Speed News
-
CM Revanth Reddy : ఇండియా పాకిస్తాన్ బార్డర్లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంటే.. అంతే ధీటుగా బీఆర్ఎస్ నేతలు తమ స్వరం వినిపిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం పూనుకుందని, అందుకోసం రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచ
Date : 13-02-2024 - 12:21 IST -
Harish Rao : మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను చూసేందుకు నేడు అధికారికంగా ప్రభుత్వం పర్యటనకు సిద్ధం కాగా.. శాసన సభలోని సభ్యులందరూ ఈ పర్యటనలో ఉండాలని, అంతేకాకుండా.. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) సైతం ఈ పర్య
Date : 13-02-2024 - 12:02 IST -
CM Jagan : నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) క్రీడా పోటీలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు వైజాగ్ లోని వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనున్నా సీఎం జగన్ విజేతలకు నగదు పురస్కారాలు, బహుమతులు అందజేయనున్నారు. కాగా వివిధ క్రీడల్లో 25.40 లక్షల మందికి పైగా క్రీడాకారులు
Date : 13-02-2024 - 11:50 IST -
High Risk Pregnancy : తెలంగాణ రాష్ట్రంలో 60.3 శాతం హై రిస్క్ ప్రెగ్నెన్సీలు
మాతాశిశు మరణాలలో స్థిరమైన మెరుగుదల ఉన్నప్పటికీ, అధిక-ప్రమాదకర గర్భాల (High Risk Pregnancy) వ్యాప్తిని తెలంగాణ సవాలు ఎదుర్కొంటోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇటీవలి దేశ వ్యాప్త అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రంలో 60.3 శాతం గర్భిణులు హై-రిస్క్ ప్రెగ్నెన్సీ అని పేర్కొంది. ఇది దేశవ్యాప్త సగటు 49.4 శాతానికి భిన్నంగా ఉండటం శోచనీయం. తెలంగాణా రాష్ట్రంలో ఇటువంటి హై-రిస్క్ ప్రెగ్నెన్సీ
Date : 13-02-2024 - 11:32 IST -
RS Praveen Kumar : గురుకులాల్లో ముందు ఆ పోస్టులను భర్తీ చేయాలి
గురుకుల టీచర్స్ రిక్రూట్ మెంట్ బోర్డు (Gurukul Recruitment Board)లో DL, JL ఫలితాల కంటే ముందు PGT తుది ఫలితాలు విడుదల చేయడం వల్ల అభ్యర్థులు నష్టపోతారని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అభిప్రాయపడ్డారు. PGTలో జాబ్ వచ్చిన వాళ్లకి ఒక వేళ DL జాబ్ వస్తే.. అప్పుడు PGT ఖాళీలు అలాగే ఉండిపోతాయని ఆయన వెల్లడించారు. దీంతో అభ్యర్థులు నష్టపోతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
Date : 13-02-2024 - 11:16 IST -
Commissioners Transfers : తెలంగాణలో 40 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. అయితే.. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్ల (Commissioners Transfer)ను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. రేపటిలోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట
Date : 13-02-2024 - 11:04 IST -
YV Subba Reddy : ఏపీ రాజధానిగా హైదరాబాద్.. వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎన్నికల (Andhra Pradesh Election) వేళ మరోసారి ఉమ్మడి రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీకి రాజధాని లేదంటే వస్తున్న వదంతులను కట్టిడి చేసేందుకు ఏపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని (Common Capital)గా కొనసాగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు దీన్ని అమలు చేయాలని వై
Date : 13-02-2024 - 10:24 IST -
Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం ఇంట్లో విషాదం
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు (Mallu Venkateswarlu) అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రి(AIG Hospital)లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు మల్లు వెంకటేశ్వర్లు. ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. దీంతో భట్టి వైరాకు బయల్దేరారు. We’re now on WhatsApp. Click to Join. మల్లు వెంకటేశ్వర్ల
Date : 13-02-2024 - 9:46 IST -
Bullet Train Features : బుల్లెట్ రైలు విశేషాలతో రైల్వే మంత్రి వీడియో వైరల్.. చూసేయండి
Bullet Train Features : గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగం.. కేవలం 2 గంటల్లో 508 కిలోమీటర్ల ప్రయాణం.. నదులపై 24 వంతెనలు.. ఈవివరాలతో భారతదేశపు తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది.
