Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu : ‘రా.. కదలిరా’ సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం
సోమవారం రాజమండ్రి కాతేరు (Katheru)లో జరిగిన ‘రా.. కదలిరా’ (Ra Kadalira)సభలో చంద్రబాబు (Chandrababu )కు పెను ప్రమాదం తప్పింది. రాజానగరం టికెట్ను జనసేనకు కేటాయించడంతో బొడ్డు వెంకటరమణ వర్గీయులు చంద్రబాబు ఫై విరుచుకపడ్డారు. ఈ క్రమంలోనే బాబు స్టేజీ దిగుతుండగా వారంతా ఒక్కసారిగా నెట్టేశారు. దీంతో బాబు స్టేజీ పైనుంచి కిందపడబోయారు. వెంటనే సెక్యూరిటీ ఆయనను పట్టుకున్నారు. ఈ ఘటనతో ఆ వర్గ కార్యకర్తలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి […]
Published Date - 05:33 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
Inner Ring Road Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. ముఖ్యంగా తనపై అధికార పార్టీ పెట్టిన కేసుల్లో భారీ ఊరట లభిస్తూ వస్తున్నాయి. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt) వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ […]
Published Date - 12:56 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
AP : జగన్..నువ్వు మా బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ అని తరిమికొట్టండని బాబు పిలుపు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడం తో టిడిపి అధినేత చంద్రబాబు తన దూకుడును మరింత పెంచారు. రా కదలిరా పేరుతో పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుస్తూ…టిడిపి – జనసేన కూటమి హామీలను ప్రకటిస్తూ..వైసీపీ పార్టీ ఫై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించిన బాబు..ఆదివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ..సీఎం జగన్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో నష్టపోని […]
Published Date - 10:58 PM, Sun - 28 January 24 -
#Andhra Pradesh
TDP : రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది : చంద్రబాబు
ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైయ్యారు. ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఇదంతా నా పూర్వజన్మ సుక్రుతమని భావిస్తున్నానని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉరవకొండ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోందన్నారు. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టాడని.. ఆ సభకు, ఈ సభకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇక్కడికి వచ్చిన జనం స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలేనని.. జగన్ సభలకు స్వచ్ఛందంగా వచ్చిన […]
Published Date - 09:07 AM, Sun - 28 January 24 -
#Andhra Pradesh
Chandrababu : సీఎంకు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు..బాబు ఏమైనా సైటైరా..!!
ఏపీ (AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. నేడు శనివారం వైసీపీ అధినేత జగన్ (Jagan) భీమిలీ లో ఎన్నికల శంఖారావం పూరిస్తే..టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటీకే రా..కదలిరా పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నేడు పీలేరు , ఉరవకొండ సభల్లో పాల్గొని , జగన్ ఫై నిప్పులు చెరిగారు. ఉరవకొండ సభలో జగన్ ఫై తనదైన శైలి లో పంచులు […]
Published Date - 09:11 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Raa Kadali Raa : నేను సీమ బిడ్డనే..నాది రాయలసీమ రక్తమే – పీలేరు సభలో చంద్రబాబు
పీలేరు ‘రా.. కదలిరా’ సభలో సీఎం జగన్ ఫై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి […]
Published Date - 03:20 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
TDP Public Meeting : కాసేపట్లో ఉరవకొండ కు చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను టీడీపీ వైపు తిప్పుకుంటున్నారు. We’re now […]
Published Date - 10:47 AM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Ex MLA Veera Siva Reddy : టీడీపీలో చేరిన కొలికపూడి.. ముసుగు వీడిందంటూ వైసీపీ విమర్శలు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం (2024 Elections) దగ్గర పడుతుండడం తో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కవైపోతుంది. ముఖ్యంగా జనసేన – టిడిపి (TDP-Janasena) కూటమి లోకి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైతే అధికార పార్టీ వైసీపీ (YCP) లో చేరారో..ఇప్పుడు అదే స్థాయిలో టిడిపిలో చేరుతున్నారు. టికెట్ రాని నేతలతో పాటు ఈసారి విజయం టిడిపి దే అని ధీమా గా ఉన్న నేతలంతా సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది […]
Published Date - 10:21 AM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
AP : అప్పుడే టీడీపీ – జనసేన కూటమిలో ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయా..?
ఇలాగే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ వంటి బలమైన నేతను ఓడగొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు..ఇద్దరు కలవాలి..అవసరమైతే ముగ్గురు కలవాలి..అప్పుడే జగన్ ను గద్దె దించగలం..ఇది టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిలో ఇద్దరి బలం ఫిక్స్ కాగా,,మూడో బలం ఇంకా జతకట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి బలాల్లోనే విభేదాలు మొదలైనట్లు తెలుస్తుంది. టికెట్ల పంపకాలు ఈ ఇరు నేతల మధ్య విభేదాలకు కారణం […]
Published Date - 05:35 PM, Fri - 26 January 24 -
#Andhra Pradesh
Anganwadi Protest: అంగన్వాడీల తొలగింపుపై చంద్రబాబు ఫైర్
అంగన్వాడీలకు జగన్ సర్కార్ బిగ్ షాకిచ్చింది. వేతన పెంపు, ఉద్యోగ భద్రత మరియు ఇతర డిమాండ్లతో ఆందోళనకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోగా సమ్మె చేస్తున్న వారందరినీ ఉద్యోగంలో నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Published Date - 02:59 PM, Mon - 22 January 24 -
#Andhra Pradesh
Ram Mandir: అయోధ్యకు చంద్రబాబు.. మరి కేసీఆర్, జగన్ వెళతారా?
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. తెలుగురాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్
Published Date - 11:19 AM, Sun - 21 January 24 -
#Devotional
Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు , బిజినెస్ […]
Published Date - 10:12 AM, Sun - 21 January 24 -
#Andhra Pradesh
Chandrababu : అరకు ‘రా కదలిరా’ సభలో కీలక హామీ ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సభలతో ప్రజలను కలుస్తున్నారు. ‘రా కదలిరా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తూ..కీలక హామీలను కురిపిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సీఎం అయినా బాబు..ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. జగన్ పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచుకొని అధికారం చేపట్టాడు. ఇక ఇప్పుడు మరోసారి విజయం సాధించాలని జగన్ చూస్తుంటే..ఆ ఛాన్స్ […]
Published Date - 10:57 PM, Sat - 20 January 24 -
#Andhra Pradesh
Ambedkar Statue Inauguration : అంబేద్కర్ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా
డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్ని తాకే అర్హత లేదని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా […]
Published Date - 06:24 PM, Fri - 19 January 24 -
#Andhra Pradesh
NTR Death Anniversary : ‘‘తెలుగు ప్రజలరా రండి. ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాం’- బాబు
ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి (NTR Death Anniversary) నేడు. ఈ సందర్భంగా తెలుగు వాడి ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అంటూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు , అభిమానులు , టీడీపీ శ్రేణులు ఇలా ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ (NTR) కు నివాళ్లు అర్పిస్తున్నారు. తెలుగు భాషకు, తెలుగు వారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు […]
Published Date - 08:52 AM, Thu - 18 January 24