Speed News
-
Bus Accident : లోయలో పడిపోయిన బస్సు.. 36 మంది మృతి.. 24 మందికి గాయాలు
తీవ్రంగా గాయాలపాలైన వారిని ఎయిర్లిఫ్ట్ చేయాలని ఉత్తరాఖండ్ (Bus Accident) సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.
Date : 04-11-2024 - 12:29 IST -
Volcano Eruption : బద్దలైన అగ్నిపర్వతం.. గ్రామాలపై పడిన వేడి బూడిద.. 9 మంది మృతి
అగ్నిపర్వతం(Volcano Eruption) పేలుడుతో గాల్లోకి ఎగిసిన వేడివేడి బూడిద.. సమీపంలోని ఇళ్లపై పడింది.
Date : 04-11-2024 - 10:38 IST -
Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్మెంట్, డీపీఆర్పై కొత్త అప్డేట్
గరిష్ఠంగా ఎన్ని యాక్సిల్స్ వాహనాలు(Amaravati ORR).. అత్యధికంగా ఎంత లోడుతో.. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది అనే దానిపై సర్వే చేస్తున్నారు.
Date : 04-11-2024 - 9:24 IST -
WhatsApp : 85 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకు ?
లక్షలాది భారతీయ వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్(WhatsApp) చేస్తున్నారు ?
Date : 03-11-2024 - 5:10 IST -
Durgamma : 4 లక్షల గాజులతో వెలిగిపోయిన బెజవాడ దుర్గమ్మ
వివిధ రంగుల గాజులతో అమ్మవారిని(Durgamma) సిద్ధం చేశారు.
Date : 03-11-2024 - 3:38 IST -
Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్
కేంద్ర మంత్రి సురేష్ గోపి(Union Minister) అంబులెన్స్లో త్రిసూర్ పూరంకు ప్రయాణించడం వల్ల ఆ మార్గంలోని ట్రాఫిక్ చాలాచోట్ల స్తంభించిందని అంటున్నారు.
Date : 03-11-2024 - 2:40 IST -
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్పై డీకే అరుణ ఫైర్ ..
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అర
Date : 03-11-2024 - 1:35 IST -
Krishank : ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం
Krishank : "ప్రతి ఆలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో కాంగ్రెస్ కార్యకర్తలను నియమించడం... ఇది ఆలయాలకు అదనపు ఆర్థిక భారం. ఆధ్యాత్మిక ప్రచారాన్ని నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు తగిన అర్హత కలిగి ఉన్నారు" అని క్రిశాంక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పోస్ట్ చేశారు.
Date : 03-11-2024 - 1:24 IST -
Yogi Adityanath : యూపీలో కలకలం.. సీఎం యోగికి ఆ మహిళ బెదిరింపు మెసేజ్
మానసిక స్థితి సరిగ్గా లేకున్నా.. ఈ మెసేజ్ను ఎలా పంపింది ? సీఎం యోగిని(Yogi Adityanath) టార్గెట్గా ఎందుకు ఎంచుకుంది ?
Date : 03-11-2024 - 1:10 IST -
Tiger Tension : నిర్మల్ జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు..
Tiger Tension : నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో ప్రస్తుతం పులి సంచారం జరుగుతున్నది, ఇది ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగిస్తోంది. పులి సంచరించడం అనేది అక్కడి రైతులకు మాత్రమే కాదు, ప్రతి వ్యక్తికి హృదయాలను కదిలించే విషయంగా మారింది. ఈ పులి ఉన్న ప్రాంతంలో రైతులు భయంతో బయటకు రాలేకపోతున్నారు.
Date : 03-11-2024 - 1:00 IST -
India Vs Canada : చేతికి కట్టుకున్న దారాలను చూపిస్తూ.. కెనడా ప్రధాని ట్వీట్
ఈక్రమంలో ఇటీవలే ఆయన కెనడాలోని(India Vs Canada) మూడు హిందూ దేవాలయాలను సందర్శించి, దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
Date : 03-11-2024 - 12:29 IST -
Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.
Date : 03-11-2024 - 11:59 IST -
Weather Updates : తమిళనాడులోని 12 జిల్లాలకు భారీ వర్ష సూచన..!
Weather Updates : వాతావరణ సూచన ప్రకారం, చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం, నీలగిరి, కోయంబత్తూరు, రామనాథపురం, పుదుకోట్టై, నాగపట్నం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దీనికి తోడు తమిళనాడులోని 19 జిల్లాలకు రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్ఎంసి ఎల్లో అలర్ట్ ప్రకటించ
Date : 03-11-2024 - 11:43 IST -
Astrology : చంద్రుడు మేష రాశిలోకి వెళ్తాడు.. 6 రాశులకు జీవితం మారనుంది..!
Astrology : చంద్రుడు వృశ్చిక రాశి నుండి మేషరాశికి వెళతాడు. ఈ ఆరు రాశుల్లో చంద్రుడు సంచరించడం వల్ల బలం పెరిగే అవకాశం ఉందని శాస్త్రంలో అంచనా. చంద్రుడు ముఖ్యమైన లాభదాయక గ్రహాలతో కలిసి ఉండటం వలన, ఆదాయం, పని, ఆస్తి , కుటుంబ విషయాల పరంగా మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం , మకరం రాశులలో ముఖ్యమైన శుభ ఫలితాలు సంభవించే అవకాశం ఉంది.
Date : 03-11-2024 - 11:30 IST -
Priyanka Gandhi : తొలి ఎన్నికలను ఎదుర్కోనున్న ప్రియాంక గాంధీ.. నేటి నుంచి వాయనాడ్లో 5 రోజుల ప్రచారం..
Priyanka Gandhi : గాంధీ రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. అనంతరం 13న ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ వాయనాడ్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని అధికారికంగా సమాచారం అందింది. ప్రియాంక గాంధీ ఇంతకుముందు అనేక రాజకీయ వేదికలపై మాట్లాడినప్పటికీ, ఆమె ఎన్నికలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి.
Date : 03-11-2024 - 11:18 IST -
Iran : ఇరాన్లోని ఓ కాలేజీలో అమ్మాయి తన బట్టలు విప్పి నిరసన
Iran : ఇరాన్లో మహిళల డ్రెస్ కోడ్పై నిరసనల ఉదంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. తప్పనిసరి డ్రెస్ కోడ్పై మహిళ నిరసన వ్యక్తం చేసింది. తప్పనిసరి డ్రెస్ కోడ్ విషయంలో మోరల్ పోలీస్ అడ్డుకోవడంతో మహిళ తన బట్టలు విప్పి యూనివర్సిటీ వెలుపల నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను అరెస్టు చేశారు.
Date : 03-11-2024 - 11:04 IST -
Massive Accident : ఛత్తీస్గఢ్ ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Massive Accident : ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టకరంగా ఎనిమిది మంది మృతి చెందారు. శనివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో, స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఉన్న డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు, స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మ
Date : 03-11-2024 - 10:52 IST -
Toll Tax: వాహనదారులు ఎగిరి గంతేసే వార్త.. ఇకపై టోల్ దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు!
ద్వారకా ఎక్స్ప్రెస్వేపై టోల్ ప్లాజా ఉండదు. ఎక్స్ప్రెస్వేలో కొన్ని ప్రదేశాలలో టోల్ సెన్సార్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి హైవే గుండా వెళ్లే వాహనాల గురించి మొత్తం సమాచారాన్ని సేకరిస్తాయి.
Date : 03-11-2024 - 10:38 IST -
Yogi Adityanath : ‘బాబా సిద్దిఖీలాగే సీఎం యోగిని చంపేస్తాం’.. బెదిరింపు మెసేజ్ కలకలకం
‘‘బాబా సిద్ధిఖీని ఎలాగైతే చంపామో.. యూపీ సీఎం యోగిని కూడా అలాగే చంపుతాం’’ అని ఆ మెసేజ్లో(Yogi Adityanath) దుండుగులు ప్రస్తావించారు.
Date : 03-11-2024 - 10:38 IST -
Karthika Masam: ఈ కార్తీక మాసంలో నదీ స్నానం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?
Karthika Masam: కార్తీక మాసంలో నదీ స్నానం అని పెద్దలు పెట్టిన నియమానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటారు. మన దేశంలో నైరుతి రుతుపవనాల వలన భారీ వర్షాలు కురుస్తాయి. అంటే ఆశ్వయుజమాసం వరకూ రుతుపవనా వలన వర్షాలు కురుస్తాయి. దీంతో అప్పటి వరకూ వరద నీటితో పోటెత్తిన నదులన్నీ.. కార్తీక మాసం వచ్చే సరికి తమ ఉధృతిని తగ్గించుకుంటాయి.
Date : 03-11-2024 - 10:36 IST