Chandrababu
-
#Telangana
పొదుపు సంఘాల వారికీ చంద్రబాబు తీపికబురు
రాష్ట్రంలోని మహిళా సంఘాల ఐకమత్యాన్ని, పొదుపు సంస్కృతిని చంద్రబాబు అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.13 కోట్ల మంది సభ్యులు ఉమ్మడిగా కృషి చేసి
Date : 08-01-2026 - 10:16 IST -
#Andhra Pradesh
ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే !!
గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ మృతితో ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా, ఆయన కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్కు మానవతా దృక్పథంతో
Date : 08-01-2026 - 9:05 IST -
#Andhra Pradesh
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?
రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది.
Date : 08-01-2026 - 11:44 IST -
#Andhra Pradesh
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం
రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
Date : 08-01-2026 - 8:31 IST -
#Andhra Pradesh
రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు
'ఆవకాయ-అమరావతి' పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను
Date : 07-01-2026 - 10:06 IST -
#Andhra Pradesh
రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం
ఇది కేవలం తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నిజానికి, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్స్ ద్వారా చిట్టచివరి చెరువులకు కృష్ణమ్మ నీటిని చేర్చిన చరిత్ర ఆయనదని
Date : 05-01-2026 - 8:02 IST -
#Andhra Pradesh
చంద్రబాబుకు దక్కిన అరుదైన గౌరవం.. అసలైన విజన్ ఉన్న నాయకుడు
భోగాపురం విజయవంతం కావడంతో ఆయన ఖాతాలో ఇది రెండో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేరింది. భవిష్యత్తులో అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇటువంటి ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు
Date : 03-01-2026 - 12:58 IST -
#Andhra Pradesh
వచ్చే నెలలో డీఎస్సీ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు ?
రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు
Date : 03-01-2026 - 9:33 IST -
#Andhra Pradesh
ఏపీలో నేటి నుంచి కొత్త పాసు పుస్తకాల పంపిణీ
నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామసభల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో రూపొందించిన పాస్ బుక్లను ప్రజాప్రతినిధులు అందించనున్నారు
Date : 02-01-2026 - 10:28 IST -
#Andhra Pradesh
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
APలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై తుది ఉత్తర్వులు విడుదలయ్యాయి. మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో ప్రభుత్వం తెలిపింది
Date : 30-12-2025 - 9:30 IST -
#Telangana
మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత సంచలన వ్యాఖ్యలు
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చినట్లయ్యింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో
Date : 30-12-2025 - 8:43 IST -
#Andhra Pradesh
బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట
గత ప్రభుత్వంలో తాడేపల్లి వేదికగా జరిగిన గూఢచారుల సమావేశాలు, కక్ష సాధింపు చర్యల వెనుక ఉన్న అసలు కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి
Date : 26-12-2025 - 2:15 IST -
#Andhra Pradesh
టీడీపీ లో ఒకేసారి 1,050 మందికి పదవులు
TDPలో ఒకేసారి 1,050 మందికి పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీల్లో పదవులు దక్కనున్నాయి. ఒక్కో కమిటీలో 9 మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కో-ఆర్డినేటర్
Date : 25-12-2025 - 10:45 IST -
#Andhra Pradesh
ఏపీ క్యాబినెట్ భేటీ 29 కి వాయిదా
ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. 29వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు
Date : 23-12-2025 - 9:30 IST -
#Andhra Pradesh
ప్రధాని రేసులో సీఎం చంద్రబాబు?!
మోడీ తర్వాత బీజేపీలో అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని పదవికి మొదటి వరుసలో ఉన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టు, ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు.
Date : 22-12-2025 - 4:25 IST