Numaish Closed: కరోనా ఎఫెక్ట్.. నుమాయిష్ బంద్!
- By Balu J Published Date - 01:00 PM, Mon - 3 January 22
దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో ప్రారంభమైంది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం కారణంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ అధికారులు నుమాయిష్ లో ఏర్పాటైన అన్నీ స్టాళ్లను సమాచారం అందించి వెంటనే మూసివేయించారు. కరోనా కేసులు కట్టడి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాగా నుమాయిష్ ఫస్ట్ రోజున జనం తక్కవ మంది రాగా, రెండరోజు పదివేల మంది విజిట్ చేసినట్టు తెలుస్తోంది.
Related News
Numaish: ఈ రోజు నుమాయిష్ మహిళలకు మాత్రమే
Numaish: జనవరి 1న ప్రారంభమైన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE) సొసైటీచే 46 రోజుల పాటు జరిగే నుమాయిష్, ఈరోజు, జనవరి 9, సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే మహిళల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. లేడీస్ డే సందర్భంగా, పదేళ్లకు పైబడిన పురుషులు, అబ్బాయిలను నుమాయిష్ లోపలికి అనుమతించరు. 1940లో, హైదరాబాద్లోని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఇంతకుముందు, ప్రతి మ