HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Special Ayodhya Bound Train Carrying Over 1300 Devotees Pelted With Stones In Maharashtra

Ayodhya Train : అయోధ్య స్పెషల్ రైలుపైకి రాళ్లు రువ్విన దుండగులు..ఏమైందంటే ?

Ayodhya Train : గుజరాత్‌లోని సూరత్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైలుపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది.

  • By Pasha Published Date - 05:45 PM, Tue - 13 February 24
  • daily-hunt
Ayodhya Train
Ayodhya Train

Ayodhya Train : గుజరాత్‌లోని సూరత్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైలుపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 1340 మంది ప్రయాణికులతో ట్రైన్ బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ ఈ ప్రత్యేక రైలుకు సూరత్ స్టేషన్‌లో జెండా ఊపి ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభించారు.

We’re now on WhatsApp. Click to Join

ఆదివారం రాత్రి 11:15 గంటలకు అయోధ్య ప్రత్యేక రైలు(Ayodhya Train) మహారాష్ట్రలోని నందుర్‌బార్‌కు చేరుకోగానే.. కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. రైలు ఆగిన వెంటనే బయటి నుంచి రైలుపైకి కొందరు రాళ్లు రువ్వారని ప్రయాణికులు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై తలుపులు, కిటికీలకు తాళాలు వేశారు. అయితే అప్పటికీ దాదాపు డజను రాళ్లు రైలు లోపలికి వచ్చి పడ్డాయి. తలుపులు, కిటికీలు మూసేసిన తర్వాత కూడా గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసరడం కంటిన్యూ చేశారని ప్రయాణికులు చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విచారణ అనంతరం రైలు జర్నీని తిరిగి ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ రైలులో ఎక్కువమంది విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, సూరత్ కార్మికులే ఉన్నారని చెప్పారు.

Also Read : Centre vs Southern States : కేంద్రం వర్సెస్ దక్షిణాది రాష్ట్రాలు.. నిధుల కేటాయింపుపై పోరు షురూ

బాబ్రీ మసీదుకు బదులుగా అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్‌లో  ముస్లింల కోసం కొత్త మసీదు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మసీదు నిర్మాణానికి సుప్రీంకోర్టు ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. మసీదు నిర్మాణంలో ఉపయోగించే మినార్, పవిత్రమైన ఇటుకలను ఇప్పటికే రెడీ చేశారని సమాచారం. వాటిని సౌదీ అరేబియాలోని మక్కాలో ఉండే జంజం పవిత్ర జలాల్లో శుద్ధి చేసి ఇండియాకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఏప్రిల్‌ నాటికి ఆ రెండింటిని అయోధ్యకు తరలించనున్నారు.  మసీదు నిర్మాణానికి వాడే మొదటి ఇటుకపై  పవిత్ర ఖురాన్ శ్లోకాలు, ఇస్లాం మత ప్రవక్త పేరులను బంగారపు పూతతో అలంకరించినట్లు చెబుతున్నారు. ధన్నీపూర్‌లో దాదాపు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదును నిర్మించనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1300 Devotees
  • Ayodhya Train
  • Maharashtra
  • Special Train
  • Stones Pelted

Related News

Rep And Murder

Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

Maharashtra : పాలఘర్ జిల్లాకు చెందిన నీలేశ్ ధోంగ్డా అనే యువకుడి వివాహ నిశ్చితార్థం బిబల్దార్ ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికతో జరిగింది

  • Do you know who was the first person to buy the first Tesla car in India?

    Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

Latest News

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd