 8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి హెరాయిన్ , కొకైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
Published Date - 04:41 PM, Tue - 6 February 24 -
#Telangana
Salarjung Museum : దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మన హైదరాబాద్లో
భారతదేశంలోని మొట్టమొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఇప్పుడు నగరంలోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఉంది. దేశవ్యాప్తంగా కనుగొనబడిన, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)చే భద్రపరచబడిన రాగి ఫలకాలు, రాతి శాసనాలు సహా లక్షకు పైగా శాసనాలు మ్యూజియంలో ప్రదర్శించబడతాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, సుమారుగా 2500 BCE నాటి చరిత్రను నమోదు చేసిన కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశం గణనీయమైన ఎపిగ్రాఫిక్ సంపదను కలిగి ఉంది. ఇప్పటి వరకు […]
Published Date - 06:48 PM, Mon - 5 February 24