Chandrababu
-
#Andhra Pradesh
AP Politics : టీడీపీ-జనసేనపై బ్లూమీడియా బురద జల్లే ప్రయత్నం..!
ఏపీలో రాజీకీయం హీటు పెంచుతోంది. వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. టీడీపీ (TDP)- జనసేన (Janasena) మధ్య ఓట్ల బదలాయింపు కోసం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)ల మధ్య గొడవలు సృష్టించేందుకు బ్లూ మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ తాడేపల్లిగూడెం మీటింగ్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం వారి మధ్య విడదీయరాని […]
Published Date - 09:04 PM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
Pawan-Chandrababu: ముగిసిన భేటీ..రెండో జాబితాలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు..!
Pawan-Chandrababu Key Meeting : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. గంటన్నరపాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా రెండో జాబితాలో అభ్యర్థుల( second list candidates) ఎంపికపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది. తొలి జాబితాలో టీడీపీ(tdp) 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను […]
Published Date - 12:08 PM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
AP Politics: ధర్మవరం బరిలో పరిటాల శ్రీరామ్
పరిటాల శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఆ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ అదే స్థానం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగలనుకుంటున్నాడు.
Published Date - 10:24 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
TDP BC Declaration : 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్
అధికారంలోకి రాగానే 50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు టీడీపీ. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జయహో బీసీ వేదికపై ఈ ప్రకటన చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బీసీ డిక్లరేషన్ ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ (BC Declaration) రూపొందించినట్లు తెలుస్తోంది. మొత్తం 10 అంశాలతో కూడిన పోస్టర్ను విడుదల చేశారు. అందులో మొదటిగా […]
Published Date - 07:51 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Byreddy Shabari : టీడీపీలోకి బైరెడ్డి శబరి..? నంద్యాల నుంచి పోటీ..?
ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సిద్ధం చేయడంలో చురుకుగా నిమగ్నమై, శ్రద్ధగా తమ అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్నాయి. రాయలసీమ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి (Byreddy Rajashekara Reddy) కుటుంబంపై ప్రధానంగా దృష్టి సారించిన టీడీపీ (TDP)లో ప్రస్తుతం నంద్యాల లోక్సభ టికెట్ కోసం అంతర్గత పోటీ నెలకొంది. ప్రస్తుతం రాయలసీమ బీజేపీ (BJP)లో యాక్టివ్గా ఉన్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి (Byreddy […]
Published Date - 07:46 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Gummanur Jayaram : టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రోజు రోజుకు వైసీపీని వీడి టీడీపీలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. జగన్ నిర్ణయాలతో విసిగిపోయిన కొందరు నేతలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. అయితే.. తాజాగా గుమ్మనూరి జయరామ్ టీడీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తోన్న జయహో బీసీ సభలో గుమ్మనూరు జయరాం టీడీపీలో తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సమక్షంలో గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) టీడీపీలో […]
Published Date - 07:11 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబుకు ఇది క్లిష్టమైనదే..!
పార్టీ సీనియర్ నేతలను వారి సొంత నియోజకవర్గాల నుంచి కొత్త చోట్లకు తరలించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేస్తున్న యోచనలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ (YSRCP) నుంచి పార్టీలో చేరే వారికి, జనసేన నేతలకు కూడా స్థానం కల్పించేందుకు సీనియర్ టీడీపీ నేతల నియోజకవర్గాలను మార్చాల్సిన అవసరం ఉందని నాయుడు భావించారు. కానీ, పార్టీ సీనియర్ నేతలు మాత్రం తమ సొంత నియోజకవర్గాల నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించడం లేదని […]
Published Date - 06:44 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Amilineni Surendra Babu : ఇక జనంతోనే అంటున్న టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు
ఇక జనంతోనే నా అడుగులుంటున్నారు ఎస్.ఆర్. కన్ స్ట్రక్షన్స్ అధినేత అమిలి నేని సురేంద్రబాబు (Amilineni Surendra Babu). సురేంద్ర బాబు అంటే అనంతపురం జిల్లా (Anantapur District)లో తెలియనివారుండరు. రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవలో తనదైన ముద్రవేసిన అమిలినేని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కరోనా సమయంలో ..అనంతపురం జిల్లాలో దాదాపు కోటి రూపాయల ఖర్చుతో తన టీమ్ తో శానిటైజర్లు, మాస్క్ లు, గ్లౌజులు, ఆక్సిజన్ సిలిండర్లు, పేదవాళ్ల ఇంటికి నిత్యావసరాలు, కరోనా […]
Published Date - 10:49 AM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 – అంబటి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఎక్కవుతుంది. ప్రచార సభల్లోనే కాదు సోషల్ మీడియా లోను సైతం ఇరు నేతలు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పల్నాడు లో రా కదలిరా సభలో చంద్రబాబు (Chnadrababu) చేసిన కామెంట్స్ ఫై వైసీపీ మంత్రి అంబటి (Ambati Rambabu) రియాక్ట్ అయ్యాడు. చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో […]
Published Date - 11:39 AM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Published Date - 02:58 PM, Sun - 3 March 24 -
#Speed News
Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
Published Date - 12:58 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
AP : రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుపెట్టిన సీఎం జగన్..ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన జగన్..ఇప్పుడు సచివాలయం కూడా లేకుండా చేసాడు. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన […]
Published Date - 11:51 AM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Published Date - 06:52 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Roop Kumar Yadav: టీడీపీలో చేరిన మరో నెల్లూరు ముఖ్య నేతలు
Roop Kumar Yadav: ఈరోజు నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ లో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సమక్షంలో చాలామంది వైసీపీ(ysrcp)నేతలు పసుపు కండువాలు కప్పుకున్నారు. తొలుత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్(Deputy Mayor of Nellore)రూప్ కుమార్ యాదవ్(Roop Kumar Yadav)కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వేదికపై ఆసక్తికర దృశ్యం కనిపించింది. రూప్ కుమార్ కు చంద్రబాబు టీడీపీ కండువా […]
Published Date - 03:52 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఒక బ్లఫ్ మాస్టర్..మోసం, దగా తప్ప మరేమీ తెలియదుః చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు(Nellore) రా కదలిరా సభ( Ra Kadali Ra Sabha)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమేనని అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Vemireddy Prabhakar Reddy) చేరికతో టీడీపీ(tdp)కి మరింత బలం చేకూరినట్టయిందని తెలిపారు. న్యాయం కోసం పోరాడిన సమర్థ నాయకుడు వేమిరెడ్డి అని కొనియాడారు. వేమిరెడ్డిని పార్టీలో చేరాలని తానే స్వయంగా వచ్చి ఆహ్వానించానని, అది వేమిరెడ్డి ప్రత్యేకత […]
Published Date - 03:18 PM, Sat - 2 March 24