Sports
-
Gautam Gambhir: కథలు పడకుండా దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందే: గంభీర్
ఆటగాళ్లను గాడిలో పెట్టేందుకే గంభీర్ కొత్త రూల్స్ తీసుకురానున్నాడు. తాజాగా గంభీర్ చెప్పినట్టుగానే బీసీసీఐ ఓ నియమాన్ని ప్రకటించింది. ఆగస్ట్ నెలలో జరిగే దులీఫ్ ట్రోఫీలో టీమ్ఇండియా టెస్ట్ జట్టులోని రెగ్యులర్ సభ్యులు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది.
Published Date - 04:42 PM, Wed - 17 July 24 -
India vs Sri Lanka: కోహ్లీ, రోహిత్ లకు గంభీర్ డెడ్ లైన్
శ్రీలంకతో జరిగే సిరీస్కు అందుబాటులో ఉండాలని గంభీర్ కోరినప్పటికీ రోహిత్, కోహ్లీ మరియు బుమ్రా ఇంకా స్పందించలేదు.అయితే బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. మరోవైపు శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు ఎవర్ని కెప్టెన్గా నియమిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Published Date - 04:23 PM, Wed - 17 July 24 -
Virat Kohli: కోహ్లీ ఆటిట్యూడ్ కామెంట్స్ పై ఫ్యాన్స్ ఫైర్
అందరితో గొడవలు పెట్టుకోవడం, గర్వంతో వ్యవహరించడంతోనే మిగతా క్రికెటర్లకు దక్కినంత గౌరవం కోహ్లీకి దక్కడం లేదని అన్నాడు మిశ్రా . అసలు కోహ్లీ గురించి ఎవరేమనుకుంటున్నారో పక్కన పెడితే కోహ్లీపై మిశ్రా చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి
Published Date - 04:16 PM, Wed - 17 July 24 -
Gautam Gambhir: వైరల్ అవుతున్న గంభీర్ కేకేఆర్ వీడ్కోలు వీడియో
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం గంభీర్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. అంతేకాదు తనకు కేకేఆర్ పై ఉన్న గౌరవాన్ని వీడియోలో రూపంలో చూపించాడు. కోల్కతా అభిమానులు ఏడిస్తే.. నేను ఏడుస్తాను. మీరు గెలిస్తే, నేను గెలుస్తాను
Published Date - 04:10 PM, Wed - 17 July 24 -
Rohit Sharma: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రీలంకతో వన్డే సిరీస్కు రోహిత్..?
T20 ప్రపంచ కప్ 2024లో టీమ్ ఇండియా ఛాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Published Date - 03:54 PM, Wed - 17 July 24 -
Suryakumar Yadav: పాండ్యాకు బిగ్ షాక్.. టీమిండియా టీ20 జట్టుకి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్..?
శ్రీలంకతో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నట్లు సమాచారం.
Published Date - 12:55 PM, Wed - 17 July 24 -
Natasa Flying To Serbia: హార్దిక్ విడాకులు నిజమేనా..? కొడుకుతో కలిసి సెర్బియాకు పయనమైన నటాషా..!
నటాషా (Natasa Flying To Serbia) తాజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నటాషా తన కుమారుడు అగస్త్యతో విమానాశ్రయంలో కనిపించింది.
Published Date - 12:11 PM, Wed - 17 July 24 -
KL Rahul: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై వేటు..?
ఈ ఏడాది IPLలో ఓ మ్యాచ్ LSG యజమాని సంజీవ్ గోయెంకా KL రాహుల్ (KL Rahul)పై కోపంగా కనిపించాడు. ఆ సమయంలో ఆ విషయం చాలా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Published Date - 09:47 AM, Wed - 17 July 24 -
Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్కు మరో షాక్.. పాంటింగ్ బాటలోనే పంత్..?
భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఢిల్లీ క్యాపిటల్స్ను వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Published Date - 07:10 AM, Wed - 17 July 24 -
Gareth Southgate: ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ గారెత్ సౌత్ గేట్ రాజీనామా
స్పెయిన్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు ప్రధాన కోచ్ గారెత్ సౌత్ గేట్ తన పదవికి రాజీనామా చేశారు.అయితే ఇంగ్లాండ్ గెలవకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని సౌత్గేట్ గతంలో చెప్పాడు,
Published Date - 05:39 PM, Tue - 16 July 24 -
David Warner: వార్నర్ కు ఝలక్ ఇచ్చిన ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వార్నర్ పేరును పరిగణనలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా జట్టు జాతీయ సెలక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశారు. దీంతో వార్నర్ కు బిగ్ షాక్ తగిలినట్టైంది.
Published Date - 04:49 PM, Tue - 16 July 24 -
IPL 2025: వచ్చే ఐపీఎల్ ఎడిషన్ లో ధోనీ, జడేజా డౌటేనా ?
వచ్చే సీజన్లో ధోనీ ఆడటంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సమయంలో చెన్నై అభిమానులకు మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్లోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్ళు తమ రిటైర్మెంట్ను ప్రకటించబోతున్నారు.
Published Date - 04:33 PM, Tue - 16 July 24 -
India vs Sri Lanka: బీసీసీఐని విశ్రాంతి కోరిన మరో సినీయర్ ఆటగాడు.. ఎవరంటే..?
ప్రస్తుతం టీమిండియా శ్రీలంక (India vs Sri Lanka) పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత జట్టు వన్డే, టీ20 సిరీస్లు ఆడనుంది.
Published Date - 12:00 PM, Tue - 16 July 24 -
MS Dhoni Invests: మరో వ్యాపార రంగంలోకి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ..!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni Invests) భారతదేశం అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు.
Published Date - 08:56 AM, Tue - 16 July 24 -
Ishan Kishan: ప్రధాన కోచ్ గంభీర్ సూచనలతో ఇషాన్ కిషన్కు జట్టులో చోటు దక్కుతుందా?
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) డిసెంబర్ 2023 నుండి జట్టుకు దూరంగా ఉన్నాడు. నిజానికి రంజీ ట్రోఫీ ఆడాలని బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలను ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు.
Published Date - 08:43 AM, Tue - 16 July 24 -
Rohit Retirement: వన్డే, టెస్టు ఫార్మేట్ల రిటైర్మెంట్ పై రోహిత్ స్పందన
రోహిత్ కి 37 ఏళ్ళు. రోహిత్ ఇంకెన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే ప్రపంచ కప్ నాటికీ రోహిత్ ఉండాలని కొందరు భావిస్తున్నారు. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి అంటే సీనియర్లను పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు చెప్తున్నారు.
Published Date - 11:02 PM, Mon - 15 July 24 -
Cricketers Apology: చిక్కుల్లో యువీ,రైనా,భజ్జీ వీడియో డిలీట్, క్షమాపణలు చెప్పిన క్రికెటర్లు
హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలపై వికలాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూస్ లోని తౌబా తౌబా హుక్ స్టెప్ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. దీనిలో వారు ముగ్గురూ నడుము పట్టుకుని, కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. దీనిపై దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 10:52 PM, Mon - 15 July 24 -
David Warner : నువ్వెన్ని వేషాలేసినా.. నిన్ను ఇక పట్టించుకోం..! వార్నర్కు ఆసీస్ షాక్..
ఇటీవల ఓ సందర్భంలో వార్నర్ మాట్లాడుతూ.. క్రికెట్ ఆస్ట్రేలియా గనుక అనుమతి ఇస్తే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫి 2025 ఆడతానంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు.
Published Date - 07:22 PM, Mon - 15 July 24 -
BCCI: బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న క్రికెటర్, బీసీసీఐ భారీ సాయం
అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం కోటి రూపాయల నిధిని బీసీసీఐ విడుదల చేసింది. ఈ సందర్భంగా క్యాన్సర్తో బాధపడుతున్న అన్షుమాన్ గైక్వాడ్కు ఆర్థిక సహాయం అందించేందుకు తక్షణమే కోటి రూపాయలు విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జే షా బోర్డును ఆదేశించారు
Published Date - 03:24 PM, Mon - 15 July 24 -
Yuvraj Singh: ధోనీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ని ప్రకటించాడు. షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు. పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు.
Published Date - 03:16 PM, Mon - 15 July 24