Speed News
-
CM Jagan: ‘గడప గడపకు’ కార్యక్రమం గ్రాఫ్ పెంచింది: సీఎం జగన్
అసెంబ్లీ ఎన్నికలకు రానున్న తొమ్మిది నెలల కీలక ప్రాధాన్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నొక్కి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరైన పార్టీ వర్క్షాప్ సమావేశంలో పార్టీ క్యాడర్ను పటిష్టం చేయడంలో ‘గడప గడపకు’ కార్యక్రమం మైలేజ్ ఇచ్చిందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై స
Date : 21-06-2023 - 4:27 IST -
Dog Bites Vs Temperatures : సమ్మర్ లో కుక్కకాట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే ?
Dog Bites Vs Temperatures : కుక్కకాటు ఘటనలు సమ్మర్ లో బాగా పెరిగిపోవడాన్ని మనం చూశాం.. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు ఒక సమాధానాన్ని దొరకబట్టారు.
Date : 21-06-2023 - 4:12 IST -
SBI: అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ ను మరోసారి పొడిగించిన ఎస్బీఐ?
తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పరిమితకాల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ కలశ్ డిపాజిట
Date : 21-06-2023 - 4:00 IST -
5 Star Hotel: బిల్లు చెల్లించకుండా 603 రోజులు 5 స్టార్ హోటల్ లో గడిపిన వ్యక్తి.. చివరికి?
మాములుగా ఫైవ్ స్టార్ హోటల్లో ఉండాలంటే ప్రతిరోజు డబ్బులు చెల్లించాల్సిందే. తినే తిండి నుంచి పడుకునే బెడ్ వరకు ప్రతి ఒక్కదానికి కూడా డబ్బులు
Date : 21-06-2023 - 3:40 IST -
Kerala: పాములకు నిలయంగా మారిన కేరళ గవర్నమెంట్ ఆస్పత్రి
కేరళలోని మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్నలోని స్టేట్ రన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోని సర్జికల్ వార్డులో 10 నాగుపాము పిల్లలు కనిపించడంతో ఆ వార్డును మూసివేశారు. మూడు రోజుల గ్యాప్లో నాగుపాము పిల్ల దొరికింది. వార్డులో ఉన్న ఎనిమిది మంది రోగులను ఆసుపత్రిలోని సమీపంలోని మెడికల్ వార్డుకు తరలించారు. సర్జికల్ వార్డు ఆవరణ పొదలతో నిండిపోయి, వార్డు నేలపై కూడా ఫ్లోర్ విరి
Date : 21-06-2023 - 3:40 IST -
Holi Ban In PAK:పాకిస్థాన్ లో హోలీ నిషేధం
పాకిస్థాన్ లో హిందూ సంస్కృతిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ హిందూ సంప్రదాయాన్ని అణచివేస్తూనే ఉన్నారు. తాజాగా పాక్ ప్రభుత్వం హోలీ పండుగను నిషేదించింది. దీంతో వివాదాస్పదంగా మారింది.
Date : 21-06-2023 - 3:39 IST -
Water From Urine : అంతరిక్షంలో మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చిన వ్యోమగాములు
Water From Urine : అంతరిక్షంలో నీరు దొరకదు.. దీన్ని అధిగమించే ప్రత్యామ్నాయాలను వెతుకుతున్న వ్యోమగాములకు ఒక ఆన్సర్ దొరికింది. అంతరిక్షంలో తమ మూత్రాన్ని స్వచ్ఛమైన నీటిగా మార్చడంలో సక్సెస్ అయ్యారు..
Date : 21-06-2023 - 3:29 IST -
Chandrababu: వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయింది!
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ‘‘వ్యవస్థలు చేస్తున్న హత్యలకు బడుగులు బలవుతున్నారు. దొంగతనం నేరం మోపి పోలీసులు వేధించడంతో నంద్యాలలో చిన్నబాబు అనే దళిత యువకుడు ప్రాణాలు తీసుకోవడం అత్యంత బాధాకరం. ఏ పోలీసులు అయితే వేధిస్తున్
Date : 21-06-2023 - 3:29 IST -
Viral: ఇంజనీర్ ను చెప్పుతో కొట్టిన మహిళా ఎమ్మెల్యే
మహారాష్ట్రలోని థానే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మహిళా శాసనసభ్యులు ఇంజనీర్ను చెంపదెబ్బ కొట్టడం కనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఇద్దరు ఇంజనీర్లతో మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ వాగ్వాదానికి దిగినట్లు ఫుటేజీలో చూపబడింది. కొన్ని నిర్మాణాల కూల్చివేతలో ఇంజనీర్
Date : 21-06-2023 - 3:20 IST -
Gaddar: గద్దర్ ప్రజా పార్టీ.. ఎన్నికల అధికారులతో భేటీ
తన పవర్ ఫుల్ పాటలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ విప్లవ వీరుడు గద్దర్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. చట్ట సభల ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ పార్టీని స్థాపించాలని యోచిస్తున్నారు. పార్టీకి ‘గద్దర్ ప్రజా పార్టీ’ అని పేరు పెట్టారు. పార్టీ నమోదు కోసం ఢిల్లీ వెళ్లిన గద్దర్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు. గద్దర్ పీపుల్స్ పార్టీ జ
Date : 21-06-2023 - 3:08 IST -
60 Crores Painting : ఈ పెయింటింగ్ 60 కోట్లు.. అందులో ఇంట్రెస్టింగ్ స్టోరీ
60 Crores Painting : 2008 సంవత్సరంలో వేలంలో రూ.32 లక్షలే పలికిన ఒక పెయింటింగ్ కు దశ తిరగనుంది..వచ్చే నెలలో లండన్ లోని సోత్ బే (Sotheby's)లో మళ్ళీ వేలానికి రానున్న ఈ పెయింటింగ్ రూ.60 కోట్లకు పైనే రేటు పలకొచ్చని అంచనా వేస్తున్నారు.
