Politics: ఏపీ, తెలంగాణ సీఎస్ లతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన కొనసాగుతున్న జల వివాదం గురించి తెలిసిందే. జల వివాదం ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు మొగ్గుచూపడం లేదు. కాగా తాజాగా రేపు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై ఏపీ, తెలంగాణ సీఎస్ లతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం నిర్వహించనుంది.కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికే�
-
Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్
తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు
Published Date - 06:51 PM, Sun - 26 December 21 -
KTR Open Letter:బండిసంజయ్ కి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్
తెలంగాణలో ఎదో ఒక అంశంపై రెండుపార్టీల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరిధాన్యం విషయంలో మాటలయుద్ధం నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Published Date - 06:48 PM, Sun - 26 December 21 -
Cyber Crime:బెజవాడలో బయటపడ్డ భారీ సైబర్ మోసం.. పోలీసుల్ని ఆశ్రయించిన బాధితులు
ప్రేమే జీవితం అంటూ కోట్లాది రూపాయలకు సైబర్ నేరగాళ్లు ఎగనామం పెట్టారు. విజయవాడలో ఆన్లైన్ మెడికల్ పరికరాల వ్యాపారం పేరుతో సైబర్ మోసం వెలుగు చూసింది.
Published Date - 02:15 PM, Sun - 26 December 21 -
CJI : న్యాయవ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది!
రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Published Date - 02:09 PM, Sun - 26 December 21 -
Open Letter to CJI: సుప్రీం చీఫ్ జస్టిస్ కు ఆయేషా మీరా తల్లి బహిరంగ లేఖ…14 ఏళ్లు గడిచినా న్యాయం దక్కదా.. !
బెజవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో అసలు నిందితులు ఎవరో ఇంకా తేలలేదు. 14 ఏళ్ల క్రితం హాస్టల్ రూమ్ లో రక్తపుమడుగులో మృతి చెందిన ఆయేషా మీరా కేసు ఇప్పిటికి కొలిక్కిరాలేదు.
Published Date - 01:54 PM, Sun - 26 December 21 -
Telangana: నాన్న నేను నీతోనే.. మరణంలోను వీడని తండ్రికొడుకుల బంధం
అనారోగ్యంతో తండ్రి మరణించిన ఒక రోజుకే కొడుకు మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Published Date - 01:50 PM, Sun - 26 December 21 -
Curtain Down:ఆసియాలోని అతిపెద్ద స్క్రీన్ థియేటర్ మూసివేత.. !
ఆసియాలో అతిపెద్ద స్క్రీన్ థియేటర్ గా పేరుగాంచిన వి ఎపిక్ థియేటర్ మూతపడింది. ఈ థియేటర్ సూళ్లూరుపేట జాతీయ రహదారి పక్కనే ఉంది.
Published Date - 12:09 PM, Sun - 26 December 21 -
Mulugu: మూలుగు జిల్లా సీఆర్పీఎఫ్ క్యాంప్ లో కాల్పుల కలకలం.. !
ములుగు జిల్లా వెంకటాపురంలోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ లో కాల్పులు కలకలం రేపాయి.
Published Date - 12:04 PM, Sun - 26 December 21 -
Krithi Shetty: శ్యామ్ సింగ రాయ్ తో నా నటనలోని ఇంకో కోణాన్ని చూపించే అవకాశం వచ్చింది – కృతి శెట్టి
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన
Published Date - 11:29 AM, Sun - 26 December 21 -
AP Theatres:ఏపీలో సినిమా థియేటర్లపై కొనసాగతున్న తనిఖీలు.. పలు థియేటర్లు సీజ్
ఏపీలో సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. లోపాలపై థియోటర్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Published Date - 11:06 AM, Sun - 26 December 21 -
Rahul Gandhi: నా సూచనను కేంద్రం ఆమోదించింది.. బూస్టర్ డోస్లపై రాహుల్ ట్వీట్
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల బూస్టర్ డోస్లను విడుదల చేయాలన్న తన సూచన ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
Published Date - 10:58 AM, Sun - 26 December 21 -
Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే
రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Published Date - 08:40 AM, Sun - 26 December 21 -
Pushpa On OTT:ఓటిటిలో పుష్ప సినిమా రిలీజ్ ఎప్పుడంటే
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తో నడుస్తోన్నా, బాక్సాఫీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
Published Date - 08:37 AM, Sun - 26 December 21 -
DK Aruna:నా శవంపై ఆ బిల్డింగ్ కట్టండని ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీకే అరుణ
గద్వాలలో పేదల ఇళ్ల స్థలాల్లో నర్సింగ్ కాలేజీని కట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.
Published Date - 08:34 AM, Sun - 26 December 21 -
Covid:వరిరైతుల కోసం ఢిల్లీలో గడిపిన తెలంగాణ మంత్రికి కరోనా పాజిటివ్
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ రాగానే అయన హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
Published Date - 08:23 AM, Sun - 26 December 21