Speed News
-
India vs Sri Lanka: సూర్య కుమార్, అక్షర్ పోరాటం వృథా…. పోరాడి ఓడిన భారత్
పూణే వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీ లో టీమిండియా పోరాడి ఓడింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో లంక 16 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 06-01-2023 - 12:07 IST -
BTech Girls: బీటెక్ అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్.. ఆ పై బ్లాక్ మెయిల్!
కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 05-01-2023 - 2:21 IST -
Doctor : ఆరేళ్ల బాబు చేసిన విజ్ఞప్తి మనసును కదిలించిందన్న డాక్టర్
ఆటపాటలే లోకంగా బతికే ఆరేళ్ల బాబుకు అరుదైన క్యాన్సర్ (Cancer) వచ్చింది. ఆరు నెలల కంటే ఎక్కువ రోజులు బతకడని వైద్యులు చెప్పారు.
Date : 05-01-2023 - 12:00 IST -
Elephant Traffic Rule : రోడ్డు మీద పెట్టిన బైక్ ని విసిరి పారేసిన ఏనుగు
బెంగళూరులోని ఓ రోడ్డుపై ఏనుగు బీభత్సం సృష్టించింది. ఉన్నట్టుండి ఓ బైక్ (Bike) ను తొండంతో విసిరిపారేసింది.
Date : 05-01-2023 - 11:30 IST -
Fish Andhra : అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లు త్వరలో ప్రారంభం
అనంతపురం జిల్లాలో 42 ఫిష్ ఆంధ్రా యూనిట్లను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మత్స్యశాఖ
Date : 05-01-2023 - 6:42 IST -
T Congress : తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం.. కొత్త ఇంఛార్జ్ని నియమించిన ఏఐసీసీ
తెలంగాణ కాంగ్రెస్లో గత కొద్ది రోజులుగా ఉన్న సంక్షోభానికి అధిష్టాన్ని చెక్ పెడుతుంది. సీనియర్లు ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు
Date : 05-01-2023 - 6:33 IST -
Hashtag U Hindi Launch : `హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`ను ప్రారంభించిన చత్తీస్ గడ్ సీఎం
`హిందీ హ్యాష్ ట్యాగ్ యూ`(Hindi Hashtag u) వెబ్ సైట్ ను చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ ప్రారంభించారు.
Date : 04-01-2023 - 5:44 IST -
Green India Challenge: మొక్కలు నాటిన బిగ్ బాస్ బ్యూటీ
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
Date : 04-01-2023 - 5:31 IST -
Aadhaar: ఇకపై ‘ఆధార్’ ఆడ్రస్ ఈజీగా మార్చుకోవచ్చు
ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Date : 04-01-2023 - 4:37 IST -
Kalvakuntla Kavitha: కుమారుడి పాఠశాలను విజిట్ చేసిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన కుమారుడి స్కూల్ ను విజిట్ చేశారు.
Date : 04-01-2023 - 12:51 IST -
Woman Suicide: హైదరాబాద్ లో మెట్రో రైల్వేస్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్య
హైదరాబాద్ లో మెట్రోల నుండి దూకి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం ఓ మహిళ ఆత్మహత్య (Woman Suicide) చేసుకుంది.
Date : 04-01-2023 - 12:00 IST -
Michael Releasing: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ‘మైఖేల్’ రిలీజ్ కు రెడీ!
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూరీయాసిటీని పెంచాయి. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ తన సోల్ ఫుల్ సింగింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. ఈ పాట మ్యూజిక్ చార్ట్ లలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సినిమా విడు
Date : 04-01-2023 - 11:00 IST -
Road Accident : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. మినీ ట్రక్కు బోల్తా.. ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తా పడింది.
Date : 04-01-2023 - 7:09 IST -
TSRTC : హైదరబాద్ – విజయవాడకు 10 నాన్ ఏసీ స్లీపర్ బస్సులు నడపనున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కార్పొరేషన్లో తొలిసారిగా నాలుగు నాన్ఏసీ స్లీపర్ బస్సులు, ఆరు నాన్ఏసీ
Date : 04-01-2023 - 6:52 IST -
Hyderabad Metro: జీతాలు పెంచండి మహాప్రభో!
హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరించారు. దీంతో ఆయా మెట్రో స్టేషన్ లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని మెట్రో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 15 వేల నుండి 18 వేల రూపాయల వరకు సాలారీ పెంచాలని డిమాండ్ చేశారు. కాగా మెట్లో నిత్యం జర్నీ చేసే ఉద్యోగులు అమీర్ పెట్, మియాపూర్ మెట్
Date : 03-01-2023 - 11:09 IST -
Five Died: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని కడలూరు జిల్లాలో తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి (Five Died) చెందినట్లు పోలీసులు తెలిపారు.
Date : 03-01-2023 - 10:05 IST -
Andhra Pradesh : చంద్రబాబుకు జగన్ సర్కార్ షాక్.. ఇక రోడ్లపై బహిరంగ సభలు నిషేధం
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర, మున్సిపల్,
Date : 03-01-2023 - 9:13 IST -
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటిపై నిషేధం
ఏపీ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 03-01-2023 - 8:41 IST -
Uttar Pradesh : యూపీలో దారుణం.. కానిస్టేబుల్ని కొట్టి చంపిన బంధువులు
ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో దారుణం చోటుచేసుకుంది. బంధువులతో జరిగిన గొడవలో ఓ పోలీసు కానిస్టేబుల్ మృతి
Date : 03-01-2023 - 8:17 IST -
Food Poisoning : కేరళలో బాప్టిజం వేడుకలో ఫుడ్ పాయిజన్.. 100 మందికి అస్వస్థత
కేరళలో బాప్టిజం వేడుకలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. గత వారం డిసెంబర్ 29 కేరళలో బాప్టిజం వేడుకకు హాజరైన 100 మంది
Date : 02-01-2023 - 9:52 IST