Speed News
-
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు .. ఏపీ పోలీసుల అదుపులో సునీల్ నాయక్
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ విభాగంలో ఐజీగా డిప్యూటేషన్పై పనిచేశారు.
Date : 23-02-2026 - 1:06 IST -
కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ రిట్ పిటిషన్ను దాఖలు చేశారు.
Date : 23-02-2026 - 12:54 IST -
టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!
సొంత గడ్డపై, లక్షలాది మంది అభిమానుల మధ్య, అనుకూలమైన పరిస్థితుల్లో కూడా భారత్ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Date : 22-02-2026 - 10:52 IST -
సూపర్-8 మ్యాచ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?!
భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆయన తన 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Date : 22-02-2026 - 9:07 IST -
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన టీ-సాట్!
ప్రస్తుత కాలంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు వెచ్చించి శిక్షణ పొందలేని గ్రామీణ, పేద విద్యార్థులకు టీ-సాట్ అందిస్తున్న ఈ డిజిటల్ లెసన్స్ ఎంతో మేలు చేస్తాయి.
Date : 22-02-2026 - 8:59 IST -
శాస్త్రవేత్తలతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
తెలంగాణ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, తద్వారా రైతు ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 21-02-2026 - 10:45 IST -
భారీ వర్షం.. టీ20 వరల్డ్ కప్లో సూపర్- 8 మ్యాచ్ రద్దు!
ఇప్పుడు సూపర్-8లో పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్తో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 25న న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది.
Date : 21-02-2026 - 10:05 IST -
సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు!
ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026 లీగ్ స్టేజ్లో భారత జట్టు తన నాలుగు మ్యాచ్లలోనూ విజయం సాధించింది. ఇప్పుడు సూపర్-8లో పెద్ద జట్లను ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా సిద్ధంగా కనిపిస్తోంది.
Date : 21-02-2026 - 7:00 IST -
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని
Date : 21-02-2026 - 4:53 IST -
మందుబాబులుకు గుడ్ న్యూస్.. త్వరలో 600కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు
ప్రపంచంలో కొన్ని వేల రకాల మద్యం బ్రాండ్స్ ఉన్నాయి. కానీ మందుబాబులు ఎక్కువగా తాగేది బీరే. కొంతమంది కొత్త వరైటీలు టేస్ట్ చూస్తారు. తెలంగాణలో మద్యం ప్రియులు ఈమధ్య బాగా యాక్టివ్ అయ్యారు. వారు రొటీన్ సరుకు వద్దంటున్నారు. కొత్త బ్రాండ్లు, విదేశీ బ్రాండ్లు కావాలంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం.. వారి కోరిక తీర్చేందుకు.. తెలంగాణలో కొత్త బ్రాండ్లను రానివ్వాలని డిసైడ్ అ
Date : 21-02-2026 - 3:48 IST -
డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!
Donald Trump తన పన్నుల విధింపు అధికారాన్ని కట్టడి చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన న్యాయవ్యవస్థపై ధ్వజమెత్తారు. ఈ తీర్పు దేశానికి తీరని అవమానమని, కొందరు న్యాయమూర్తులకు దేశం కోసం సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం లేదని విమర్శించారు. అంతటితో ఆగకుండా, ఈ తీర్పు వె
Date : 21-02-2026 - 9:48 IST -
ట్రంప్కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్..
US Supreme Court అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ఏకపక్షంగా విధించిన భారీ సుంకాలను (టారిఫ్స్) అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు తక్షణమే భారీ ఊరట లభించినట్లయింది. 1977 నాటి అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (IEEPA) అడ్డం పెట
Date : 21-02-2026 - 9:08 IST -
డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్!!
కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే, ట్రంప్ 1977 చట్టానికి ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. అత్యవసర టారిఫ్లను కోర్టు చెల్లవని చెబితే, ఇతర నిబంధనల కింద వేగంగా కొత్త సుంకాలు విధిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.
Date : 20-02-2026 - 9:44 IST -
AP Assembly : హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలు
హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించే క్రమంలో వైకాపా ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా మారింది
Date : 20-02-2026 - 3:11 IST -
మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం..కాలిబూడిదైనా కోచింగ్ సెంటర్
మైత్రీవనంలోని నీలగిరి బ్లాక్ నాలుగో అంతస్తులో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు
Date : 20-02-2026 - 12:24 IST -
మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం
ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్పై విసిరివేయడంపై ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని
Date : 20-02-2026 - 12:23 IST -
తల్లి పెంపకంలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు అవసరంలేదు: బాంబే హైకోర్టు సంచలన తీర్పు
Bombay High Court తండ్రి ఇంటి పేరు, కులం లేకపోతే బిడ్డకు చట్టబద్ధమైన గుర్తింపు ఉండదనే పాత సామాజిక భావజాలాన్ని పక్కన పెడుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కేవలం తల్లి సంరక్షణలోనే పెరిగిన బిడ్డకు తండ్రి ఇంటిపేరు లేదా ఆయన కులంతో ఎలాంటి సంబంధం లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అలాంటి చిన్నారులకు తల్లి ఇంటిపేరుతో పాటు ఆమె కులాన్నే పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. భారతీయ ప
Date : 20-02-2026 - 11:23 IST -
హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!
సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య కథనాలను ప్రసారం చేసినందుకు గానూ సాక్షి మీడియాపై హెరిటేజ్ ఫుడ్స్ రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.
Date : 19-02-2026 - 10:40 IST -
కాంగ్రెస్ నాయకులకు నోటీసులు పంపిన లోక్సభ ప్రివిలేజ్ కమిటీ!
ఒకవేళ ఈ నాయకులు సమాధానం ఇవ్వకపోయినా లేదా కమిటీకి వారి సమాధానం సంతృప్తికరంగా అనిపించకపోయినా వారికి శిక్ష విధించాలని కమిటీ సిఫార్సు చేయవచ్చు.
Date : 19-02-2026 - 3:44 IST -
మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!
భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు
Date : 19-02-2026 - 2:45 IST