Chandrababu
-
#Andhra Pradesh
Pithapuram Politics : లోకల్ vs నాన్ లోకల్ Vs ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్..!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిఠాపురంలో గ్రౌండ్ లెవల్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంగ గీత (Vanga Geetha) పోటీ చేస్తున్నారు.
Date : 18-03-2024 - 7:04 IST -
#Andhra Pradesh
TDP : ప్రకాశంలో టీడీపీ గ్రాఫ్ భారీగా పెరిగింది..!
రోజు రోజుకు ఏపీలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి.
Date : 18-03-2024 - 1:06 IST -
#Andhra Pradesh
YS Jagan : కూటమి కంటే జగనే బలంగా ఉన్నాడా..?
పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం జగన్ వైపే గాలి వీస్తోందని అంటున్నారు.
Date : 18-03-2024 - 12:05 IST -
#Speed News
KCR : కేసీఆర్ను కర్మ ఫాలో చేస్తోంది.. నెట్టింట చర్చ..!
తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించాక రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి.. తెలంగాణలో ఇక తమకు, తమ పార్టీకి తిరుగులేదని బీఆర్ఎస్ (BRS) నేతలు తెగ చెప్పుకునేవారు.
Date : 18-03-2024 - 11:06 IST -
#Andhra Pradesh
Praja Galam Utter Flop : మైక్ ఫెయిల్.. ప్రజాగళం ఫెయిల్ అంటూ వైసీపీ సెటైర్లు
ముఖ్యంగా సభలో మోడీ మాట్లాడుతుండగా పదే పదే మైక్ పనిచేయకపోవడం కాస్త ఇబ్బందిగా మారింది
Date : 17-03-2024 - 11:21 IST -
#Andhra Pradesh
Modi Speech In Praja Galam : ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – మోడీ
రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు..రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతుందన్నారు
Date : 17-03-2024 - 7:01 IST -
#Andhra Pradesh
Chandrababu Speech in Prajagalam : జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే – చంద్రబాబు
జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే ..అని అన్నారు మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) లు ఈరోజు మొదటి భారీ బహిరంగ సభ ను పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ఏర్పటు చేసారు. ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రధాని మోడీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ […]
Date : 17-03-2024 - 6:30 IST -
#Speed News
Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు.
Date : 17-03-2024 - 4:18 IST -
#Andhra Pradesh
Praja Galam : ‘ప్రజాగళం’ కు పోటెత్తిన ప్రజలు
ప్రజాగళం సభతో మూడు పార్టీల కూటమి ఎన్నికల యుద్ధభేరి మోగించనుంది
Date : 17-03-2024 - 4:00 IST -
#Andhra Pradesh
AP Politics : చంద్రబాబు నిర్ణయం ఆ ఇద్దరు అభ్యర్థులను నిరాశకు గురి చేసింది
ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఇద్దరు టీడీపీ నేతలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నియోజకవర్గాల్లో మాచాని సోమనాథ్ (Machani Somanath), రాఘవేంద్ర రెడ్డి (Raghavendra Reddy)లకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) టిక్కెట్ ప్రకటించారు. పాలకుర్తి తిక్కారెడ్డి (Palakurti Thikka Reddy)కి మంత్రాలయం నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు నాయుడు అప్పగించడంతో ఎమ్మెల్యే అభ్యర్థి తానేనన్న నమ్మకం ఏర్పడింది. తిక్కారెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు […]
Date : 17-03-2024 - 1:49 IST -
#Andhra Pradesh
TDP : పవన్కు వర్మ తలనొప్పిని తప్పించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికలకు నగారా మోగింది. నిన్న భారత ఎన్నికల సంఘం (Election Comission in India) ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది. అయితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఏపీలో ప్రధాన పార్టీలు జోరుమీదున్నాయి. ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ప్రకటించేశాయి. కొన్ని కీలకమైన స్థానాల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల అభ్యర్థులను బదిలీ చేయడంతో ఆయా ప్రాంతాల్లోని సీనియర్ నాయకులు తిరుగుబాటు జెండాను ఎత్తుకుంటున్నారు. ఇదే సమయంలో అసంతృప్తి సెగలు […]
Date : 17-03-2024 - 10:59 IST -
#Andhra Pradesh
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Date : 17-03-2024 - 12:12 IST -
#Andhra Pradesh
Chandrababu: ఎన్నికల ఫలితాలతో జగన్ కి మైండ్ బ్లాంక్: చంద్రబాబు
ఈ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మైండ్ బ్లాక్ అవుతాయని, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత సైకో పాలన నుంచి ప్రజలు పూర్తిగా విముక్తి పొందారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
Date : 16-03-2024 - 11:52 IST -
#Andhra Pradesh
Chandrababu : సీనియర్లకు న్యాయం జరిగేలా చంద్రబాబు హామీ.?
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, వారికి నిరాశే ఎదురవుతుందనే టాక్ వినిపిస్తోంది. రెండు జాబితాల్లో వీరికి చోటు దక్కకపోవడమే ఇందుకు కారణం. మరికొందరు నేతలు ఇతర అవకాశాలను చూస్తున్నారని, వారు వైఎస్సార్సీపీ (YSRCP)తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో కేబినెట్ మంత్రులుగా పనిచేసిన కొందరు సీనియర్లు పార్టీలో ఉన్నారు. అయితే ఏ ఒక్క జాబితాలోనూ వీరి ప్రస్తావన లేకపోవడంతో వారి భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. సీనియర్లు పార్టీని వీడితే పార్టీకి పెద్ద […]
Date : 16-03-2024 - 9:40 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ఎన్నికల రేసులో ఆరుగురు మాజీ సీఎంల కుమారులు.!
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. మిగతా పార్టీలతో పోలిస్తే టీడీపీ (TDP), జనసేన (Jansena)లు ముందుగా జాబితాను ప్రకటించాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొత్తం జాబితాను మాత్రం పార్టీలు ప్రకటించలేదు. ఈ జాబితాలో అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కూడా చేరి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ మొత్తం జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు రేసులో […]
Date : 16-03-2024 - 9:07 IST