IND Vs ENG
-
#Sports
ICC Test Rankings: అశ్విన్ పై జైషా ప్రశంసలు
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ టెస్టు సిరీస్లో భారత స్పిన్ బౌలర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ప్రదర్శనకు ఐసీసీ నుంచి భారీ పారితోషికం కూడా అందుకున్నాడు.
Published Date - 12:38 PM, Thu - 14 March 24 -
#Sports
112 Year Old Record: 112 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా..!
ధర్మశాల విజయంతో భారత జట్టు 112 ఏళ్ల రికార్డు (112-Year-Old Record)ను సమం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగోసారి మాత్రమే.
Published Date - 05:25 PM, Sat - 9 March 24 -
#Sports
IND vs ENG Test Series: భారత్ పై ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే
ఇంగ్లిష్ జట్టు ధర్మశాలలో కూడా పరువు కాపాడుకోలేకపోయింది. సిరీస్లోని ఐదో టెస్టు మ్యాచ్లో టీమిండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ 195 పరుగులకే కుప్పకూలింది.
Published Date - 05:15 PM, Sat - 9 March 24 -
#Sports
Rohit Sharma Skips Fielding: మూడో రోజు రోహిత్ శర్మ గ్రౌండ్లోకి ఎందుకు రాలేదంటే..? బీసీసీఐ సమాధానం ఇదే..!
ధర్మశాల టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఫీల్డింగ్ కోసం రోహిత్ శర్మ (Rohit Sharma Skips Fielding) మైదానానికి రాలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
Published Date - 02:55 PM, Sat - 9 March 24 -
#Speed News
India Wins Series: ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం.. అశ్విన్ దెబ్బకు బ్యాట్స్మెన్ విలవిల..!
ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్పై భారత్ (India Wins Series) ఘన విజయం సాధించింది. ఐదో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.
Published Date - 02:31 PM, Sat - 9 March 24 -
#Sports
IND vs ENG 5th Test: సర్ఫరాజ్ మరో భారీ ఇన్నింగ్స్,
ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.
Published Date - 02:47 PM, Fri - 8 March 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ మరో రికార్డు.. ధోనీ, కోహ్లీల తర్వాత అరుదైన ఘనత సాధించిన టీమిండియా కెప్టెన్..!
ఇంగ్లండ్ ఆలౌట్ అయిన తొలిరోజే భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 104 పరుగులతో జట్టుకు శుభారంభం అందించగా, షోయబ్ బషీర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి స్టంపౌట్ అయ్యాడు.
Published Date - 07:57 AM, Fri - 8 March 24 -
#Sports
IND vs ENG 5th Test: చెలరేగిన కుల్దీప్..హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 218 పరుగులకు కట్టడి చేశారు
Published Date - 06:23 PM, Thu - 7 March 24 -
#Sports
Devdutt Padikkal: ఐదో టెస్టులో అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్
ఇంగ్లండ్తో ధర్మశాలలో జరగనున్న ఐదవ టెస్టులో దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ అరంగేట్రం క్యాప్ను పడిక్కల్కు అందించాడు.
Published Date - 09:35 AM, Thu - 7 March 24 -
#Sports
Dharamshala Test Match: నేటి నుంచి భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్టు.. ముగ్గురు బౌలర్లతో బరిలోకి..!
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది.
Published Date - 06:56 AM, Thu - 7 March 24 -
#Sports
Shahbaz Nadeem: క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్పిన్నర్
భారత స్పిన్నర్ షాబాజ్ నదీమ్ (Shahbaz Nadeem) రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్లో ఆడే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
Published Date - 10:36 AM, Wed - 6 March 24 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ కావాలని స్టంప్ మైక్లో మాట్లాడతాడా? హిట్మ్యాన్ ఏం చెప్పాడంటే..?
మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్టంప్ మైక్ ద్వారా ఆటగాళ్లకు ఏదో చెబుతున్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Published Date - 09:37 AM, Wed - 6 March 24 -
#Sports
WTC Points Table: డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్లోకి దూసుకెళ్లిన టీమిండియా..!
WTC 2025 పాయింట్ల పట్టిక (WTC Points Table)లో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా 172 పరుగులతో న్యూజిలాండ్ను ఓడించింది.
Published Date - 02:44 PM, Mon - 4 March 24 -
#Sports
Historic Milestone: 100వ టెస్టు ఆడనున్న అశ్విన్, బెయిర్స్టో..!
సిరీస్లోని చివరి టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. ఈ మ్యాచ్లో అద్వితీయ రికార్డు (Historic Milestone) నమోదవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం మూడోసారి మాత్రమే.
Published Date - 02:34 PM, Mon - 4 March 24 -
#Sports
5th Test Squad: చివరి టెస్టులో బుమ్రా ఎంట్రీ, రాహుల్ ఔట్
చివరి టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. తాజాగా ఈ టెస్టు మ్యాచ్కి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాల టెస్టుకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు
Published Date - 06:45 PM, Thu - 29 February 24