Speed News
-
Agreements : అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలి: కేటీఆర్
హై కమాండ్ ఆదేశాలు లేకుండా ఆదాని తో ఈ ఒప్పందాలు జరుగుతున్నాయా చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలన్నారు.
Date : 22-11-2024 - 3:56 IST -
Job calendar : దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్ సర్కార్
అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టారు.
Date : 22-11-2024 - 2:53 IST -
YS Sharmila: ప్రభాస్ తో రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభాస్తో సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్లోని లోటస్ పాండ్ వద్ద జగన్ మరియు ఆదానీ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 22-11-2024 - 2:10 IST -
AP Assembly : వైసీపీ హయాంలో రూ.13వేల కోట్లు దారి మళ్లింపు..చర్యలు తప్పవు: పవన్ వార్నింగ్
. ఎన్ఆర్ఈజీఎస్లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.
Date : 22-11-2024 - 1:29 IST -
Chhattisgarh : భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఇప్పటివరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలంలో మూడు ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Date : 22-11-2024 - 12:59 IST -
AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది… పవన్ను ఆలింగనం చేసుకున్న బొత్స..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు.
Date : 22-11-2024 - 12:56 IST -
PAC members Polling : పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్..?
ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.
Date : 22-11-2024 - 12:32 IST -
Nijjar Death Case : నిజ్జర్ హత్యలో మోదీ, దోవల్ ప్రమేయం లేదు.. పేర్కొన్న కెనడా
Nijjar Death Case : భారత్, కెనడా మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తున్న తరుణంలో కెనడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాత్రకు ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు.
Date : 22-11-2024 - 12:25 IST -
TTD : టీటీడీలో అన్యమతస్థులు ఇంతమంది..!
TTD : టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బయటకు పంపేందుకు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. అధికారికంగా గుర్తించిన 31 మంది అన్యమత ఉద్యోగులు, టీటీడీలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Date : 22-11-2024 - 12:12 IST -
Viral News : అంత్యక్రియల్లో నివ్వెర పోయే ఘటన.. డాక్టర్ల నిర్వాకంతో..!
Viral News : రాజస్థాన్లోని ఝుంజును జిల్లాలో ఒక వ్యక్తి అంత్యక్రియల కోసం చితిపై పడుకోబెట్టారు. అయితే.. ఆ వ్యక్తి శ్వాస తీసుకుంటున్నట్లు కనిపించడంతో ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్తో సహా నలుగురు వైద్యులను సస్పెండ్ చేశారు.
Date : 22-11-2024 - 11:59 IST -
Hanuman Idol Fire: అంబట్ పల్లిలోని హనుమాన్ విగ్రహానికి మంటలు..
Hanuman Idol Fire: స్థానికులు హనుమాన్ విగ్రహానికి మంటలు వ్యాపిస్తున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా భయంతో కొంతకాలం అవాక్కయ్యారు. గురువారం సాయంత్రం పురాతన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వెంటనే ఆలయ ఆవరణలో ఉన్న హనుమాన్ విగ్రహం వరకు చేరుకున్నాయి.
Date : 22-11-2024 - 11:46 IST -
Coldest Night: శ్రీనగర్లో మైనస్ ఉష్ణోత్రగతలు.. ఎంతంటే..!
Coldest Night: శ్రీనగర్ ఈ సీజన్లో అత్యంత చలికాల రాత్రిని అనుభవించింది. శ్రీనగర్ నగరంలో ఉష్ణోగ్రతలు -1.2 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన ప్రకారం, వాలీ జంట మొత్తం రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి, శ్రీనగర్ నగరం ఈ సీజన్లో తన అత్యంత చల్లని రాత్రిని ఎదుర్కొంది.
Date : 22-11-2024 - 11:31 IST -
Canal Road : ఉమ్మడి తూర్పుగోదావరి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్
Canal Road : ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కీలకమైన కెనాల్ రోడ్డుకు మెరుగుదల లేకపోవడం ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారింది. కాకినాడ పోర్టుకు రాష్ట్ర హైవే అనుసంధానం జరిగితే మరో ప్రత్యామ్నాయ మార్గం లభిస్తుందని, రాకపోకలు సులభతరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 22-11-2024 - 11:17 IST -
Harish Rao : రైతుల ధాన్యం అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపట్టడం లేదు
Harish Rao : కాంగ్రెస్ నేతలు కేవలం తక్కువ విక్రయాలు జరిగిన ప్రాంతాలపై మాత్రమే రివ్యూలు నిర్వహిస్తుండటం రైతుల సమస్యలపై నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో హరీష్ రావు రెండు రోజుల పర్యటన చేపట్టారు, ఇందులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శించారు.
Date : 22-11-2024 - 11:04 IST -
Stock Market : రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నడుమ కొనుగోళ్ల జోరు..!
Stock Market : రష్యా, ఉక్రెయిన్ మధ్య తాజా ఉద్రిక్తతల మధ్య భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ప్రారంభమైంది, పిఎస్యు బ్యాంక్ , రియల్టీ రంగాలలో కొనుగోళ్లు కనిపించాయి.
Date : 22-11-2024 - 10:49 IST -
Gold Price : ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..!
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 110కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 160కి చేరుకుంది.
Date : 22-11-2024 - 10:40 IST -
WhatsApp : వావ్.. వాట్సాప్ కొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్
WhatsApp : వాట్సాప్ ఇప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. "వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్" ఫీచర్తో వాయిస్ మెసేజ్లను ఇప్పుడు టెక్స్ట్గా మార్చవచ్చు. ఈ ఫీచర్ మీ పని నడుమ కూడా సంభాషణలను సులభంగా అనుసరించడంలో సహాయపడుతుంది.
Date : 22-11-2024 - 10:39 IST -
Astrology : ఈ రాశివారు నేడు శుభవార్త వింటారట..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బ్రహ్మాయోగం, రవి యోగం ప్రభావంతో మకరం సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 22-11-2024 - 10:24 IST -
Countries Without Indians : ప్రపంచంలో భారతీయులు లేని దేశం ఏంటో తెలుసా?
Countries Without Indians : ప్రపంచవ్యాప్తంగా భారతీయులు విస్తృతంగా ఉన్నప్పటికీ, భారతీయులు నివసించని కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ కథనం వాటికన్ సిటీ, శాన్ మారినో, బల్గేరియా , ఎల్లిస్ దీవులతో సహా భారతీయులు నివసించని కొన్ని దేశాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
Date : 22-11-2024 - 10:10 IST -
IPL 2025 On March 14: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మూడు సీజన్ల షెడ్యూల్ విడుదల!
2025 సీజన్లో గత మూడు సీజన్ల మాదిరిగానే 74 మ్యాచ్లు ఆడనున్నారు. అనేక పూర్తి సభ్య దేశాలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో తదుపరి మూడు సీజన్లలో ఆడేందుకు తమ బోర్డుల నుంచి అనుమతి పొందారు.
Date : 22-11-2024 - 9:47 IST