Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu: రూ.200, రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలిః చంద్రబాబు
Chandrababu: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఓట్లు చీలవద్దనే ఉద్దేశంతో ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. పొత్తుల వల్ల కొంతమంది నేతలకు టికెట్ ఇవ్వలేకపోయానని చెప్పారు. టీడీపీ(tdp) కోసం పనిచేసిన 31 మంది నేతలకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదన్నారు. అయితే, పార్టీకి వారు చేసిన సేవలను తాను మర్చిపోలేదని, ఇకపైనా మర్చిపోబోనని స్పష్టం చేశారు. మూడు పార్టీల్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లు ఉన్నారని చెప్పారు. పొత్తుల కారణంగా […]
Date : 23-03-2024 - 2:33 IST -
#Andhra Pradesh
Vundavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవికి బాబు వెన్నుపోటు..?
'రాజకీయాలు ఎలా ఉంటాయో..ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థమయింది'
Date : 22-03-2024 - 11:14 IST -
#Andhra Pradesh
Alapati Rajendra Prasad : టీడీపీ కి రాజీనామా చేసే ఆలోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్..?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెనాలి టికెట్ ఆశించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. పొత్తులో భాగంగా ఆ టికెట్ కు జనసేనకు కేటాయించారు చంద్రబాబు (CBN). తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ (Manohar) పోటీ చేయనున్నారు
Date : 22-03-2024 - 4:48 IST -
#India
Corruption Cases : పలు అవినీతి కేసుల్లో అరెస్టయిన సీఎంలు, మాజీ సీఎంలు వీరే..
గతంలో ఏడుగురు మాజీ సీఎంలు పలు అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. వీరంతా పదవి కోల్పోయిన తర్వాత అరెస్ట్ అయ్యారు
Date : 22-03-2024 - 10:23 IST -
#Andhra Pradesh
Jagan Promises: జగన్ బూటకపు హామీలు: చంద్రబాబు
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేరుస్తామన్న సీఎం జగన్ హామీలను బూటకమంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఐదేళ్ల పాలనలో విధ్వంసాలు, కక్ష సాధింపు రాజకీయాలు, అవినీతి రాజ్యమేలిందని అన్నారు.
Date : 21-03-2024 - 5:29 IST -
#Andhra Pradesh
YS Sharmila: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం వైఎస్ షర్మిల
YS Sharmila: బీజేపీ(bjp)లో విలువలు దిగజారి పోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) అన్నారు. మన దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని చెప్పారు. దేశంలో బీజేపీ ఉన్మాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. విజయవాడ(Vijayawada)లో ఇండియా కూటమిలోని పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ […]
Date : 21-03-2024 - 4:00 IST -
#Andhra Pradesh
Pawan Meets Chandrababu: సీట్ల పంపకాలపై చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం నిర్వహించారు.
Date : 21-03-2024 - 3:13 IST -
#Andhra Pradesh
Jaya Prakash Narayan : టీడీపీ కూటమికి తన మద్దతు ప్రకటించిన జయప్రకాష్ నారయణ
ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), జనసేన పార్టీ (Janasena Party), భారతీయ జనతా పార్టీ (BJP)ల కూటమికి లోక్ సత్తా పార్టీ (Lok Satta Party) అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ (Jaya Prakash Narayan) మద్దతు ప్రకటించారు.
Date : 20-03-2024 - 10:04 IST -
#Andhra Pradesh
SVSN Varma : నిలకడలేని వర్మ మళ్లీ పిఠాపురం సీటుపై కర్చీఫ్ విసిరాడు..!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడే కొనసాగుతున్నట్లు ప్రకటించిన తర్వాత పిఠాపురం అనేక రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. పవన్ నుండి ఈ ఎత్తుగడకు ప్రధాన వ్యతిరేకులలో ఒకరు స్థానిక టిడిపి (TDP) నాయకుడు ఎస్విఎస్ఎన్ వర్మ (SVSN Varma) ఇక్కడ పోటీ చేయాలని జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత తిరుగుబాటు చేశారు.
Date : 20-03-2024 - 8:29 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ పోటీపై చంద్రబాబు టెన్షన్
అమిత్ షా కోరితే లోక్సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేస్తానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి మింగుడు పడడం లేదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు
Date : 20-03-2024 - 6:57 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: వెయిటింగ్ లిస్ట్లో టీడీపీ మాజీ మంత్రులు
టీడీపీ సీనియర్ నేతలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి లకు టికెట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ప్రకటించే జాబితాలో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి ఆశించిన నియోజకవర్గాలను జనసేన పార్టీకి
Date : 20-03-2024 - 1:45 IST -
#Andhra Pradesh
Chandrababu: జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలను ఆపండి: ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ఏపీలో రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ హింసను పెంచి పోషిస్తోందని ఆయన అన్నారు
Date : 19-03-2024 - 6:59 IST -
#Andhra Pradesh
Chandrababu : మోడీని టెర్రరిస్ట్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు విశ్వ గురూ అంటున్నారు..!
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) పొత్తు కోసం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందుకొచ్చారు. అయితే, 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు, ఆ పార్టీ కేవలం కూటమికి మద్దతు ఇచ్చింది.
Date : 19-03-2024 - 6:51 IST -
#Andhra Pradesh
EC Issued Notices To Chandrababu : చంద్రబాబు కు ఈసీ షాక్..
సీఎం జగన్ ఫై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పెట్టిందని వైసీపీ చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు
Date : 19-03-2024 - 12:40 IST -
#Speed News
Praja Galam : ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు – సజ్జల
ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని .. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు
Date : 18-03-2024 - 9:31 IST