Speed News
-
Paytm FASTag: కోట్లాది మంది పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులకు బిగ్ అప్డేట్..!
రిజర్వ్ బ్యాంక్ సూచనల ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ (Paytm FASTag) బ్యాంక్ వివిధ సేవలను మూసివేయడానికి గడువు సమీపిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనేక సేవలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి.
Date : 16-02-2024 - 12:00 IST -
ISRO : GSLV F-14 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్-14 రాకెట్ను ప్రయోగించాల్సి ఉంది. గురువారం షార్లోని బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్ఏబీ) ప్రయోగ పనులకు ఆమోదం తెలిపింది. తదనంతరం, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అధ్యక్ష
Date : 16-02-2024 - 11:45 IST -
Karnataka Budget 2024: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య నిర్మూలనకు రూ. 2700 కోట్లు..!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 16 శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ (Karnataka Budget 2024)ను ప్రవేశపెట్టారు.
Date : 16-02-2024 - 11:40 IST -
MVV Satyanarayana : ఇంటికొచ్చి కొడతా.. జనసేన నేతకు వైసీపీ ఎంపీ వార్నింగ్
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి తమ వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. నిన్న విశాఖపట్నం ఎంపీ, వైఎస్సార్సీపీ (YSRCP) తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు (MVV Satyanarayana) వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని, రాష్ట్రవ్యాప్త
Date : 16-02-2024 - 11:33 IST -
Operation BRS : ఆట షురూ.. ‘ఆపరేషన్ బీఆర్ఎస్’ మొదలుపెట్టిన సీఎం రేవంత్
Operation BRS : పొలిటికల్ జంపింగ్స్ గేమ్ నాడు బీఆర్ఎస్ ఆడింది.. నేడు కాంగ్రెస్ ఆడుతోంది.
Date : 16-02-2024 - 11:31 IST -
Rathasaptami: అరసవల్లి సూర్యదేవాలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ (Arasavelli Suryanarayana Temple) స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రథసప్తమి (Ratha Saptami Celebrations) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వెలుగుల రేడు జయంత్యుత్సవం కావడంతో అర్ధరాత్రి పన్నెండున్నరకు ఉత్సవానికి అంకురార్పణం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఆలయ పూజారులు, వివిధ హిందూ మత సంస్థల మఠాధిపతులు ఆలయ ఆలయానికి క్షీరాభిషేకంతో ఉత్సవా
Date : 16-02-2024 - 11:14 IST -
Credit Card : ‘క్రెడిట్ కార్డు’ పోయిందా ఇలా చేయండి
Credit Card : క్రెడిట్ కార్డులను ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. డబ్బులు చేతిలో లేనప్పుడు మనల్ని అవసరాల నుంచి గట్టేక్కించేవే క్రెడిట్ కార్డులు.
Date : 16-02-2024 - 11:05 IST -
Birdflu : ‘బర్డ్ ఫ్లూ’ కలకలం.. అక్కడ 3 నెలలు చికెన్ షాపుల బంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ‘బర్డ్ ఫ్లూ’ కలకలం రేపుతోంది. పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు భారీగా మృత్యువాత పడుతున్నాయి. అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ హరినారాయణ్.. ‘కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి 10కి.మీ పరిధిలో 3రోజులు చికెన్ షాపులు మూసేయాలి. 1 కి.మీ పరిధిలోని షాపులను 3నెలలు తెరవకూడదు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టాలి. ఫామ్స్, చికెన్ షాపుల్లో పన
Date : 16-02-2024 - 11:00 IST -
CTET 2024 Result: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జనవరిలో జరిగిన CTET పరీక్ష (CTET 2024 Result) ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ ctet.nic.inలో అప్లోడ్ చేసింది.
Date : 16-02-2024 - 10:28 IST -
Iron Pipe Dislodged: ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద మరో ప్రమాదం.. ఇనుప రాడ్డు రోడ్డుపై పడటంతో..!
ఢిల్లీలోని సుభాష్ నగర్ మెట్రో స్టేషన్ నుంచి గురువారం సాయంత్రం భారీ ఇనుప పైపు విరిగి రోడ్డుపై (Iron Pipe Dislodged) పడింది. అది స్కూటర్ ఢీకొనడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి.
Date : 16-02-2024 - 9:51 IST -
Submarine Missile : సముద్ర గర్భం నుంచి సంధించే మిస్సైల్.. వచ్చే నెలలోనే టెస్టింగ్
Submarine Missile : మిస్సైల్ టెక్నాలజీని పెంచుకోవడంపై భారత్ ఫోకస్ పెంచింది.
Date : 16-02-2024 - 9:34 IST -
Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్లో 28 జాబ్స్
Ramagundam Fertilizers : ‘రామగుండం ఫెర్టిలైజర్స్’.. ఇది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల జాయింట్ వెంచర్ కంపెనీ.
Date : 16-02-2024 - 8:54 IST -
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో విషాదం.. వీల్చైర్ లేకపోవడంతో వృద్ధుడు మృతి
ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో వీల్చైర్ లేకపోవడంతో వృద్ధుడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 16-02-2024 - 8:42 IST -
Fire Accident: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) వెలుగు చూసింది. ఇందులో 11 మంది సజీవదహనమయ్యారు. చాలా మంది ఇప్పటికీ కనిపించలేదు.
Date : 16-02-2024 - 8:25 IST -
403 Deaths : విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థుల మృతి.. 91 మరణాలు కెనడాలోనే
403 Deaths : గత నెల రోజుల వ్యవధిలో అమెరికాలో ఆరుగురు భారతీయ యువకులు దుర్మరణం పాలయ్యారు.
Date : 16-02-2024 - 8:18 IST -
Selfie Cop : సెల్ఫీ వీడియో దుమారం.. ఇద్దరి మృతి, 25 మందికి గాయాలు
Selfie Cop : ఒక హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో ఉద్రిక్తత ఏర్పడింది.
Date : 16-02-2024 - 7:49 IST -
Nationwide Strike: నేడు భారత్ బంద్.. మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ..!
యునైటెడ్ కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న అంటే శుక్రవారం భారత్ బంద్ (Nationwide Strike) ప్రకటించింది. ఈ భారత్ బంద్ గ్రామీణ భారతదేశంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
Date : 16-02-2024 - 6:36 IST -
MLC Kavitha: వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ పంట కు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఆమె స్పందించారు. వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర రూ.6,377 ఉండగా నాలుగు నుంచి ఐదు వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమ
Date : 16-02-2024 - 12:10 IST -
Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి, మోడీకి అనుకూల వాతావరణం ఉంది: కిషన్ రెడ్డి
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో ఇతర పార్టీల సీనియర్ నాయకులు ఎంపీ లక్ష్మణ్, కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె పీఎల్ అలేఖ్య, వారి అనుచరులతో పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా క
Date : 15-02-2024 - 11:57 IST -
TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ గురి, ఆ స్థానాలకు టార్గెట్
TBJP: గత ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కమలం పార్టీ గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఆ స్థానాలతో పాటు మరో నాలుగు నుంచి ఐదు అంటే ఎనిమిది నుంచి తొమ్మిదిస్థానాలను గెలుచుకుని పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచుకోవాలని వ్యూహరచనలు చేస్తుంది. వరంగల్, మహబూబ్నగర్, పెద్దపల
Date : 15-02-2024 - 8:16 IST