Speed News
-
Telangana: జోరుగా తెలంగాణ కొత్త వీసీ నియామకం ప్రక్రియ షురూ
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల పదవీకాలం ముగియనుండటంతో కొత్త వీసీ నియామకం ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకానికినోటిఫికేషన్ జారీచేసింది. పది యూనివర్సిటీలకు సంబంధించి వీసీ పోస్టుల కోసం హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.ఉస్మానియా య
Date : 15-02-2024 - 8:11 IST -
Visa- Mastercard: వీసా, మాస్టర్కార్డ్లపై RBI కఠిన చర్యలు.. ఇకపై ఆ చెల్లింపులు నిషేధం..!
వీసా, మాస్టర్ కార్డ్ (Visa- Mastercard) వంటి అంతర్జాతీయ చెల్లింపు వ్యాపారులకు భారతదేశంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Date : 15-02-2024 - 12:55 IST -
Team India: కష్టాల్లో భారత్.. 33 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన టీమిండియా..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ (Team India) బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 15-02-2024 - 10:26 IST -
Kansas City Shooting: అమెరికాలో కాల్పుల ఘటన.. ఒకరు మృతి, 21 మందికి గాయాలు..!
అమెరికాలో కాల్పుల (Kansas City Shooting) ఘటనలు ఆగడం లేదు. చీఫ్స్ సూపర్ బౌల్ పరేడ్ సందర్భంగా దాడి చేసిన వ్యక్తి కాల్పులు జరిపిన తాజా కేసు కాన్సాస్ సిటీ నుండి వెలుగులోకి వచ్చింది.
Date : 15-02-2024 - 10:05 IST -
TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, వారికే డబ్బులు?
TCongress: రైతు బంధు నిబంధనలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5 ఎకరాల లోపు వారికే రైతుబంధు ఇవ్వాలనే ఆలోచలనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత ఏడాది వానాకాలం లెక్కల ప్రకారం 68.99 లక్షల మందికి రైతు బంధు సాయం అందింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షలు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న..రైతుల సంఖ్య 6.65 లక్షలు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. వీరి వద
Date : 15-02-2024 - 12:17 IST -
TCongress: ఆ లోక్ సభ స్థానం కోసం స్థానికుల పట్టు, టీకాంగ్రెస్ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో
TCongress: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రధాన పార్టీలకు కష్టంగా మారింది. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈసారి స్థానికులనే పోటీకి దింపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అన్ని పార్టీల నుంచి స్థానికేతర అభ్యర్థులే పోటీకి దిగుతున్నారు. అర్హత, అనుభవం ఉన్నప్పటికీ ఇక్కడి అభ్యర్థులకు అవకాశం లభించడం లేదు. కారణాలు ఏవైనా దా
Date : 15-02-2024 - 12:10 IST -
Kodali Nani: రోడ్డుపై గుంతలను చూపిస్తూ, అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చిందులు తొక్కుతున్నాయి : కొడాలి నాని
Kodali Nani: గుడివాడ మండలం మల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం పర్యటించారు.గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే నానికు వైఎస్ఆర్సిపి శ్రేణులు, గజమాలలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీగా పర్యటించిన నానికు వీధి వీధినా మల్లాయి పాలెం గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. మల్లయిపాలెం వాటర్ వర్క్స్ వద్ద కోటి,11 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన O.H.S.R త్రాగునీటి వాటర
Date : 14-02-2024 - 11:41 IST -
England vs India : పేస్ ఎటాక్తో ఇంగ్లండ్ రెడీ.. మూడో టెస్టుకు తుది జట్టు ఇదే
England vs India : రాజ్కోట్ వేదికగా గురువారం నుంచి భారత్తో జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది.
Date : 14-02-2024 - 6:36 IST -
Cinnamon Milk : దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!
దాల్చిన చెక్క శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడి సమస్యలను దీని ద్వారా అధిగమించవచ్చు. అంతేకాదు నిద్ర సమస్యతో బాధపడేవారు ఈ సలహా పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చు. పాలతో దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దాల్చిన చెక్క పాలు (Cinnamon Milk) తాగితే చలికాలంలో జలుబు, దగ్గు నుంచి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా ఈ దాల్చ
Date : 14-02-2024 - 4:18 IST -
Bharat Bandh : ఈనెల 16న భారత్ బంద్.. రైతు సంఘాల పిలుపు
Bharat Bandh : రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలతో ఎక్కడికక్కడ అణచివేస్తోంది.
