Speed News
-
Indian Migrants : భారత్ చేరుకున్న 205 మంది వలసదారులు..
వీరంతా పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. అయితే, వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం.
Published Date - 03:49 PM, Wed - 5 February 25 -
Rs 10 Coins : రూ.10, రూ.20 నాణేలు, నోట్లపై అప్డేట్.. రూ.350 నోట్ వస్తుందా ?
‘‘రూ.10, రూ.20 నాణేలు, నోట్లను(Rs 10 Coins) ఇక రద్దు చేయబోతున్నారు’’ అంటూ కొన్ని పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published Date - 03:42 PM, Wed - 5 February 25 -
Delhi assembly elections : ఒంటిగంట వరకు 33.31శాతం పోలింగ్
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో కంటే నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్లో అత్యధికంగా 39.51 శాతం పోలింగ్ నమోదైంది.
Published Date - 03:14 PM, Wed - 5 February 25 -
Fetus In Fetu : తల్లి గర్భంలోని బిడ్డ కడుపులోనూ పసికందు
మెడికల్ భాషలో ఈ తరహా పరిస్థితిని ‘ఫెటస్ ఇన్ ఫెటు’(Fetus In Fetu) అని పిలుస్తారన్నారు.
Published Date - 02:29 PM, Wed - 5 February 25 -
Visakha Railway Zone : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ : ఉత్తర్వులు జారీ
వాల్తేరు రైల్వే డివిజన్ను కొనసాగిస్తూ, విశాఖపట్నం డివిజన్గా పేరు మార్చుతూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 02:19 PM, Wed - 5 February 25 -
ChatGPT- DeepSeek : చాట్జీపీటీ, డీప్సీక్కు దూరంగా ఉండండి: కేంద్రం ఆదేశాలు..!
ప్రభుత్వ సమాచార గోప్యతకు ముప్పు ఎదురుకావొచ్చని పేర్కొంటూ ఈ అల్టిమేటం ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా డీప్సీక్పై ఇలాంటి ఆంక్షలే విధించాయి.
Published Date - 01:28 PM, Wed - 5 February 25 -
KTR : కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వంద శాతం అబద్ధం : కేటీఆర్
నిన్నటి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టం చేసింది. ఏడాది కాలంగా పూర్తిగా విఫలమవుతున్న ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసింది.
Published Date - 12:45 PM, Wed - 5 February 25 -
Telugu Go : తెలుగులో జీవో విడుదల చేసి తన మార్క్ చూపించిన బాబు
Telugu Go : ప్రతి జీవోను ఇంగ్లిష్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల చేయాలని నిర్ణయించింది
Published Date - 12:37 PM, Wed - 5 February 25 -
Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..
ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
Published Date - 11:49 AM, Wed - 5 February 25 -
Gaza Strip : గాజాను మా ఆధీనంలోకి తీసుకుంటాం.. ట్రంప్ సంచలన ప్రకటన
గాజా(Gaza Strip) ప్రాంతాన్ని ఆర్థికంగా డెవలప్ చేస్తామని ట్రంప్ తెలిపారు.
Published Date - 11:47 AM, Wed - 5 February 25 -
Celebrities Voting : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు వీరే
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు(Celebrities Voting) వేశారు.
Published Date - 10:32 AM, Wed - 5 February 25 -
PM Modi To Kumbh: నేడు మహా కుంభమేళాకు ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే!
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభంలో ఇప్పటివరకు 38 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
Published Date - 08:02 AM, Wed - 5 February 25 -
Sweden Shooting: ఒక తీర్పు.. ఒక మర్డర్.. స్వీడన్లో కాల్పులు.. 10 మంది మృతి
దీనిపై స్పందించిన స్వీడన్(Sweden Shooting) ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్.. ఇది స్వీడన్కు ఎంతో బాధాకరమైన రోజు అని తెలిపారు.
Published Date - 08:01 AM, Wed - 5 February 25 -
Nuclear Bomb : త్వరలో మరో దేశం చేతిలో అణుబాంబు.. ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం
అణుబాంబును రెడీ చేస్తున్న ఆ దేశం పేరు.. ఇరాన్. అణుబాంబు(Nuclear Bomb) తయారు చేయాలంటే సరిపడా యురేనియం నిల్వలు కావాలి.
Published Date - 07:18 PM, Tue - 4 February 25 -
Deputy CM: కేసీఆర్, కేటీఆర్, హరీష్ సర్వేలో పాల్గొనలేదు ఎందుకు?: డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో 3.56 లక్షల మంది సర్వేలో పాల్గొనలేదు. ఇందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు ఉన్నారు.
Published Date - 06:48 PM, Tue - 4 February 25 -
Vikasith Bharat : పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు : ప్రధాని
దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసం నింపింది. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం.
Published Date - 06:40 PM, Tue - 4 February 25 -
Asaduddin Owaisi : ‘‘మసీదులు, దర్గాల 1 ఇంచు భూమి కూడా పోనివ్వను’’.. లోక్సభలో అసద్ వ్యాఖ్యలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై లోక్సభలో నిర్వహించిన చర్చలో అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 06:31 PM, Tue - 4 February 25 -
AP Assembly : ఏపీ అసెంబ్లీ కమిటీలకు చైర్మన్ల నియామకం..
మూడు ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఫైనాన్షియల్ కమిటీల నియామకం పూర్తైనట్లు స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Published Date - 05:55 PM, Tue - 4 February 25 -
Karunaratne: 100 టెస్టు మ్యాచ్లు ఆడి రిటైర్.. ఆశ్చర్యపరుస్తున్న లంక ఆటగాడి నిర్ణయం!
క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. దిముత్ రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అతను కొంతకాలంగా పేలవమైన ఫామ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు.
Published Date - 05:44 PM, Tue - 4 February 25 -
Old Tax Regime : పాత పన్ను విధానం రద్దు పై స్పందించిన నిర్మలా సీతారామన్
పాత పన్ను విధానం రద్దు చేయాలన్న ప్రతిపాదన తమ వద్ద లేదన్నారు. పన్ను ఫైలింగ్ విధానం సరళంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త పన్ను విధానం తీసుకొచ్చినట్లు చెప్పారు.
Published Date - 05:31 PM, Tue - 4 February 25