Speed News
-
Manipur CM : ‘‘సీఎం వల్లే హింసాకాండ ?’’.. ఆడియో క్లిప్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మణిపూర్లో జరిగిన హింసాకాండ వెనుక ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ (Manipur CM) ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి.
Published Date - 05:03 PM, Mon - 3 February 25 -
Telangana PGECET Notification : తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఇదే..
మార్చి 17 నుంచి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి.
Published Date - 04:26 PM, Mon - 3 February 25 -
Delhi Assembly Elections : ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్పై నిషేధం..
ఫిబ్రవరి 5న పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల పీరియడ్లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలనుగానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని కూడా ఈసీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది.
Published Date - 03:09 PM, Mon - 3 February 25 -
BJP : తెలంగాణలో పలు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
వీటిలో బీసీలకు 15 చోట్ల బీజేపీ అవకాశం కల్పించింది. ఓసీలకు 10 చోట్ల, రెడ్లకు 7చోట్ల, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి ఒక చోట అవకాశం కల్పించింది.
Published Date - 01:56 PM, Mon - 3 February 25 -
Jimmy Carter : మాజీ దేశాధ్యక్షుడికి గ్రామీ అవార్డ్.. ఇంద్రానూయి సోదరికి కూడా..
జిమ్మీ కార్టర్కు ఇదే తొలి గ్రామీ అవార్డు కాదు. ఆయన బతికి ఉండగా మూడు గ్రామీ అవార్డులను(Jimmy Carter) గెల్చుకున్నారు.
Published Date - 01:27 PM, Mon - 3 February 25 -
CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
Published Date - 01:18 PM, Mon - 3 February 25 -
Supreme Cout : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు..
ఈ క్రమంలోనే కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Published Date - 01:02 PM, Mon - 3 February 25 -
Mumbai Airport : డ్రగ్స్ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచి స్మగ్లింగ్..
అధికారులు స్మగ్లర్ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్ను వెలికితీశారు. కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Published Date - 12:38 PM, Mon - 3 February 25 -
TDP : హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం
ఈ సందర్భంగా రమేశ్తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్ను దగ్గరుండి ఎమ్మెల్యే బాలకృష్ణ సీట్లో కూర్చోబెట్టారు.
Published Date - 11:55 AM, Mon - 3 February 25 -
Shocking Incident : ఘోరం.. తండ్రి డెడ్బాడీని రెండు ముక్కలు చేయమని..
తీకంఘర్ జిల్లాలోని లిధౌరా తాల్ గ్రామంలో ధ్యాని సింగ్ ఘోష్(Shocking Incident) నివసించేవాడు.
Published Date - 11:46 AM, Mon - 3 February 25 -
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగుతుంది.
Published Date - 11:33 AM, Mon - 3 February 25 -
Rice Consumption : ఆ రాష్ట్రాల ప్రజలు నెలకు కేజీ బియ్యం కూడా తినరట.. తెలుగు స్టేట్స్ ఎక్కడ ?
సాధారణ తరహా గోధుమల(Rice Consumption) రేటు ప్రస్తుతం రూ.30కిపైనే ఉంది.
Published Date - 08:33 AM, Mon - 3 February 25 -
100 Years For Electric Train : మన తొలి విద్యుత్ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ
తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.
Published Date - 07:53 AM, Mon - 3 February 25 -
ISROs 100th Mission : ఇస్రో 100వ ప్రయోగం ఫెయిల్.. కక్ష్యలోకి చేరని ‘ఎన్వీఎస్-02’ శాటిలైట్
ఆ శాటిలైట్లోని ఇంజిన్లలోకి ఆక్సిడైజర్ను పంపి, వాటిని యాక్టివేట్(ISROs 100th Mission) చేయాల్సి ఉంటుంది.
Published Date - 07:11 AM, Mon - 3 February 25 -
CM Chandrababu : ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరాలి.. బీజేపీ అభ్యర్ధుల గెలుపునకు తెలుగు ప్రజలు కృషి చేయాలి
CM Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. తెలుగు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఢిల్లీ అభివృద్ధి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ప్రస్తావించారు. దేశం స్వచ్ఛ భారత్లో ముందుకు సాగుతున్నప్పుడు, ఢిల్లీ మాత్రం మురికి కూపంగా మారిందని విమర్శించారు. ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించాలంటే బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని, ము
Published Date - 12:37 AM, Mon - 3 February 25 -
India vs England: అభిషేక్ ఊచకోత.. 150 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం
టీం ఇండియా ఇంగ్లండ్కు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. దీనిని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది.
Published Date - 11:01 PM, Sun - 2 February 25 -
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 37 బంతుల్లో సెంచరీ, రికార్డుల మోత కూడా!
ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో భారత్కు అభిషేక్ శర్మ అద్భుత శుభారంభం అందించాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
Published Date - 08:07 PM, Sun - 2 February 25 -
Rishi Sunak : బ్యాటింగ్లో అదరగొడుతున్న మాజీ ప్రధానమంత్రి
రాజస్థాన్లోని జైపూర్ నగరంలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రిషి సునాక్(Rishi Sunak) భారత్కు వచ్చారు.
Published Date - 06:50 PM, Sun - 2 February 25 -
Deputy CM Bhatti: దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి
మూడు కోట్ల 20 లక్షల రూపాయలతో అభిషేక మండపం, కళ్యాణ మండపం, వేదిక, కాటేజీలు, టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.
Published Date - 06:17 PM, Sun - 2 February 25 -
Bhatti : ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీ కుటుంబాన్ని పరామర్శించిన భట్టి
Bhatti : ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు
Published Date - 04:59 PM, Sun - 2 February 25