Date : 14-02-2024 - 4:16 IST -
Illegal Assets Case : శివబాలకృష్ణ డ్రైవర్, అటెండర్ అరెస్ట్.. వారి పేరిట కళ్లుచెదిరే ఆస్తులు
Illegal Assets Case : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లీలకు అంతులేదు.
Date : 14-02-2024 - 4:05 IST -
Yahya Sinwar Video : గాజా టన్నెల్లో హమాస్ అగ్రనేత.. యహ్యా సిన్వార్ వీడియో ఫుటేజీ
Yahya Sinwar Video : ప్రపంచంలోనే పవర్ ఫుల్ దేశంగా ఇజ్రాయెల్కు పేరుంది. దాని మిలిటరీ టెక్నాలజీ గురించి చాలా గొప్పలు చెబుతుంటారు.
Date : 14-02-2024 - 3:43 IST -
Indian Family Killed : అమెరికాలో భారతీయ ఫ్యామిలీ హత్య ? దంపతులు, ఇద్దరు కవల పిల్లల మృతి
Indian Family Killed : అమెరికాలో భారతీయుల హత్యలు ఆగడం లేదు. తాజాగా కేరళకు చెందిన ఒక కుటుంబంలోని సభ్యులంతా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వారి ఇంటిలో శవాలై కనిపించారు.
Date : 14-02-2024 - 3:12 IST -
PM Vishwakarma Scheme : చేతివృత్తుల వారికి 3 లక్షల లోన్.. ‘పీఎం విశ్వకర్మ’కు అప్లై చేయండిలా
PM Vishwakarma Scheme : చేతివృత్తుల వారికి చేదోడునిచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి.
Date : 14-02-2024 - 2:10 IST -
Indian Coast Guard : ఇంటర్తో గవర్నమెంట్ జాబ్.. నెలకు 50వేలకుపైనే శాలరీ
Indian Coast Guard : ఇంటర్ చదివినా నెలకు రూ.50వేల శాలరీతో జాబ్ పొందే అవకాశమిది.
Date : 14-02-2024 - 1:39 IST -
Bidens Removal : బైడెన్ను తీసేయండి.. వైస్ ప్రెసిడెంట్ కమలకు అటార్నీ జనరల్ లేఖ
Bidens Removal : ‘‘81 ఏళ్ల వయసున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెంటల్లీ వీక్గా ఉన్నారు.. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న దేశాధ్యక్షుడు అవసరం’’ అని అమెరికాలోని వెస్ట్ వర్జీనియా అటార్నీ జనరల్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత పాట్రిక్ మోరిసే సంచలన విమర్శలు చేశారు.
Date : 14-02-2024 - 1:03 IST -
Farmers: రెండో రోజు రైతుల నిరసన..ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
Farmers Protest Delhi : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం ఢిల్లీ చలోకు పిలుపునిచ్చిన రైతులు(Farmers )బుధవారం కూడా మార్చ్ను కొనసాగిస్తున్నారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని రైతులు తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. పంజాబ్, హరియాణ
Date : 14-02-2024 - 12:50 IST -
India Vs Maldives : మాల్దీవులకు భారత్ చెక్.. లక్షద్వీప్లో రెండు సైనిక స్థావరాల ఏర్పాటు
India Vs Maldives : మాల్దీవుల అల్టిమేటం నేపథ్యంలో మే నెలకల్లా ఆ దేశం నుంచి భారత సైన్యం వెనక్కి వచ్చేయనుంది.
Date : 14-02-2024 - 12:28 IST -
Raging : రామగుండంలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లకు గుండు కొట్టించిన సీనియర్లు
ర్యాగింగ్ భూతం మళ్లీ కురులు విప్పుకుంటోంది. గతంలో విచక్షణ రహితంగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడుతుండటంతో ర్యాగింగ్పై చట్టసభల్లోనూ చర్చలు చేసి చట్టాలు తీసుకువచ్చారు. దీంతో కొంతకాలంగా ర్యాగింగ్ భూతం కనిపించకుండా పోయినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. విద్యార్థుల మధ్య మనస్పర్థలు కాస్త ర్యాగింగ్ రూపంలో బయటకు వస్తున్నాయి. దీంతో.. తోటి విద్యార్థులపై విచక్షణ
Date : 14-02-2024 - 12:26 IST -
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ..!
రాజ్యసభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ (Congress Rajya Sabha Candidates) ప్రకటించింది. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ, హిమాచల్ నుంచి అభిషేక్ మను సింఘ్వీలకు టిక్కెట్ ఇచ్చారు.
Date : 14-02-2024 - 12:14 IST