Date : 21-06-2023 - 2:28 IST -
ED Raids: తెలంగాణలో 15 చోట్లా ఈడీ దాడులు
కామినేని గ్రూప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఎస్వీఎస్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ కాలేజ్ మరియు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. శామీర్పేటలోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్లో కూడా ఈడీ
Date : 21-06-2023 - 2:24 IST -
Crime: మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై దాడి
హైదరాబాద్లో 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి దాడి చేయడంతో ఆమె గొంతుపై తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. గణేష్గా గుర్తించిన దుండగుడు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ బాధితురాలి బంధువు. అతను ఆమెను పెళ్లి చే
Date : 21-06-2023 - 2:14 IST -
Delhi Police: మోడీ హత్యకు కుట్ర.. మద్యం మత్తులో కాల్
ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని ఢిల్లీ పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. ప్రధాని మోడీతో పాటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా చంపేస్తామంటూ
Date : 21-06-2023 - 2:02 IST -
Yogasanas: నెల్లూరులో సామూహిక యోగాసనాలు
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో ఉన్న అక్షర విద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, స్వర్ణభారత్ ట్రస్ట్, అక్షర విద్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా సామూహికంగా యోగాసనాలు వేశారు. ఇక కాకినాడలోని కేంద్రీయ విద్యాలయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా
Date : 21-06-2023 - 1:57 IST -
Viral: రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు, వీడియో వైరల్
ఉత్తర్ప్రదేశ్లోని షాజహాన్పుర్ రైల్వేస్టేషనులో 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న పాటలీపుత్ర ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. సుమారు వంద మీటర్ల మేర ప్లాట్ఫాం మీద అలాగే జారుతూ రైలుతోపాటు ముందుకు వెళ్లాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషనులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎట్టకేలకు ఆ యువకుడు సురక్షితంగా బయటపడటంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల
Date : 21-06-2023 - 1:51 IST -
Road Accident: అదుపుతప్పి కాలువలో పడిన బస్సు.. 21 మంది ప్రయాణికులకు గాయాలు
ఈ ప్రమాదం (Road Accident)లో బస్సులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు సమాచారం.
Date : 21-06-2023 - 12:58 IST -
Pv Narasimha Rao Explained : ప్రధాని పోస్టు దాకా పీవీ జర్నీలో ఉత్కంఠభరిత మలుపులు
Pv Narasimha Rao Explained : 32 ఏళ్ల క్రితం.. అంటే 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్య జరిగింది.. ఈ ఘటన జరిగిన సరిగ్గా నెల తర్వాత 1991 జూన్ 21న కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు భారత ప్రధానమంత్రి అయ్యారు.పీవీ నరసింహారావు ప్రధాని అయ్యే వరకు సాగిన మజిలీపై ఎన్నో బుక్స్ వచ్చాయి.. ఎన్నో ఆసక్తికర విశ్లేషణలు చేశాయి..
Date : 21-06-2023 - 12:52 IST -
BC 1 Lakh Scheme: రెండో విడుతలో మళ్లీ లక్ష సాయం అందిస్తాం: మంత్రి గంగుల
బీసీలకు రూ.1 లక్ష పంపిణీ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని మంత్రి కమలాకర్ అన్నారు.
Date : 21-06-2023 - 11:20 IST -
PM Modi-NewYork hotel : న్యూయార్క్ లో మోడీ బస చేస్తున్న హోటల్ విశేషాలు
PM Modi-NewYork hotel : అమెరికా టూర్ లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం న్యూయార్క్లోని ఐకానిక్ హోటల్ "లోట్టే న్యూయార్క్ ప్యాలెస్"లో బస చేస్తున్నారు.
Date : 21-06-2023 - 11:18 IST