Date : 13-02-2024 - 9:00 IST -
New Railway Terminal : హైదరాబాద్లో కొత్త రైల్వే టెర్మినల్.. ఎన్ని సౌకర్యాలో తెలుసా ?
New Railway Terminal : మన హైదరాబాద్లో మరో కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది.
Date : 13-02-2024 - 8:23 IST -
Minister Senthil Balaji: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. మంత్రి పదవికి రాజీనామా..!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తన మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) రాజీనామా చేశారు.
Date : 13-02-2024 - 7:38 IST -
JEE Main 2024 Result: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేయండిలా..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2024 Result) సెషన్ 1 (BE- BTech) ఫలితాలను విడుదల చేసింది.
Date : 13-02-2024 - 7:26 IST -
Delhi Chalo : కేంద్రంతో చర్చలు విఫలం.. ‘చలో ఢిల్లీ’కి బయలుదేరిన రైతులు
Delhi Chalo : ఇవాళే (ఫిబ్రవరి 13) రైతుల ‘చలో ఢిల్లీ’ మార్చ్ జరగబోతోంది.
Date : 13-02-2024 - 7:11 IST -
Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, జాతరలో ప్రత్యేక మొబైల్ యాప్ ప్రారంభం
Medaram: నిత్యం వేల మంది భక్తులు మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర జరిగే ఐదు రోజుల్లో కోటి మందికిపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భక్తుల కోసం అధికారిక వెబ్సైట్, ఆండ్రాయియ్ యాప్ను విడుదల చేసింది. వీటిలో మేడారం జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. మేడారం అధికారిక వెబ్సైట్ https://www.medaramja
Date : 12-02-2024 - 11:59 IST -
Bandi Sanjay: బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బిజెపి కి పట్టలేదు: బండి సంజయ్
Bandi Sanjay: వేములవాడలో ప్రజాహిత యాత్ర లో బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 400 టీఎంసీల నీటిని ఏపీకి కట్టబెడితే, కేసిఆర్ పాలనలో 812 టీ
Date : 12-02-2024 - 11:51 IST -
Hyderabad: ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందిన చంచల్గూడ ఖైదీ
చంచల్గూడ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నఅండర్ ట్రయల్ ఖైదీ మృతి చెందాడు. బాధితుడు ముదావత్ జాను (36)ని ఫిబ్రవరి 6న చంచల్గూడ సెంట్రల్ జైలులో రిమాండ్కు తరలించారు.
Date : 12-02-2024 - 6:27 IST -
Nitish Win : విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్.. ఎన్డీఏ బలం 129
Nitish Win : బిహార్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు నెగ్గింది.
Date : 12-02-2024 - 4:14 IST -
1400 Jobs Cut : స్పైస్జెట్లో 1400 జాబ్స్ కట్.. కారణం అదే ?
1400 Jobs Cut : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ స్పైస్జెట్ త్వరలో 1400 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోంది.
Date : 12-02-2024 - 3:52 IST -
Ashok Chavan: కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి అశోక్ చవాన్.. కమల్నాథ్ కూడా.. ?
Ashok Chavan : లోక్సభ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి.
Date : 12-02-2024 - 2:47 IST -
Rahul Gandhi : విద్యార్థుల కోసం రాహుల్ త్యాగం.. ‘న్యాయ్’ యాత్రలో కీలక నిర్ణయం
Rahul Gandhi : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షెడ్యూల్ మారింది.
Date : 12-02-2024 - 2:16 IST