HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Eng 2 Players Did Not Get A Chance In The Team

IND vs ENG: ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా సైడ్ చేస్తారా?

ఐపీఎల్ 2024లో అద్భుతంగా పునరాగమనం చేసినప్పటి నుంచి రిషబ్ పంత్ టీమ్ ఇండియా తరఫున నిరంతరం ఆడుతున్నాడు.

  • Author : Gopi Date : 12-01-2025 - 1:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chepauk
Chepauk

IND vs ENG: జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి టీం ఇండియా జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయ‌లేదు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా విస్మరిస్తారా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది.

కుల్దీప్ యాదవ్

టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఆడిన టెస్ట్ సిరీస్‌లో కుల్దీప్ వెన్ను గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత ఈ బౌలర్ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఈ ఆటగాడు పునరాగమనం చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కుల్దీప్ యాదవ్‌ను టీమిండియా ఎంపిక చేయలేదు.

Also Read: MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

ప్రస్తుతం ఈ బౌలర్ NCAలో ఉన్నాడు. ఇప్పటివరకు కుల్దీప్ ఫిట్‌నెస్‌పై తాజా అప్‌డేట్ లేదు. వెన్ను గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా కుల్దీప్‌కి టీమ్ ఇండియాలో అవకాశం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి కుల్దీప్ జట్టులోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

రిషబ్ పంత్

ఐపీఎల్ 2024లో అద్భుతంగా పునరాగమనం చేసినప్పటి నుంచి రిషబ్ పంత్ టీమ్ ఇండియా తరఫున నిరంతరం ఆడుతున్నాడు. ఇటీవల పంత్ ఆస్ట్రేలియాతో ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడుతున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు పంత్‌కు ఇంగ్లాండ్‌తో T20 సిరీస్‌కు అవకాశం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ మధ్య పోటీ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెలెక్టర్లు ఏ వికెట్ కీపర్‌ను ఎక్కువగా విశ్వసిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఇద్దరు వికెట్‌కీపర్లు సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లు జట్టులో ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Champions Trophy 2025
  • cricket news
  • IND vs ENG
  • kuldeep yadav
  • Rishabh Pant
  • sports news
  • TeamIndia

Related News

    Latest News

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd