HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Jaya Bachchan Nomination To The Rajya Sabha For The Fifth Time.. Declaration Of Assets

    Jaya Bachchan: ఐదోసారి రాజ్యసభకు జయా బచ్చన్‌ నామినేషన్‌.. ఆస్తుల ప్రకటన

        Jaya Bachchan: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) భార్య జయా బచ్చన్‌ (Jaya Bachchan) వరుసగా ఐదోసారి రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. సమాజ్‌ వాదీ పార్టీ (Samajwadi Party) తరఫున ఆమె ఐదోసారి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. 2004 నుండి సమాజ్‌ వాదీ […]

    Date : 14-02-2024 - 12:10 IST
  • Musk Vs Putin

    Musk Vs Putin : అలా జరిగితే పుతిన్‌ను చంపేస్తారు.. మస్క్‌ సంచలన కామెంట్

    Musk Vs Putin : అమెరికాకు చెందిన అపర కుబేరుడు, ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    Date : 14-02-2024 - 11:47 IST
  • Ts Gov Logo

    Big News : మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

    తెలంగాణ (Telangana) రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioner Transfers) బదిలీలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. లోక్‌ సభ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ట్రాన్స్‌ ఫర్‌ చేసింది. ఎన్నికల సంఘం సూచనలతో 74 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతకుముందు 40 మంద

    Date : 14-02-2024 - 11:40 IST
  • Uae Hindu Temple

    Narendra Modi : యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నేడు యూఏఈ (United Arab Emirates)లోని అబుదాబిలో బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ (Sri Akshar Purushottam Swamynarayan) హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్య ఆసియాలోనే హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిదే. 2014లో మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక ఈ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. ప్రస్తుతం ఆయన ఏడోసారి యూఏఈలో పర్యటిస్తున్నారు. ఈ ఆలయం ఆ దేశ మత సామరస్యానికి ప

    Date : 14-02-2024 - 11:15 IST
  • Nawaz Sharif Appoints Shehbaz As New Prime Minister Of Pakistan

    Shehbaz Sharif: పాక్‌ కొత్త ప్ర‌ధానిగా షెహ‌బాజ్‌ను నియ‌మించిన న‌వాజ్ ష‌రీఫ్‌

      Pakistan : పాకిస్థాన్‌లో గతవారం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాక హంగ్ ఏర్పడడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్(Nawaz)(పీఎంఎల్-ఎన్) పార్టీ, బిలావల్ భుట్టో-జర్దారీ సారథ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుక

    Date : 14-02-2024 - 11:04 IST
  • Gmail Feature

    Gmail Feature : జీమెయిల్‌ ‘రిప్లై’ సెక్షన్‌లో కొత్త ఫీచర్.. ఏమిటో తెలుసా ?

    Gmail Feature : మీరు జీమెయిల్ వాడుతున్నారా ?  అయితే మీకోసమే ఈ కొత్త అప్‌డేట్ !!

    Date : 14-02-2024 - 11:01 IST
  • Cm Jagan

    CM Jagan : నేడు పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న జగన్

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. నేడు మరో కీలక అడుగు పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.4,833 కోట్లతో ఏర్పాటు చేయనున్న పలు పరిశ్రమలకు సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,024 కోట్లతో 8 ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ (Reliance Bio Energy Limited) ఏర్పాటు చేయనుంది. ఆదిత్య బిర్లా గ్రూపు (Aditya Bilra Group) రూ.1,700 కోట్లతో నాయుడుపేట

    Date : 14-02-2024 - 10:51 IST
  • APPSC Group-1 Prelims 2024

    BREAKING: గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల..

    ఏపీలో గ్రూప్‌-2 (Group-2) అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తీపికబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్-2 హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అయితే.. గ్రూప్‌-2లో 899 పోస్టుల కోసం 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఒరిజినల్ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని APPS

    Date : 14-02-2024 - 10:30 IST
  • Telangana Rajya Sabha

    Telangana – Rajya Sabha: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వీరే.. అధికారిక ప్రకటన నేడే

    Telangana – Rajya Sabha:  రేపటి(గురువారం)తో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తును ముమ్మరం చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది.  ఇప్పటికే అధిష్ఠానం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి ఏఐసీసీ కోటా కింద కాంగ్రె

    Date : 14-02-2024 - 10:17 IST
  • Telangana Assembly Sessions

    TS Assembly : అసెంబ్లీలో ఇరిగేషన్‌పై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం

