Speed News
-
IAS Transfers : తెలంగాణలో పెద్దఎత్తున ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్
IAS Transfers : తెలంగాణలోని సీఎం రేవంత్ సర్కారు అన్ని విభాగాల్లో బదిలీల దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది.
Date : 17-12-2023 - 4:49 IST -
TTD : డిసెంబర్ 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం.. ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
డిసెంబర్ 23న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఆలయంలో కోయిల్
Date : 17-12-2023 - 3:11 IST -
Brutal Murder : కళ్లను పెకిలించి.. మర్మాంగాలను కోసి.. దారుణంగా మర్డర్
Brutal Murder : దాదాపు ఆరు రోజులుగా కనిపించకుండా పోయిన శివాలయం పూజారి మనోజ్ కుమార్ అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు.
Date : 17-12-2023 - 3:05 IST -
Nuzvid IIIT : సముద్రంలో కొట్టుకుపోయిన ఐదుగురు స్టూడెంట్స్.. నలుగురు సేఫ్
Nuzvid IIIT : సండే హాలిడే.. ఎంజాయ్ చేద్దామని ఐదుగురు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆదివారం ఉదయం మచిలీపట్టణంలోని తాళ్లపాలెం బీచ్కు వెళ్లారు.
Date : 17-12-2023 - 2:35 IST -
Oscar Challagariga : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫైనల్స్కు ‘ఆస్కార్ చల్లగరిగ’
Oscar Challagariga : తెలుగు డాక్యుమెంటరీ "ఆస్కార్ చల్లగరిగ" మరో సంచలనం క్రియేట్ చేసింది.
Date : 17-12-2023 - 1:42 IST -
61 Migrants Died : పడవ మునక.. 61 మంది మృతి
61 Migrants Died : ఆఫ్రికా దేశాల నుంచి యూరప్కు ప్రజల వలసలు ఆగడం లేదు.
Date : 17-12-2023 - 1:21 IST -
9 Died : సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో బ్లాస్ట్.. తొమ్మిది మంది మృతి
9 Died : మహారాష్ట్రలో ఘోర పేలుడు చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది చనిపోయారు.
Date : 17-12-2023 - 12:40 IST -
Free Bus Travel: జీరో టికెట్పై 87,994 మంది ప్రయాణించిన ఖమ్మం మహిళలు
ఆర్టీసీ మొదట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డును కండక్టర్కు చూపిస్తేనే జీరో టిక్కెట్టు జారీ చేస్తారు
Date : 17-12-2023 - 11:30 IST -
America – Ayodhya : అమెరికా రాజధానిలో అయోధ్య రామయ్య నామస్మరణతో ర్యాలీ
America - Ayodhya : అమెరికా రాజధాని వాషింగ్టన్లోనూ అయోధ్య రాముడి నామస్మరణ మార్మోగింది.
Date : 17-12-2023 - 11:17 IST -
Covid Sub- Strain JN.1: అలర్ట్.. కేరళలో కొత్త కోవిడ్ వేరియంట్ కలకలం..!
కేరళలో కోవిడ్ కొత్త వేరియంట్ (Covid Sub- Strain JN.1) మరోసారి కలకలం సృష్టించింది. ఇది దేశంలో మరోసారి కరోనావైరస్ భయాన్ని పెంచుతుంది.
Date : 17-12-2023 - 10:09 IST -
ULFA – Assam CM : ఉల్ఫా తీవ్రవాద సంస్థతో శాంతి ఒప్పందం.. ఎప్పుడంటే ?
ULFA - Assam CM : తీవ్రవాదంతో 1979 సంవత్సరం నుంచి అసోంలో అలజడిని సృష్టిస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)తో శాంతి చర్చల దిశగా అడుగులు ముందుకుపడుతున్నాయి.
Date : 17-12-2023 - 9:59 IST -
3015 Jobs : 3015 రైల్వే అప్రెంటిస్ జాబ్స్.. 24 ఏళ్లలోపు వారికి ఛాన్స్
3015 Jobs : వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యూసీఆర్) పరిధిలోని యూనిట్లలో శిక్షణ కోసం 3,015 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Date : 17-12-2023 - 8:04 IST -
Telugu States : ఓ వైపు చలిపులి.. మరోవైపు తుఫాను మేఘాలు
Telugu States : ఓ వైపు తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తోంది. మరోవైపు దక్షిణ భారతదేశానికి తుఫాను ముప్పు పొంచి ఉంది.
Date : 17-12-2023 - 7:47 IST -
Petrol Diesel Price Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. SMS ద్వారా రేట్స్ తెలుసుకోవచ్చు ఇలా..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price Today) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి.
Date : 17-12-2023 - 7:46 IST -
Gold Price: పసిడి ప్రియులకు రిలీఫ్ న్యూస్.. మీరు ఈరోజు బంగారం, వెండి కొనొచ్చు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా తగ్గాయి.
Date : 17-12-2023 - 7:30 IST -
Nirbhaya Father: మోడీ ప్రభుత్వంపై నిర్భయ తండ్రి షాకింగ్ కామెంట్స్
నిర్భయ అత్యాచార ఘటన జరిగిన పదకొండేళ్లలో చాలా మార్పు వచ్చిందని నిర్భయ బాధితురాలి తండ్రి అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని చారిత్రాత్మక శిఖరాలకు తీసుకెళ్లి ఉండవచ్చని, అయితే మహిళల భద్రత, వారిపై దాడుల్ని అరికట్టడంలో ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు.
Date : 16-12-2023 - 7:10 IST -
Ranbir Kapoor : స్పిరిట్ ముందు రణ్ బీర్ తో మరోటి.. సందీప్ ప్లానింగ్ ఛేంజ్ వెనక రీజన్ అదేనా..?
యానిమల్ తో సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor)
Date : 16-12-2023 - 7:09 IST -
Hyderabad: హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ లో 400 కిలోల గంజాయి పట్టుబడింది. బాలానగర్ జోన్లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ , జీడిమెట్ల పోలీసులతో కలిసి ఒడిశాకు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకుని 400 కిలోల గంజాయి
Date : 16-12-2023 - 6:01 IST -
COVID-19: శనివారం నమోదైన కరోనా కేసులు 339
దేశంలో ఒకేరోజు 339 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,492 గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా ప్రభావం కారణంగా మరణాల సంఖ్య 5,33,311 (5.33 లక్షలు)గా నమోదైంది,
Date : 16-12-2023 - 5:19 IST -
AP Crops: ఏపీలో పంట నష్టంపై కేంద్ర బృందం పరిశీలన
AP Crops: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మిగ్ జామ్ తుఫాను అనంతర పరిస్థితులపై పంట నష్టాలను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైంది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించింది. ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం క
Date : 16-12-2023 - 5:03 IST