    తెలంగాణ అసెంబ్లీ (Telanana Assembly Session) లో నేడు ఐదో రోజు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈనేపథ్యంలోనే.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. చర్చలో భాగంగా సభ్యుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇరిగేషన్‌పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్,

    Date : 14-02-2024 - 10:11 IST
  • TS ECET 2024: విద్యార్థులకు అలర్ట్.. నోటిఫికేషన్ విడుదల

    ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) TS ECET-2024కు సంబంధించిన నోటిఫికేషన్‌ (Notification)ను విడుదల చేసింది. డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) చదువుతున్న విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలంటే ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మే 6వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫీజు SC, ST, పీహెచ్

    Date : 14-02-2024 - 9:45 IST
  • Iran Attack

    Iran Attack : ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో ఇరాన్ ఎటాక్.. నిజమేనా ?

    Iran Attack : ఇజ్రాయెలీ వైమానిక స్థావరంపై ఇరాన్‌ సైన్యం మిస్సైల్ ఎటాక్‌ను సిమ్యులేట్ (అనుకరణ) చేసింది.

    Date : 14-02-2024 - 9:05 IST
  • Paytm Payments Bank

    Paytm Merchants: వ్యాపారుల‌కు పేటీఎం బిగ్ అప్డేట్‌.. ఫిబ్ర‌వ‌రి 29 త‌ర్వాత‌ క్యూఆర్ కోడ్‌లు ప‌ని చేస్తాయా..?

    డిజిటల్ చెల్లింపుల్లో ప్రత్యేకత కలిగిన ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm Merchants) మంగళవారం (ఫిబ్రవరి 13) తన QR కోడ్‌లు యథావిధిగా పని చేస్తాయని తెలిపింది.

    Date : 14-02-2024 - 8:46 IST
  • Meta Google Microsoft

    Meta – Google – Microsoft : నకిలీ పొలిటికల్ కంటెంట్‌‌‌పై పోరు.. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ జట్టు

    Meta - Google - Microsoft : ఈ ఏడాది భారత్, అమెరికా సహా చాలా ప్రపంచ దేశాలలో ఎన్నికలు జరగనున్నాయి.

    Date : 14-02-2024 - 8:20 IST
  • Pm Modi Uae

    PM Modi – UAE : అబుధాబిలో మోడీ ఎమోషనల్ స్పీచ్.. ‘భారత్-యూఏఈ దోస్తీ జిందాబాద్’

    PM Modi - UAE : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల యూఏఈ పర్యటన  మంగళవారం రాత్రి అబుధాబిలో అట్టహాసంగా మొదలైంది.

    Date : 14-02-2024 - 7:47 IST
  • Kavitha Cm Revanth

    MLC Kavitha: జగిత్యాల కౌన్సిలర్లతో కవిత భేటీ, అవిశ్వాసంపై వెనక్కి

    MLC Kavitha: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఆ పార్టీకి చెందిన జగిత్యాల కౌన్సిలర్లు మంగళవారం నాడు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీ కవితతో కీలక మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చి

    Date : 13-02-2024 - 9:52 IST
  • Vemula

    Prashanth Reddy: ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధం: మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

    Prashanth Reddy:  వైవీ సుబ్బారెడ్డి,పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను ఏపి రాజధానిగా కొనసాగించాలనే ఆయన డిమాండ్ హాస్యాస్పదమన్నారు. ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు. కేసిఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుండి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే…ఇక్కడి

    Date : 13-02-2024 - 9:44 IST
  • Kishan Reddy Cng

    Kishan Reddy: వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి

    Kishan Reddy: వేయి స్తంబాల గుడి మండపం పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. తరువాత  మీడియా తో మాట్లాడారు. హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పూర్తయ్యాయి. కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తాం. తెలంగాణలో

    Date : 13-02-2024 - 9:08 IST
  • Farmers Protest22jpg

    Farmers Protest : రైతుల పోరు.. ఢిల్లీలో హోరు.. ఫొటో ఫీచర్

    Farmers Protest : రైతుల ఢిల్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది.

    Date : 13-02-2024 - 6:28 IST
  • Ayodhya Train

    Ayodhya Train : అయోధ్య స్పెషల్ రైలుపైకి రాళ్లు రువ్విన దుండగులు..ఏమైందంటే ?

    Ayodhya Train : గుజరాత్‌లోని సూరత్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైలుపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది.

    Date : 13-02-2024 - 5:45 IST
← 1 … 483 484 485 486 487 … 1,260 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd